ప్రత్యామ్నాయం ముమ్మాటికీ బీఆర్ఎస్.. కానీ ఆ పార్టీ చేయాల్సింది ఇదే
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ గెలిచినప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, ఇక గెలవడం కష్టం అనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. అలాంటి నేపథ్యంలో రాష్ట్ర రాజకీయల పరిస్థితులు ఎలా ఉన్నాయి, బీఆర్ఎస్ పని నిజంగానే అయిపోయిందా, ప్రజలు ఏమనుకుంటున్నారు. అనే అంశాలపై సీనియర్ పాత్రికేయులు, మాజీ ఆర్టీఐ కమిషనర్ కట్టా శేఖర్ రెడ్డి మాటల్లో విందాం.

Latest News
మార్కెట్లోకి వచ్చేసిన 200MP కెమెరా ఫోన్.. 60 నిమిషాల్లోనే ఫుల్ చార్జింగ్.. ధర ఎంతంటే..!
మరణానికి ముందే శవపేటికలో గడుపుతున్న యువత.. ఏంటీ ఈ ట్రెండ్!
వరంగల్లో చెరువుల పునరుద్ధరణ పనులు.. అమృత్ పథకం కింద ఆరు కోట్ల నిధులు
అప్పగింతల్లో పెళ్లికూతురిని వదలని పెంపుడు కుక్కలు.. ఇంటర్నెట్ ఫిదా
వెదర్ అప్డేట్...తెలంగాణలో మూడు రోజులు వర్షాలు
పాకిస్తాన్లో పెట్రో ధరలు చూస్తే దిమ్మతిరగడం ఖాయం..
పెరిగిన బంగారం, స్థిరంగా వెండి ధరలు
‘దురంధర్’ నుంచి ‘పుష్ప 2’ వరకు బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపిన చిత్రాలు ఇవే
బ్రేకింగ్ పాయింట్కు చేరువగా భూమి.. 2070 తర్వాత 1240 కోట్లకు జనాభా సంఖ్య
ఈ నెల రెండోవారంలోనే రైతు భరోసా రెండో విడత నగదు బదిలీ!
