ప్రత్యామ్నాయం ముమ్మాటికీ బీఆర్ఎస్.. కానీ ఆ పార్టీ చేయాల్సింది ఇదే
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ గెలిచినప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, ఇక గెలవడం కష్టం అనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. అలాంటి నేపథ్యంలో రాష్ట్ర రాజకీయల పరిస్థితులు ఎలా ఉన్నాయి, బీఆర్ఎస్ పని నిజంగానే అయిపోయిందా, ప్రజలు ఏమనుకుంటున్నారు. అనే అంశాలపై సీనియర్ పాత్రికేయులు, మాజీ ఆర్టీఐ కమిషనర్ కట్టా శేఖర్ రెడ్డి మాటల్లో విందాం.

Latest News
సమ్మర్లో మీ ఫ్రిజ్ కూలింగ్ తగ్గిందా.. ఈ టిప్స్తో సమస్యను చిటికెలో సాల్వ్ చేయండి!
చెప్పులు విప్పిన గుట్టు… భార్య రహస్యం రట్టు!
అదే క్లాసిక్ డిజైన్.. కానీ అధునాతన ఫీచర్లు.. మార్కెట్లోకి బజాజ్ పల్సర్ 180 రీఎంట్రీ!
ఎండలో ఉన్నా.. కింద పడ్డా సేఫ్గా ఉండే మొబైల్.. రూ.35వేలలోనే తీసుకొస్తున్న ఒప్పో
సూపర్స్టార్ కృష్ణ బర్త్డే రోజున 'వారణాసి' బిగ్ సర్ప్రైజ్?
ఇది మీ ఇండియా కాదు.. రోడ్డుపై గుట్కా ఉమ్మేసిన టూరిస్ట్ను కడిగిపారేసిన నేపాలీ.. వీడియో వైరల్
స్పెయిన్లో మంచి జాబ్.. ఫ్రీగా ఇల్లు.. బంపరాఫర్ పొందాలంటే ఆ ఒక్కటే కండీషన్!
రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు
స్వల్పంగా పెరిగిన బంగారం..స్థిరంగా వెండి !
కారుపై పడిన సిమెంట్ ట్యాంకర్..ఒకరి మృతి
