అమరావతి : ఏపీ నకిలీ లిక్కర్ కేసులో ఏ1 నిందితుడు అద్దెపల్లి జనార్ధన్ రావు ను సిట్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఆఫ్రికా నుంచి వచ్చిన జనార్దన్ రావును గన్నవరం విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెల 24న సౌత్ ఆఫ్రికా వెళ్లిన జనార్ధన్ రావు ఇవాళ గన్నవరం ఎయిర్పోర్టుకు వచ్చారు. గన్నవరం ఎయిర్పోర్టులోనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఏ2 కట్టా రాజు, ఏ12- తెనాలికి చెందిన వైసీపీ నేత కొడాలి శ్రీనివాసరావు లను ఇప్పటికే అరెస్టు చేసింది. కోర్టు వారికి 14రోజుల రిమాండ్ విధించింది. ఇదే నకిలీ లిక్కర్ కేసులో జనార్థన్ రావు సోదరుడు జగన్ మోహన్ రావు కూడా అరెస్టు చేశారు. బెంగళూరుకు చెందిన బాలాజీ పరారీలో ఉన్నాడు.
గన్నవరం విమానాశ్రయంలో ఏపీ నకిలీ లిక్కర్ స్కాం కేసులో ఏ1 జనార్దన్ రావు అరెస్ట్
ఏపీ నకిలీ లిక్కర్ కేసులో ఏ1 నిందితుడు అద్దెపల్లి జనార్ధన్ రావు ను సిట్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఆఫ్రికా నుంచి వచ్చిన జనార్దన్ రావును గన్నవరం విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
Latest News
ఖాతాదారులకు అలర్ట్.. బ్యాంకులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు..!
స్మృతి మాజీ లవర్ దర్శకత్వంలో కొత్త సినిమా..
స్నానంతోనూ డబ్బు సంపాదించొచ్చు..!
బుధవారం రాశిఫలాలు.. ఈ రాశి నిరుద్యోగులకు శుభవార్త..!
‘మన శంకర వరప్రసాద్ గారు’ విజయంపై మెగాస్టార్ భావోద్వేగ స్పందన
చిలకపచ్చ చీరలో కేక పెట్టిస్తున్న మాళవిక మోహనన్
చీరకట్టులో హీట్ పెంచిన నిధి అగర్వాల్
ఢిల్లీ గెలుపు : ముంబైకి వరుసగా మూడో పరాజయం
ఇది బ్లాక్బస్టర్ కాదు… ‘బాస్బస్టర్’! – అల్లు అర్జున్
రూ.10 కోట్ల లాటరీ గెలిచిన డ్రైవర్ : రాత్రికిరాత్రే మారిపోయిన జీవితం