ప్రత్యామ్నాయం ముమ్మాటికీ బీఆర్ఎస్.. కానీ ఆ పార్టీ చేయాల్సింది ఇదే
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ గెలిచినప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, ఇక గెలవడం కష్టం అనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. అలాంటి నేపథ్యంలో రాష్ట్ర రాజకీయల పరిస్థితులు ఎలా ఉన్నాయి, బీఆర్ఎస్ పని నిజంగానే అయిపోయిందా, ప్రజలు ఏమనుకుంటున్నారు. అనే అంశాలపై సీనియర్ పాత్రికేయులు, మాజీ ఆర్టీఐ కమిషనర్ కట్టా శేఖర్ రెడ్డి మాటల్లో విందాం.

Latest News
విమానం లాంటి వందేభారత్ స్లీపర్ రైలు : వేగం, సౌకర్యాల కలబోత
ఆ పరీక్షలో ఫెయిలైతేనే మంచిది : సీపీ సజ్జనార్ న్యూ ఇయర్ ట్వీట్
ఐసీసీ ర్యాంకింగ్స్ లో విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డు
న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలలో న్యూఇయర్ సంబరాలు షురు
కేసీఆర్ పై మాజీ మంత్రి గోరంట్ల ఫైర్
తెలంగాణ ఉద్యమకారులకు 250గజాల భూమి ఇవ్వాలి : కవిత
కృష్ణా జలాలపై తెలంగాణకు బీఆరెస్ది ద్రోహం, కాంగ్రెస్ది నిర్లక్ష్యం!
ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..పెండింగ్ బిల్లులు రూ.713 కోట్లు విడుదల
జనవరి 1, 4 తేదీల మధ్య ‘ఊల్ఫ్ మూన్’! కొత్త ఏడాదికి చందమామ ‘నిండైన’ స్వాగతం!
జనవరి 1 నుండి జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు : మంత్రి పొన్నం ప్రభాకర్
