విధాత : హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏసీబీ అధికారులు చేసిన దాడుల్లో భూ వివాదం కేసులో రూ. 3లక్షలు లంచం తీసుకుంటుండగా సీఐ వీరస్వామి, ఎస్ఐ షఫీ, మధ్యవర్తి ఉపేందర్లను పట్టుకున్నారు. భూ వివాదం పరిష్కారం కోసం పోలీసు అధికారులు ఒక మధ్యవర్తిని ఏర్పాటు చేసుకుని అతని ద్వారా లంచం డిమాండ్ చేసినట్టు ఏసీబీ గుర్తించింది. గతంలో వీరిపై ఉన్న ఆరోపణలపై కూడా దృష్టి సారించారు. గుర్రంగూడ సమీపంలో ఉన్న ఇన్స్పెక్టర్ వీరస్వామి నివాసంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కుషాయిగూడ స్టేషన్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.
Telangana | ఏసీబీకి చిక్కిన కుషాయిగూడ సీఐ, ఎస్ఐలు
హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏసీబీ అధికారులు చేసిన దాడుల్లో భూ వివాదం కేసులో రూ. 3లక్షలు లంచం తీసుకుంటుండగా సీఐ వీరస్వామి, ఎస్ఐ షఫీ, మధ్యవర్తి ఉపేందర్లను పట్టుకున్నారు.

Latest News
పెద్దితో మాస్ స్టెప్పులు వేసే ఛాన్స్ దక్కించుకున్న సాయి ధరమ్ బ్యూటీ..
అంతర్జాతీయ రేసులో నటుడు అజిత్ బృందం మరో విజయం
పరిషత్ ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే.. అవి వచ్చాకే నిర్వహణ..
జపాన్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
లోకేశ్ ..నీది జగన్తో పోల్చుకునే స్థాయి కాదు : లక్ష్మీపార్వతి ఫైర్
హరీశ్ రావు ఢిల్లీ పర్యటనపై రాజకీయ దుమారం ?
'మిస్ ఇండియా 2026' విజేత సాధ్వి సైల్
దేశీయ టాయిలెట్ బెస్ట్ : కొణిదెల ఉపాసన క్యాంపెయిన్
టీవీకే చీఫ్ విజయ్ విడాకుల కేసు వాయిదా
అమెరికా - ఇరాన్ మధ్య రేపు రెండో దశ శాంతి చర్చలు జరిగేనా!