విధాత,నల్గొండ : నాగార్జునసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ నుంచి వరద స్వల్పంగా కొనసాగుతున్నది. దీంతో అధికారులు 2 గేట్లు 5 అడుగుల మేర పైకి ఎత్తి 16,200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా శ్రీశైలం నుంచి 60,522 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతున్నది. ఔట్ ఫ్లో కూడా 50,522 క్యూసెక్కులుగా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 590 అడుగులకు చేరుకుంది. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది.
నాగార్జున సాగర్ రెండు గేట్లు ఎత్తి నీటి విడుదల
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ నుంచి వరద స్వల్పంగా కొనసాగుతున్నది. దీంతో అధికారులు 2 గేట్లు 5 అడుగుల మేర పైకి ఎత్తి 16,200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు

Latest News
Mahindra | కొత్త స్టీరింగ్తో రానున్న మహీంద్రా SUVలు.. ఫ్యూచరిస్టిక్ డిజైన్కు పేటెంట్ దాఖలు
Huawei Nova 16 | 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో హువావే మొబైల్స్ లాంచ్.. ఫీచర్లు చూస్తే షాక్!
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేళ సెంటి‘మంటలు’
Bomb Scare | విమానంలో బాంబ్ టెన్షన్.. 16 ఏళ్ల బాలుడి ఆకతాయి పనితో.. గంటల పాటు హైడ్రామా!
Honeymoon Tragedy | పెళ్లయిన గంటల్లోనే విషాదం.. హనీమూన్కు వెళ్తుండగా కుప్పకూలిన హెలికాప్టర్.. భారత సంతతి వరుడు మృతి
Switzerland | భారతీయ పర్యాటకురాలికి స్విట్జర్లాండ్ పోలీసుల షాక్.. టూర్కు వెళ్లొచ్చిన ఏడాదికి రూ.1.5లక్షల ఫైన్ చెల్లించాలని నోటీసులు!
Murder Mystery | కొడుకు కనబడట్లేదని హైకోర్టు మెట్లు ఎక్కిన తల్లి.. సిట్ విచారణలో దృశ్యం మూవీని మించిన ట్విస్టులు!
సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా… ‘పోలీస్ కంప్లైంట్’ ట్రైలర్, స్పెషల్ సాంగ్స్ లాంచ్
జూన్ 12న ప్రేక్షకుల ముందుకు ‘కొత్త మలుపు’
ఓట్లు అడిగే హక్కు బీఆర్ఎస్ కు లేదు: ఎమ్మెల్యేలు యెన్నం, అనిరుధ్