అమరావతి : ఏపీ నకిలీ లిక్కర్ కేసులో ఏ1 నిందితుడు అద్దెపల్లి జనార్ధన్ రావు ను సిట్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఆఫ్రికా నుంచి వచ్చిన జనార్దన్ రావును గన్నవరం విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెల 24న సౌత్ ఆఫ్రికా వెళ్లిన జనార్ధన్ రావు ఇవాళ గన్నవరం ఎయిర్పోర్టుకు వచ్చారు. గన్నవరం ఎయిర్పోర్టులోనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఏ2 కట్టా రాజు, ఏ12- తెనాలికి చెందిన వైసీపీ నేత కొడాలి శ్రీనివాసరావు లను ఇప్పటికే అరెస్టు చేసింది. కోర్టు వారికి 14రోజుల రిమాండ్ విధించింది. ఇదే నకిలీ లిక్కర్ కేసులో జనార్థన్ రావు సోదరుడు జగన్ మోహన్ రావు కూడా అరెస్టు చేశారు. బెంగళూరుకు చెందిన బాలాజీ పరారీలో ఉన్నాడు.
గన్నవరం విమానాశ్రయంలో ఏపీ నకిలీ లిక్కర్ స్కాం కేసులో ఏ1 జనార్దన్ రావు అరెస్ట్
ఏపీ నకిలీ లిక్కర్ కేసులో ఏ1 నిందితుడు అద్దెపల్లి జనార్ధన్ రావు ను సిట్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఆఫ్రికా నుంచి వచ్చిన జనార్దన్ రావును గన్నవరం విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
Latest News
Realme P4R | 8000mAh భారీ బ్యాటరీతో రియల్మీ సరికొత్త ఫోన్.. ఒక్కసారి చార్జ్ చేస్తే21.5 గంటలు నాన్స్టాప్ యూట్యూబ్ వీడియోలు చూడొచ్చు!!
Madhu Yaskhi | అమెరికాలో కారు ప్రమాదం.. మధుయాష్కీ గౌడ్ సతీమణి డాక్టర్ సుచికి తీవ్ర గాయాలు
లొంగిపోయిన మావోయిస్టుల పయనమెటు!?
పవన్ కళ్యాణ్ పై గద్దర్ కూతురు వెన్నెల ఫైర్.!
పవన్ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరణ సరికాదు: చంద్రబాబు
తెలంగాణ భూమి పుత్రులే పోటీ చేస్తామంటే అభ్యంతరం ఎందుకు? : పవన్ కల్యాణ్
భుజంగరావును అరెస్టు చేసిన ఏసీబీ..రూ.5.92కోట్ల ఆస్తుల గుర్తింపు
తెలంగాణలో ఎల్లుండి నుంచి భూముల విలువ పెంపు : మంత్రి పొంగులేటి
సోలార్ ప్యానెల్ వ్యర్థాలతో ఢిల్లీకి కొత్త ముప్పు.. గ్రీన్ ఎనర్జీ వెనుక కాలుష్య సంక్షోభం
కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం