India vs South Africa| దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో భారత్ అనూహ్య ఓటమి!

కోల్ కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ అనూహ్య ఓటమి పాలైంది. 124 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్‌ఇండియా 35ఓవర్లలో 93పరుగులకు అలౌటై సొంతగడ్డపై దారుణ ఓటమి పాలైంది.

విధాత : కోల్ కతా వేదికగా దక్షిణాఫ్రికా(South Africa)తో జరిగిన తొలి టెస్టు(First Test)లో భారత్(India) అనూహ్య ఓటమి(shocking defeat) పాలైంది. 124 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్‌ఇండియా 35ఓవర్లలో 93పరుగులకు అలౌటై సొంతగడ్డపై దారుణ ఓటమి పాలైంది. లక్ష్య చేధనలోభారత్ రెండో ఇన్నింగ్స్ లో వరుస వికెట్లు కోల్పోగా.. వాషింగ్టన్ సుందర్ చేసిన 31పరుగులే అత్యధికం కావడం విశేషం. సఫారీ బౌలర్లలో సైమన్ హర్మన్ 4వికెట్లు, యన్సెన్, కేశవ్ మహారాజ్ చెరో 2వికెట్లు, మార్ క్రమ్ 1వికెట్ పడగొట్టి భారత్ పతనాన్ని సాధించారు.