విధాత,ఖమ్మం: పద్మశ్రీ అవార్డు గ్రహీత,వన జీవి రామయ్య ఆదివారం అస్వస్థతతకు గురయ్యారు. ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవ్వడంతో ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. కొవిడ్ రాపిడ్. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, బలహీనంగా ఉండడంతో ఫ్లూయిడ్స్ ఎక్కించినట్లు డాక్టర్ సురేష్ తెలిపారు.
ఆస్పత్రిలో చేరిన వనజీవి రామయ్యకు
<p>విధాత,ఖమ్మం: పద్మశ్రీ అవార్డు గ్రహీత,వన జీవి రామయ్య ఆదివారం అస్వస్థతతకు గురయ్యారు. ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవ్వడంతో ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. కొవిడ్ రాపిడ్. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, బలహీనంగా ఉండడంతో ఫ్లూయిడ్స్ ఎక్కించినట్లు డాక్టర్ సురేష్ తెలిపారు.</p>
Latest News

రైతు భరోసా నిధులు 30 నుంచి పంపిణీ
గోవా మార్క్… ఏపీ బీచ్లలోనూ ఇకపై బార్లు
అనిల్ రావిపూడి కొత్త సినిమా షూటింగ్ షూరు…తొలి షాట్ తోనే ఫన్నీ ప్రమోషన్
ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయండి: మంత్రి పొన్నం
డిజిటల్ విధానంలో ఇక తెలంగాణ కేబినేట్ సమావేశాలు!
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల
ఏడు రకాల సన్న ధాన్యానికే బోనస్ : తేల్చిన ప్రభుత్వం
రైలు నుంచి డీజిల్ కొట్టేశాడు..వైరల్ వీడియో!
యుద్దం ముగిసినా ఇంధన ధరలు తగ్గించం : కేంద్రం కీలక ప్రకటన
అమెరికా-ఇరాన్ యుద్ధం ముగిసినట్లే !