విధాత: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ సూచించారు. కృష్ణా జలాల వివాదంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. రెండు రాష్ట్రాలతో సంప్రదించి పిటిషన్పై నిర్ణయం తీసుకోవాలని ఇరు రాష్ట్రాల సీనియర్ న్యాయవాదులకు సీజేఐ సూచించారు
నీటి వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోండి
<p>విధాత: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ సూచించారు. కృష్ణా జలాల వివాదంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. రెండు రాష్ట్రాలతో సంప్రదించి పిటిషన్పై నిర్ణయం తీసుకోవాలని ఇరు రాష్ట్రాల సీనియర్ న్యాయవాదులకు సీజేఐ సూచించారు</p>
Latest News

గ్రీన్ కార్డ్ కావాలా? ముందు మీ దేశానికి వెళ్లిపోండి..
యూట్యూబర్పై పోలీసులకు ఫిర్యాదు చేసిన విష్ణుప్రియ..
దేశవ్యాప్తంగా మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..
బెంగళూరుపై హైదరాబాద్ ఘనవిజయం – అయినా తప్పని 3వ స్థానం
ఎవరెస్ట్ దిగుతూ మృతిచెందిన హైదరాబాద్ పర్వతారోహకుడు..
హెచ్ఎండీఏ మెగా ఈ-వేలం.. హకీంపేటలో ఎకరం రూ.99 కోట్లు
హైదరాబాద్ లో టెస్లా ఇవి కార్ల షోరూం...
కాళేశ్వర్యంలో పురాతన మ్యూజియం ప్రారంభం ..ఆకట్టుకుంటున్న శతాబ్దాలనాటి శిల్పసంపద
పుష్కరాలలో భాగంగా కాళేశ్వరంలో సరస్వతి నవరత్న మాలా హారతి
డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ అక్రమాస్తులు రూ.100కోట్ల పైనే..!