ప్రత్యామ్నాయం ముమ్మాటికీ బీఆర్ఎస్.. కానీ ఆ పార్టీ చేయాల్సింది ఇదే
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ గెలిచినప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, ఇక గెలవడం కష్టం అనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. అలాంటి నేపథ్యంలో రాష్ట్ర రాజకీయల పరిస్థితులు ఎలా ఉన్నాయి, బీఆర్ఎస్ పని నిజంగానే అయిపోయిందా, ప్రజలు ఏమనుకుంటున్నారు. అనే అంశాలపై సీనియర్ పాత్రికేయులు, మాజీ ఆర్టీఐ కమిషనర్ కట్టా శేఖర్ రెడ్డి మాటల్లో విందాం.

Latest News
లొట్టపీసు కేసులో కేటీఆర్కు జైలు తప్పదా? పకడ్బందీగా కేసు.. అందుకే గవర్నర్ అనుమతులు!
తొలి నార్త్ఈస్ట్ అనుబంధ కేంద్రం తెలంగాణలోనే :సీఎం రేవంత్ రెడ్డి
భారత్ సముద్రయాన్ లేటెస్ట్ అప్డేట్! 2047 నాటికి సముద్ర గర్భంలో ఆరువేల మీటర్ల లోతున పరిశోధన కేంద్రం!
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక
హైదరాబాద్లో ఫిజికల్ ఇంటలిజెన్స్.. సీఎం రేవంత్తో అనలాగ్ ఏఐ సీఈవో భేటీ
ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలి.. వామపక్షాల డిమాండ్
ఎన్కౌంటర్లు నిలిపివేసి.. చర్చలు జరపాలి : సీపీఎం
బాలుడి ప్రాణం తీసిన చిప్స్ ప్యాకెట్లోని బొమ్మ
దేశమంతా సన్నబియ్యం పంపిణీ చేయండి..కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
మీడియాను, సోషల్ మీడియాను నమ్ముకోలేదు : ఎంపీ ఈటల
