విధాత, వరంగల్ ప్రతినిధి: వరంగల్ నగర పరిధిలో గెలుపొందిన మంత్రితో సహా నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీకి పరిపాలన చేయడం రావడంలేదని ట్రాన్స్ జెండర్ పుష్పిత లయ మండిపడ్డారు. వీరి నిర్లక్ష్యం వల్ల వరద ముంపుతో ఎంతోమంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారికి చీర, గాజులు పసుపు,కుంకుమలు పంపిస్తామని మీడియా సమావేశంలో తెలిపారు. ఈ దుస్థితికి కబ్జాలు కారణమని విమర్శించారు. ఈ కబ్జాలను నిరోధించడంలో ఈ ఎమ్మెల్యేలు విఫలమయ్యారని అన్నారు. దీంతో వరద నీరు సాఫీగా వెళ్ళకపోవడంతో ముంపునకు గురవుతున్నారని అన్నారు. ఇప్పుడు ఈ విమర్శలు వైరల్ గా మారాయి.
Warangal | ఎమ్మెల్యేల నిర్లక్ష్యంతో వరంగల్ ముంపు : ట్రాన్స్ జెండర్ పుష్పిత లయ
వరంగల్ ముంపుకు ఎమ్మెల్యేల నిర్లక్ష్యమే కారణమని ట్రాన్స్ జెండర్ పుష్పిత లయ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ చీర, గాజులు పంపిస్తామంటూ వ్యాఖ్యలు చేశారు.

Latest News
బడ్జెట్ 2026 : నిర్మలా సీతారామన్ ఏమివ్వనుంది?
తెలుగింటి బాపు బొమ్మలా.. లంగా వోణీలో శ్రీముఖి ఎంత అందంగా ఉందో చూడండి!
సంక్రాంతి అల్లుడికి 158రకాల వంటలతో విందు..వైరల్
ఒక్క లవంగం: నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలకు సహజ పరిష్కారం
ఏనుగుల జలకలాట..వైరల్ వీడియో చూసేయండి !
నేటి నుంచి అండర్-19 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్
కెరీర్ కాదు… కుటుంబానికే తొలి ప్రాధాన్యం..
బ్లూ మెటాలిక్ గౌనులో రెడ్ కార్పెట్పై ప్రియాంక చోప్రా సందడి
ఆ జర్నలిస్టులకు బెయిల్ మంజూరు
ట్రంప్ బెదిరింపుల తర్వాత పొరుగుదేశాలకు ఇరాన్ హెచ్చరిక: అమెరికా బేస్లే లక్ష్యం