విధాత: ఆత్మహత్య చేసుకున్న మున్సిపల్ కార్మికుడు మైదం మహేష్ కుటుంబాన్ని మంత్రి సీతక్క పరామర్శించారు. మహేష్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఆప్యాయంగా అక్కున చేర్చుకుని ఓదార్చారు. ఈ సందర్భంగా కుంటుంబానికి తోడుగా ఉంటామని హామి ఇచ్చి రూ.5 లక్షల ఎక్సగ్రేషియా చెక్ను అందజేశారు. త్వరలోనే ఇన్సురెన్స్ మొత్తం కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. మైదం మహేష్ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. మృతుడి మరణాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడకూడదని ప్రతిపక్షాలకు మంత్రి సీతక్క హితవు పలికారు. ఆర్థిక సహాయం చేయండి కానీ మృతుడి పేరుతో భిక్షమడిగి మృతున్ని అవమాన పరచొద్దని సూచించారు.
Seethakka : ఆత్మహత్య చేసుకున్న మున్సిపల్ కార్మికుడి కుంటుంబానికి రూ.5లక్షల చెక్కు అందించిన సీతక్క
మున్సిపల్ కార్మికుడు మహేష్ కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందజేసి అండగా ఉంటామని మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు.

Latest News
ఏసీబీకి చిక్కిన అడిషనల్ కలెక్టర్
హిల్ట్ పాలసీపై హైకోర్టులో పిటిషన్
అన్ని కాలాలు అనుకూలంగా ఉండవు.. వచ్చేది మన ప్రభుత్వమే: కేసీఆర్
అప్పటి పరిస్థితుల వల్లే పవన్ కల్యాణ్ పై విమర్శలు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఖర్చు రూ. 5 కోట్ల 91 లక్షల 60 వేలు
ఐబొమ్మ రవికి మరో మూడు రోజుల కస్టడీ
పాముకు సీపీఆర్ చేసి బతికించిన వన్యప్రాణి ప్రేమికుడు!
ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు: మంత్రి పొంగులేటి
నర్సంపేటలో రూ.500 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన సీఎం రేవంత్
ఏలుబడిలో ఎవరున్నా.. ఎక్కడి భూ సమస్యలు అక్కడే!