విధాత : హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏసీబీ అధికారులు చేసిన దాడుల్లో భూ వివాదం కేసులో రూ. 3లక్షలు లంచం తీసుకుంటుండగా సీఐ వీరస్వామి, ఎస్ఐ షఫీ, మధ్యవర్తి ఉపేందర్లను పట్టుకున్నారు. భూ వివాదం పరిష్కారం కోసం పోలీసు అధికారులు ఒక మధ్యవర్తిని ఏర్పాటు చేసుకుని అతని ద్వారా లంచం డిమాండ్ చేసినట్టు ఏసీబీ గుర్తించింది. గతంలో వీరిపై ఉన్న ఆరోపణలపై కూడా దృష్టి సారించారు. గుర్రంగూడ సమీపంలో ఉన్న ఇన్స్పెక్టర్ వీరస్వామి నివాసంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కుషాయిగూడ స్టేషన్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.
Telangana | ఏసీబీకి చిక్కిన కుషాయిగూడ సీఐ, ఎస్ఐలు
హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏసీబీ అధికారులు చేసిన దాడుల్లో భూ వివాదం కేసులో రూ. 3లక్షలు లంచం తీసుకుంటుండగా సీఐ వీరస్వామి, ఎస్ఐ షఫీ, మధ్యవర్తి ఉపేందర్లను పట్టుకున్నారు.

Latest News
కేసుల పాలు చేసిన సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నిక
కుంగిన జాతీయ రహదారి.. ఇరుక్కపోయిన వాహనాలు
13వ వారం ఊహించని ఎలిమినేషన్…
ఇండిగో బాధిత ప్రయాణికులకు రైల్వే, ఆర్టీసీ బాసట!
ఎడారి పాము ఎత్తులు ఎన్నో..క్షణాల్లో ఇసుకలోకి!
కొత్త బిజినెస్లో ఆ హీరో సెన్సేషన్
ప్రపంచంలోనే పొడవైన ఎయిర్ రూట్ ప్రారంభం!
ఇండిగో సంక్షోభానికి కేంద్రమే కారణం: సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు..
ఇంటర్నేషనల్ గ్లోబల్ సమ్మిట్ కు హైదరాబాద్ సన్నద్దం
గుమ్మడి నర్సయ్య సినిమా షూటింగ్ ప్రారంభం..తరలొచ్చిన జనం