ప్రత్యామ్నాయం ముమ్మాటికీ బీఆర్ఎస్.. కానీ ఆ పార్టీ చేయాల్సింది ఇదే
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ గెలిచినప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, ఇక గెలవడం కష్టం అనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. అలాంటి నేపథ్యంలో రాష్ట్ర రాజకీయల పరిస్థితులు ఎలా ఉన్నాయి, బీఆర్ఎస్ పని నిజంగానే అయిపోయిందా, ప్రజలు ఏమనుకుంటున్నారు. అనే అంశాలపై సీనియర్ పాత్రికేయులు, మాజీ ఆర్టీఐ కమిషనర్ కట్టా శేఖర్ రెడ్డి మాటల్లో విందాం.

Latest News
విజయంతో లీగ్ పోటీలను ముగించిన భారత్ : నెదర్లాండ్స్పై కష్టతరమైన గెలుపు
ట్రెడిషనల్ డ్రెస్ లో ఎట్రాక్ట్ చేస్తున్న మాళవిక మోహనన్.. ఫోటోలు వైరల్!
బ్లాక్ డ్రెస్ లో సమంత ఊర మాస్ లుక్స్.. మతిపోతుంది మావా
రిటైర్డ్ CPS ఉద్యోగులకు EHS అమలుపై స్పష్టతేది?
తెలంగాణ కాంగ్రెస్లో రాజ్యసభ ఎన్నికల రచ్చ
కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? తాజాగా అయ్యర్ వ్యాఖ్యలతో కలకలం
యాదగిరిగుట్టలో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు
చంద్రయాన్-4కి పర్ఫెక్ట్ అడ్రస్ పట్టేసిన ఇస్రో... చంద్రుడిపై స్థిర నివాసానికి ఇది పునాది?
అంబటి రాంబాబు జైలు నుంచి విడుదల
వివాహ విందుకు ఊహించని అతిథులు.. ఫ్యామిలీతో వచ్చిన జంగిల్ కింగ్
