విధాత: కరోనా చికిత్సలపై దాఖలైన వ్యాజ్యాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. చిత్తూరు, తూ.గో.జిల్లాలో కేసులు పెరగడంపై ధర్మాసనం ఆరా తీసింది. టీచర్లు, న్యాయవాదులకు వ్యాక్సినేషన్పై ప్రశ్నించింది. జనం గుమిగూడే ప్రాంతాల్లో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అధిక కేసులున్న జిల్లాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెప్పింది. వ్యాక్సినేషన్ ఎప్పుడు పూర్తవుతుందని హైకోర్టు ప్రశ్నించగా.. 45ఏళ్లు నిండిన వారిలో 90% మందికి టీకాలు వేశామని ప్రభుత్వం తెలిపింది. మిగిలిన వారికి వ్యాక్సినేషన్ జరుగుతుందని వెల్లడించింది. సెప్టెంబర్ 8నాటికి స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
కరోనా చికిత్సపై హైకోర్టులో విచారణ
<p>విధాత: కరోనా చికిత్సలపై దాఖలైన వ్యాజ్యాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. చిత్తూరు, తూ.గో.జిల్లాలో కేసులు పెరగడంపై ధర్మాసనం ఆరా తీసింది. టీచర్లు, న్యాయవాదులకు వ్యాక్సినేషన్పై ప్రశ్నించింది. జనం గుమిగూడే ప్రాంతాల్లో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అధిక కేసులున్న జిల్లాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెప్పింది. వ్యాక్సినేషన్ ఎప్పుడు పూర్తవుతుందని హైకోర్టు ప్రశ్నించగా.. 45ఏళ్లు నిండిన వారిలో 90% మందికి టీకాలు వేశామని ప్రభుత్వం తెలిపింది. మిగిలిన వారికి వ్యాక్సినేషన్ జరుగుతుందని వెల్లడించింది. సెప్టెంబర్ 8నాటికి […]</p>
Latest News

టెన్షన్ సీన్...చావు అంచులను తాకిన మృత్యుంజయులు
బండి భగీరథ్ కేసులో మరిన్ని ట్విస్టులు !
ఏటీఎంలు ఖాళీ? బ్యాంకులను వేధిస్తున్ననగదు కొరత.. గ్రామీణ రైతుల అవస్థలు
పొదుపు చర్యలు ప్రారంభించిన సుప్రీంకోర్టు
రోజాకి హీరోలెవరు ప్రపోజ్ చేయలేదా..
నీట్ పరీక్షలపై మరో కీలక అప్డేట్.. ఇకపై మారనున్న పరీక్షా విధానం.. లీకేజీలు తగ్గేనా?
‘పెద్ది’లో చరణ్ కాదు.. ఆ పాత్రే కనిపిస్తుంది ..
ఆల్టైమ్ కనిష్ఠానికి పడిపోయిన రూపాయి
ప్రియురాలి మోసం..యువకుడి ఆత్మహత్య
కేసీఆర్ పై కవిత మరోసారి విమర్శలు