విధాత,నల్గొండ : నాగార్జునసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ నుంచి వరద స్వల్పంగా కొనసాగుతున్నది. దీంతో అధికారులు 2 గేట్లు 5 అడుగుల మేర పైకి ఎత్తి 16,200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా శ్రీశైలం నుంచి 60,522 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతున్నది. ఔట్ ఫ్లో కూడా 50,522 క్యూసెక్కులుగా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 590 అడుగులకు చేరుకుంది. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది.
నాగార్జున సాగర్ రెండు గేట్లు ఎత్తి నీటి విడుదల
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ నుంచి వరద స్వల్పంగా కొనసాగుతున్నది. దీంతో అధికారులు 2 గేట్లు 5 అడుగుల మేర పైకి ఎత్తి 16,200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు

Latest News
వృషకర్మ’ గ్లింప్స్ ఈవెంట్లో ప్రమాదం..
విజయ్-త్రిష ఒకే కారులో..
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. 36 గంటల పాటు నీటి సరఫరా బంద్
రాష్ట్రంలో భానుడి భగభగలు.. నేడు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు..!
తెలంగాణ నూతన గవర్నర్గా శివప్రతాప్ శుక్లా
శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే..!
ట్రెండింగ్లో ‘రయ్ రయ్ రా రా’.. చెర్రీ డాన్స్కు ఇండియా ఫిదా
మాస్టర్ టెలికమ్యూనికేషన్స్లో గెలాక్సీ ఎస్26 సిరీస్ విక్రయాలు ప్రారంభం
టి20 ప్రపంచకప్ సెమీస్: ఫైనల్లో టీమిండియా – మరోసారి సంజూ మ్యాజిక్
సంజూ తుఫాన్.. సెమీస్లో ఇంగ్లండ్ ముందు 254 పరుగుల కొండంత లక్ష్యం