విధాత:సుప్రీంకోర్టు ప్రధాన న్యాయయూర్తి ఎన్వీ రమణ రాజ్భవన్కు చేరుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై ఆయనకు ఘన స్వాగతం పలికారు. అంతకు క్రితం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తెలంగాణకు వచ్చిన సీజేఐ ఎన్వీ రమణకు తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ హిమా కోహ్లీ, మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్కుమార్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు శంషాబాద్ ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికారు.
రాజ్భవన్కు చేరుకున్న సీజేఐ ఎన్వీ రమణ
<p>విధాత:సుప్రీంకోర్టు ప్రధాన న్యాయయూర్తి ఎన్వీ రమణ రాజ్భవన్కు చేరుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై ఆయనకు ఘన స్వాగతం పలికారు. అంతకు క్రితం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తెలంగాణకు వచ్చిన సీజేఐ ఎన్వీ రమణకు తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ హిమా కోహ్లీ, మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్కుమార్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు శంషాబాద్ ఎయిర్పోర్టులో ఘన […]</p>
Latest News

ఆమె 2.06మీటర్లు..ఆయన 1.62మీటర్లు!
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా
తెలంగాణ బీజేపీ ఆఫీస్ లో మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి
సిరులు కురిపిస్తున్న బంతి పూల సాగు..హెక్టార్ కు 1.80లక్షల ఆదాయం
మూడు దశాబ్దాల తర్వాత ‘నో కిస్సింగ్’ నియమాన్ని ఉల్లంఘించిన కాజోల్…
ముంబైలో ఎక్కువ సమయం గడుపుతున్న అల్లు అర్జున్ ..
అప్పులతోనే రాష్ట్రం మనుగడ : మండలి చైర్మన్ గుత్తా కీలక వ్యాఖ్యలు
మీరు చూయింగ్ గమ్ తింటున్నారా..? అయితే నపుంసకులుగా మారే ఛాన్స్..!
ఎండలు బాబోయ్ ఎండలు...జూ పార్కుల్లో వన్యప్రాణుల విలవిల
వామ్మో 'ఘోస్ట్ సైకిల్'...చూస్తే షాకింగ్ !