విధాత : హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏసీబీ అధికారులు చేసిన దాడుల్లో భూ వివాదం కేసులో రూ. 3లక్షలు లంచం తీసుకుంటుండగా సీఐ వీరస్వామి, ఎస్ఐ షఫీ, మధ్యవర్తి ఉపేందర్లను పట్టుకున్నారు. భూ వివాదం పరిష్కారం కోసం పోలీసు అధికారులు ఒక మధ్యవర్తిని ఏర్పాటు చేసుకుని అతని ద్వారా లంచం డిమాండ్ చేసినట్టు ఏసీబీ గుర్తించింది. గతంలో వీరిపై ఉన్న ఆరోపణలపై కూడా దృష్టి సారించారు. గుర్రంగూడ సమీపంలో ఉన్న ఇన్స్పెక్టర్ వీరస్వామి నివాసంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కుషాయిగూడ స్టేషన్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.
Telangana | ఏసీబీకి చిక్కిన కుషాయిగూడ సీఐ, ఎస్ఐలు
హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏసీబీ అధికారులు చేసిన దాడుల్లో భూ వివాదం కేసులో రూ. 3లక్షలు లంచం తీసుకుంటుండగా సీఐ వీరస్వామి, ఎస్ఐ షఫీ, మధ్యవర్తి ఉపేందర్లను పట్టుకున్నారు.

Latest News
Viral Video | 9 నెలల గర్భంతో క్లిష్టమైన యోగాసనాలు.. డెలివరీకి ముందు చక్రాసనం వేసి షాక్ ఇచ్చిన బెంగళూరు మహిళ
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీ :మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
Overseas Jobs | నెలకు రూ.2లక్షల జీతంతో ఇజ్రాయెల్లో భారీ ఉద్యోగాలు.. టామ్కమ్ ద్వారా భర్తీ!
రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచే ప్రసక్తి లేదు : మంత్రి పొంగులేటి
Peddi |‘పెద్ది’ థియేటర్లో లేడీ ఫ్యాన్ హంగామా.. రామ్ చరణ్ స్టెప్పులని మ్యాచ్ చేస్తూ హంగామా..!
రయ్ రయ్…హైదరాబాద్ రియల్ బూమ్
పవన్ కళ్యాణ్ గన్ సరెండర్ వెనుక అసలు కథ ఎంటీ ?
మేకపై స్కూల్ కు విద్యార్థి..వైరల్ వీడియో
జీహెచ్ఎంసీ స్కెచ్… చార్మినార్ లో కేటీఆర్ పర్యటన !
అమీర్ పేటలో భారీ అగ్ని ప్రమాదం