విధాత:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ సలహాదారు గా బొంతు రాజేశ్వరరావు బాద్యతలు చేపట్టారు. విజయవాడ లో శుక్రవారం అట్టహాసం గా జరిగిన కార్యక్రమం లో అయన పదవి స్వీకరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడు తూ ప్రజలు అందరికి పరి శుభ్ర మైన తాగు నీరు అందించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి కృత నిశ్చయం తో వున్నారని పేర్కొన్నారు. సీఎం ఆశయం మేరకు తాను పనిచేస్తా నని అన్నారు. కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలం సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, MLA లు, వివిధ కార్పొరేషన్ ల చైర్మన్ లు, అభిమానులు, వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.
ఏపీ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ సలహాదారు గా బొంతు రాజేశ్వరరావు
<p>విధాత:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ సలహాదారు గా బొంతు రాజేశ్వరరావు బాద్యతలు చేపట్టారు. విజయవాడ లో శుక్రవారం అట్టహాసం గా జరిగిన కార్యక్రమం లో అయన పదవి స్వీకరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడు తూ ప్రజలు అందరికి పరి శుభ్ర మైన తాగు నీరు అందించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి కృత నిశ్చయం తో వున్నారని పేర్కొన్నారు. సీఎం ఆశయం మేరకు తాను పనిచేస్తా నని అన్నారు. కార్యక్రమంలో విద్యా శాఖ […]</p>
Latest News

తెలంగాణ సీఎంలో కొనసాగుతున్న మార్పులు.. రెరా చైర్మన్గా శ్రీనివాసరాజు నియామకం
విజయవాడ నుంచి బెంగళూరుకు కొత్త గ్రీన్ఫీల్డ్ హైవే.. గణనీయంగా తగ్గనున్న దూరాభారం
మరో పేపర్ లీక్..మహారాష్ట్ర ‘టెట్’ పరీక్ష వాయిదా
హైదరాబాద్లో భూముల ధరలకు రెక్కలు !
సీఎం రేవంత్ రెడ్డికి నల్లగొండ బీఆర్ఎస్ బహిరంగ లేఖాస్త్రం
160 టైర్ల భారీ వాహనం..చూసేయండి !
మహీంద్రా కార్లతో గూడ్స్ రైలు రయ్ రయ్..వీడియో వైరల్
నాలుగు జిల్లాల భాగ్య విధాత వెలిగొండ : సీఎం చంద్రబాబు
శంషాబాద్ విమానశ్రయంలో మరోసారి చిరుత కలకలం
కారుపై ఉప్పల్ బాలు స్టంట్స్ పై విమర్శలు.. క్షమాపణ