విధాత,నల్గొండ : నాగార్జునసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ నుంచి వరద స్వల్పంగా కొనసాగుతున్నది. దీంతో అధికారులు 2 గేట్లు 5 అడుగుల మేర పైకి ఎత్తి 16,200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా శ్రీశైలం నుంచి 60,522 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతున్నది. ఔట్ ఫ్లో కూడా 50,522 క్యూసెక్కులుగా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 590 అడుగులకు చేరుకుంది. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది.
నాగార్జున సాగర్ రెండు గేట్లు ఎత్తి నీటి విడుదల
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ నుంచి వరద స్వల్పంగా కొనసాగుతున్నది. దీంతో అధికారులు 2 గేట్లు 5 అడుగుల మేర పైకి ఎత్తి 16,200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు

Latest News
న్యూజీలాండ్తో తొలి వన్డేలో భారత్ ఘనవిజయం
సంయుక్త మీనన్ ను ఇంత హాట్ గా ఎప్పుడు చూసుండరు భయ్యా.. ఇంకెందుకు లేటు ఒక లుక్ వేసేయండి!
తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీకగా సమ్మక్క సారలమ్మ జాతర : భట్టి విక్రమార్క
డిజిటల్ అరెస్టు పేరిట వృద్ధ దంపతుల రూ.15 కోట్లు హాంఫట్!
క్యూబాకు ట్రంప్ బెదిరింపు.. సమయం మించిపోక ముందే డీల్ కుదుర్చుకోవాలని వార్నింగ్!
నెట్టింట మరో ‘మోనాలిసా’.. వీడియో వైరల్
చిరంజీవి.. ‘మన శంకర వరప్రసాద్’కు ఊరట
అతిపెద్ద అనాకొండా.. అమెజాన్ అడవుల్లో కనిపించిన అనా జూలియా!! పొడవు తెలిస్తే షాకే!
తొలి రోజుల్లో ఎదురైన కష్టాలు చెప్పిన హీరోయిన్ ..
‘డార్లింగ్’ నుంచి ‘ది రాజా సాబ్’ వరకు..