విధాత: ఏపీలోని ప్రైవేట్ అన్ అయిడెడ్ కళాశాలల ఫీజుల నిర్ధారణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అప్పీలపై హైకోర్టు తీర్పు వెలువరించింది. సింగల్ జడ్జి ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ పక్కనబెట్టింది. నిబంధనల ప్రకారం ఫీజులు చెల్లించేందుకు 4 వారాల సమయం ఇచ్చింది. పిటిషనర్లతో మాట్లాడి 4 వారాల్లో ఫీజులు నిర్ణయించాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రైవేట్ డిగ్రీ కళాశాలల ఫీజులను నియంత్రిస్తూ ప్రభుత్వం గతంలో జీవో ఇచ్చింది. కాగా, ఈ జీవోను సవాల్ చేస్తూ డిగ్రీ కళాశాలలు యాజమాన్యాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. డిగ్రీ కళాశాలలను 3 కేటగిరీలుగా విభజించి ఫీజులు నిర్ణయించడం చట్టవిరుద్ధమని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు. ప్రభుత్వ జీవోను కొట్టివేస్తూ గతంలో హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్వర్వులు ఇచ్చారు. నిబంధనల ప్రకారం నిర్ణయించే వరకు పాత ఫీజులే వసూలు చేసుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, సింగిల్ జడ్జి ఉత్వర్వులపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేసింది. ఇరువురి వాదనలు విని న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. కాగా, ఇవాళ వెలువరించిన తీర్పులో డివిజినల్ బెంచ్ సింగిల్ బెంచ్ ఉత్వర్వులను పక్కనబెట్టింది.
పిటిషనర్లతో మాట్లాడి నాలుగు వారాల్లో ఫీజులు నిర్ణయించండి
<p>విధాత: ఏపీలోని ప్రైవేట్ అన్ అయిడెడ్ కళాశాలల ఫీజుల నిర్ధారణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అప్పీలపై హైకోర్టు తీర్పు వెలువరించింది. సింగల్ జడ్జి ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ పక్కనబెట్టింది. నిబంధనల ప్రకారం ఫీజులు చెల్లించేందుకు 4 వారాల సమయం ఇచ్చింది. పిటిషనర్లతో మాట్లాడి 4 వారాల్లో ఫీజులు నిర్ణయించాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రైవేట్ డిగ్రీ కళాశాలల ఫీజులను నియంత్రిస్తూ ప్రభుత్వం గతంలో జీవో ఇచ్చింది. కాగా, ఈ జీవోను సవాల్ చేస్తూ డిగ్రీ కళాశాలలు […]</p>
Latest News

తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు.. పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా దానకిశోర్
కొత్త బెంజ్ ఈవీ కారు లాంచ్.. సింగిల్ చార్జింగ్తో హైదరాబాద్ నుంచి ముంబై వరకు వెళ్లొచ్చు!
గేమింగ్ లవర్స్కు ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లతో GT 50 Pro లాంచ్
ఎస్కలేటర్పై ఛేజింగ్లు.. ఫుడ్కోర్టులో ఫైటింగ్లు.. షాపింగ్ మాల్స్లో పబ్జీ గేమ్ ఆడేస్తున్న జెన్జీ!
శవం ముందు మహిళలతో అర్ధనగ్న నృత్యాలు.. థాయ్లాండ్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్ వైరల్
తెలంగాణలో తిరిగి ‘టీఆర్ఎస్’ ప్రయోగం.. కవిత ప్రయత్నం ఫలిస్తుందా! వికటిస్తుందా?
తెలంగాణ రోడ్లపై నెత్తుటేర్లు.. రోజుకు 20 మరణాలు
అయ్యా సీఎంగారూ.. ప్రాణాలు పోతున్నాయి... : కాంట్రాక్టర్ల మొర
తెలంగాణ డీజీపీ ముందు 47మంది మావోయిస్టుల లొంగుబాటు
ఏరోస్పేస్ హబ్ గా తెలంగాణ : సీఎం రేవంత్ రెడ్డి