విధాత: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ సూచించారు. కృష్ణా జలాల వివాదంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. రెండు రాష్ట్రాలతో సంప్రదించి పిటిషన్పై నిర్ణయం తీసుకోవాలని ఇరు రాష్ట్రాల సీనియర్ న్యాయవాదులకు సీజేఐ సూచించారు
నీటి వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోండి
<p>విధాత: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ సూచించారు. కృష్ణా జలాల వివాదంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. రెండు రాష్ట్రాలతో సంప్రదించి పిటిషన్పై నిర్ణయం తీసుకోవాలని ఇరు రాష్ట్రాల సీనియర్ న్యాయవాదులకు సీజేఐ సూచించారు</p>
Latest News

ప్రపంచ కప్ హీరో ఇషాన్ కిషన్ ప్రియురాలు ఎవరో తెలుసా?
పింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న రిద్ధి కుమార్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్
ఆస్ట్రేలియా ఔట్! – భారత్ సూపర్-8 ప్రత్యర్థులు ఖరారు
జటిలంగా తెలంగాణ అక్రెడిటేషన్ అప్లికేషన్ మాడ్యుల్.. అరిగోస పడుతున్న జర్నలిస్టులు
120 కి.మీ వేగంతో దూసుకెళ్తున్న రైలుపై విమానం ల్యాండింగ్
నటి వాష్రూమ్లో ఉండగా.. సీక్రెట్గా వీడియో తీసి బ్లాక్మెయిల్
ముంబై వాసులను సర్ప్రైజ్ చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్
మాది ఫైటర్ల జాతి, మీది ట్రెయిటర్ల (ద్రోహుల) జాతి: సీఎం రేవంత్ కు కేటీఆర్ కౌంటర్
మూడు పెళ్లిళ్ల ఐఏఎస్ అధికారి..ముగ్గురు భార్యలు ఐఏఎస్ లే !