విధాత, హైదరాబాద్ : కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం దానాపూర్లో అటవీశాఖ అధికారులు, పోడు రైతులమధ్య గొడవతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అటవీ భూముల సర్వేకు వెళ్లిన అధికారులను పోడు రైతులు అడ్డుకుని వారితో వాగ్వివాదానికి,తోపులాటకు దిగడంతో ఉద్రిక్తతకు దారితీసింది. తరతరాలుగా తమ సాగు చేసుకుంటున్న తమ భూముల్లో సర్వేలు చేయానికి వీళ్లేదని పోడు రైతులు అడ్డుకున్నారు. గ్రామం పరిధిలో దాదాపు 160 ఎకరాల భూమిని ఈ గ్రామానికి చెందిన దాదాపు 60 కుటుంబాల రైతులు సాగు చేసుకుంటున్నారు. ఈ భూములను స్వాధీనం చేసుకునేందుకు అటవీశాఖ అధికారులు శుక్రవారం దానాపూర్ వెళ్లగా గ్రామస్తులు వారిని అడ్డుకోవడంతో అటవీ అధికారులు వెనుతిరిగారు.
దానాపూర్లో మళ్లీ పోడు రైతుల ఆందోళన
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం దానాపూర్లో అటవీశాఖ అధికారులు, పోడు రైతులమధ్య గొడవతో ఉద్రిక్తత చోటుచేసుకుంది

Latest News
పెరిగిన బంగారం ధర..స్థిరంగానే వెండి
పెళ్లిలో రాజకుమారుడిలా విజయ్ దేవరకొండ..
మెట్రో రైలెక్కిన రైతు భరోసా నిధులు... ఇప్పట్లో నగదు బదిలీ లేనట్టేనా?
పునర్విక చికిత్సకు రూ.6 కోట్లు హామీ..
వచ్చే సంక్రాంతికి టార్గెట్ ఫిక్స్ చేసిన అనీల్ రావిపూడి..
హోలీ రోజున ఐదు శక్తివంతమైన యోగాలు.. ఈ నాలుగు రాశుల వారికి దశ తిరిగినట్లే..!
శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశివారికి ఆదాయానికి మించిన ఖర్చులు..!
జింబాబ్వేపై టీమిండియా భారీ గెలుపు – సెమీస్ ఆశలు సజీవం
విజయ్, రష్మిక పెళ్లి ఫొటోస్.. వీటిలో ఇది గమనించారా?
ఒక్కటైన 'గీత–గోవిందం' : ఘనంగా జరిగిన విజయ్ దేవరకొండ–రష్మిక మందన్న వివాహం