అమరావతి : ఏపీ నకిలీ లిక్కర్ కేసులో ఏ1 నిందితుడు అద్దెపల్లి జనార్ధన్ రావు ను సిట్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఆఫ్రికా నుంచి వచ్చిన జనార్దన్ రావును గన్నవరం విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెల 24న సౌత్ ఆఫ్రికా వెళ్లిన జనార్ధన్ రావు ఇవాళ గన్నవరం ఎయిర్పోర్టుకు వచ్చారు. గన్నవరం ఎయిర్పోర్టులోనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఏ2 కట్టా రాజు, ఏ12- తెనాలికి చెందిన వైసీపీ నేత కొడాలి శ్రీనివాసరావు లను ఇప్పటికే అరెస్టు చేసింది. కోర్టు వారికి 14రోజుల రిమాండ్ విధించింది. ఇదే నకిలీ లిక్కర్ కేసులో జనార్థన్ రావు సోదరుడు జగన్ మోహన్ రావు కూడా అరెస్టు చేశారు. బెంగళూరుకు చెందిన బాలాజీ పరారీలో ఉన్నాడు.
గన్నవరం విమానాశ్రయంలో ఏపీ నకిలీ లిక్కర్ స్కాం కేసులో ఏ1 జనార్దన్ రావు అరెస్ట్
ఏపీ నకిలీ లిక్కర్ కేసులో ఏ1 నిందితుడు అద్దెపల్లి జనార్ధన్ రావు ను సిట్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఆఫ్రికా నుంచి వచ్చిన జనార్దన్ రావును గన్నవరం విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
Latest News
యుద్ధ ప్రాతిపదికన సింగూరు డ్యామ్ సేఫ్టీ పనులు : మంత్రి ఉత్తమ్
ప్రాధాన్యత వారిగా ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు : మంత్రి ఎన్.ఉత్తమ్ వెల్లడి
దళపతి విజయ్ విడాకుల మేటర్..
రైతు భరోసా ఎప్పుడూ..? : కేటీఆర్ నిలదీత
చైర్మన్ పై మతపర వ్యాఖ్యలు..ఏపీ శాసన మండలిలో రచ్చ!
కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు!
రాజ్యసభ ఎన్నికల వేడి..అభ్యర్థుల ఎంపికపై ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
వెయ్యేళ్ల శిల్పం కిరీటం...కాకతీయ కళా వైభవానికి కొత్త దర్పణం!
లిఫ్ట్ యాక్సిడెంట్.. వామ్మో తృటిలో చావు తప్పింది.. !
మార్చ్ 19 నుంచి జూన్ 2కి వాయిదా పడ్డ ‘టాక్సిక్’..