విధాత: కరోనా చికిత్సలపై దాఖలైన వ్యాజ్యాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. చిత్తూరు, తూ.గో.జిల్లాలో కేసులు పెరగడంపై ధర్మాసనం ఆరా తీసింది. టీచర్లు, న్యాయవాదులకు వ్యాక్సినేషన్పై ప్రశ్నించింది. జనం గుమిగూడే ప్రాంతాల్లో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అధిక కేసులున్న జిల్లాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెప్పింది. వ్యాక్సినేషన్ ఎప్పుడు పూర్తవుతుందని హైకోర్టు ప్రశ్నించగా.. 45ఏళ్లు నిండిన వారిలో 90% మందికి టీకాలు వేశామని ప్రభుత్వం తెలిపింది. మిగిలిన వారికి వ్యాక్సినేషన్ జరుగుతుందని వెల్లడించింది. సెప్టెంబర్ 8నాటికి స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
కరోనా చికిత్సపై హైకోర్టులో విచారణ
<p>విధాత: కరోనా చికిత్సలపై దాఖలైన వ్యాజ్యాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. చిత్తూరు, తూ.గో.జిల్లాలో కేసులు పెరగడంపై ధర్మాసనం ఆరా తీసింది. టీచర్లు, న్యాయవాదులకు వ్యాక్సినేషన్పై ప్రశ్నించింది. జనం గుమిగూడే ప్రాంతాల్లో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అధిక కేసులున్న జిల్లాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెప్పింది. వ్యాక్సినేషన్ ఎప్పుడు పూర్తవుతుందని హైకోర్టు ప్రశ్నించగా.. 45ఏళ్లు నిండిన వారిలో 90% మందికి టీకాలు వేశామని ప్రభుత్వం తెలిపింది. మిగిలిన వారికి వ్యాక్సినేషన్ జరుగుతుందని వెల్లడించింది. సెప్టెంబర్ 8నాటికి […]</p>
Latest News

మోహన్ బాబు యూనివర్సిటీలో ఉద్రిక్తత..
రాత్రి 7 గంటల తర్వాత చేతిలో మొబైల్ కనిపిస్తే రూ. 500 జరిమానా..!
తెల్లపులికి గుండెపోటు.. హనుమకొండ జూ పార్కులో విషాదం
మెగా కుటుంబంలో డబుల్ సంతోషం..
బుధవారం రాశిఫలాలు.. ఈ రాశివారికి ఉద్యోగంలో అధికార యోగం..!
తెలంగాణ బీజేపీలో అసంతృప్తి గుసగుసలు.. పార్టీని వీడే ఆలోచనపై వలస నేతల మల్లగుల్లాలు
రోడ్డెక్కిన పంచాయితీలు : కాంగ్రెస్లో 'మున్సిపల్' టికెట్ల వీధి పోరాటాలు
ఫిబ్రవరి 2026 ‘మిరాకిల్ మంత్’ ప్రచారంలో నిజమెంత?
గరంగరంగా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు
భద్రకాళి దేవాలయాన్ని సందర్శించిన పవన కల్యాణ్ సతీమణి