విధాత:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ సలహాదారు గా బొంతు రాజేశ్వరరావు బాద్యతలు చేపట్టారు. విజయవాడ లో శుక్రవారం అట్టహాసం గా జరిగిన కార్యక్రమం లో అయన పదవి స్వీకరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడు తూ ప్రజలు అందరికి పరి శుభ్ర మైన తాగు నీరు అందించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి కృత నిశ్చయం తో వున్నారని పేర్కొన్నారు. సీఎం ఆశయం మేరకు తాను పనిచేస్తా నని అన్నారు. కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలం సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, MLA లు, వివిధ కార్పొరేషన్ ల చైర్మన్ లు, అభిమానులు, వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.
ఏపీ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ సలహాదారు గా బొంతు రాజేశ్వరరావు
<p>విధాత:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ సలహాదారు గా బొంతు రాజేశ్వరరావు బాద్యతలు చేపట్టారు. విజయవాడ లో శుక్రవారం అట్టహాసం గా జరిగిన కార్యక్రమం లో అయన పదవి స్వీకరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడు తూ ప్రజలు అందరికి పరి శుభ్ర మైన తాగు నీరు అందించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి కృత నిశ్చయం తో వున్నారని పేర్కొన్నారు. సీఎం ఆశయం మేరకు తాను పనిచేస్తా నని అన్నారు. కార్యక్రమంలో విద్యా శాఖ […]</p>
Latest News

త్వరలో యుద్ధంలోకి ఎమిరేట్స్? భారతదేశంపైనా ప్రభావం!
అందాల పోటీల్లో స్టేజీపైనే పళ్లు ఊడిపోయినా.. కూల్గా హ్యాండిల్ చేసిన బ్యూటీ క్వీన్.. వీడియో వైరల్
తొలిసారి భారత్లో కనిపించిన రెండు సర్పజాతులు.. ఇవీ వాటి ప్రత్యేకతలు
రాజధాని అమరావతి చట్టబద్ధతపై ఏపీ శాసనసభ తీర్మానం
పదేళ్ల మైనింగ్ అక్రమాలపై విచారణకు ఆదేశాలు : సీఎం రేవంత్ రెడ్డి
పెళ్లి రూమర్లతో మళ్లీ వార్తల్లోకి అనుష్క…
తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు ఖరారు
మంత్రి పొంగులేటి టార్గెట్ గా మైనింగ్ అక్రమాలపై బీఆర్ఎస్ ఫైర్..మంత్రుల కౌంటర్
పెద్ది లో డబుల్ స్పోర్ట్స్ ట్విస్ట్ …
ఇకపై సర్కారీ 'మెట్రో' రైల్.. అసెంబ్లీలో తీర్మానం ఆమోదం