విధాత: ఈనెల 24 నుంచి శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకొంది. ఈ ఏడాది మార్చి 25తో గత శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఆ తర్వాత ఆరు నెలలలోపు విధిగా సభను నిర్వహించాలి. పదో తేదీన వినాయకచవితి కాగా.. 19న నిమజ్జనోత్సవం జరగనుంది.ఈ కార్యక్రమం అనంతరమే ఉభయ సభల సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది.
ఈనెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు
<p>విధాత: ఈనెల 24 నుంచి శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకొంది. ఈ ఏడాది మార్చి 25తో గత శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఆ తర్వాత ఆరు నెలలలోపు విధిగా సభను నిర్వహించాలి. పదో తేదీన వినాయకచవితి కాగా.. 19న నిమజ్జనోత్సవం జరగనుంది.ఈ కార్యక్రమం అనంతరమే ఉభయ సభల సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది.</p>
Latest News

తక్కువ ధర, ప్రీమియం ఫీచర్లు : మోటరోలా ఎడ్జ్ 70 / 70 ప్రో వివరాలివిగో..!
దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్ : భారత్ భారీ విజయం — సిరీస్ కైవసం
అనన్య నాగళ్ల థండర్ థైస్ షో.. మామూలుగా లేదు భయ్యా!
చలికాలంలో ఇళ్లలో హీటర్స్ వాడటం ఎంత సేఫ్?
అమ్మ పాడే జోల పాటల్లో ఇంత గొప్పదనం ఉందా?
విమాన టికెట్ రేట్లపై సీలింగ్.. కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం
ఐజేయూ నేతలను సత్కరించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్
విశాఖ వన్డేలో డికాక్ సెంచరీ..భారత్ టార్గెట్ 271 పరుగులు
మోదీ–పుతిన్ భేటీలో అందరి దృష్టిని ఆకర్షించిన ఓ అందం
వాళ్లు వస్తే మంచి రోజులు కాదు..ముంచే రోజులొస్తాయి: సీఎం రేవంత్ రెడ్డి