విధాత:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ సలహాదారు గా బొంతు రాజేశ్వరరావు బాద్యతలు చేపట్టారు. విజయవాడ లో శుక్రవారం అట్టహాసం గా జరిగిన కార్యక్రమం లో అయన పదవి స్వీకరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడు తూ ప్రజలు అందరికి పరి శుభ్ర మైన తాగు నీరు అందించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి కృత నిశ్చయం తో వున్నారని పేర్కొన్నారు. సీఎం ఆశయం మేరకు తాను పనిచేస్తా నని అన్నారు. కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలం సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, MLA లు, వివిధ కార్పొరేషన్ ల చైర్మన్ లు, అభిమానులు, వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.
ఏపీ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ సలహాదారు గా బొంతు రాజేశ్వరరావు
<p>విధాత:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ సలహాదారు గా బొంతు రాజేశ్వరరావు బాద్యతలు చేపట్టారు. విజయవాడ లో శుక్రవారం అట్టహాసం గా జరిగిన కార్యక్రమం లో అయన పదవి స్వీకరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడు తూ ప్రజలు అందరికి పరి శుభ్ర మైన తాగు నీరు అందించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి కృత నిశ్చయం తో వున్నారని పేర్కొన్నారు. సీఎం ఆశయం మేరకు తాను పనిచేస్తా నని అన్నారు. కార్యక్రమంలో విద్యా శాఖ […]</p>
Latest News

భార్య పశువు కాదు : సుప్రీంకోర్టు ఫైర్
ఐశ్వర్యారాయ్ – త్రిష.. | ప్రధానమంత్రి.. ముఖ్యమంత్రి..! వైరల్ ఫోటోలు
జులై 1నుంచి అమలులోకి వీబీ జీ రామ్ జీ పథకం
అవి సలహాలు కాదు.. ప్రధాని పాలనా వైఫల్యానికి నిదర్శనాలు: రాహుల్ గాంధీ
మాజీ సీఎం స్టాలిన్ తో సీఎం విజయ్ భేటీ
బండి సంజయ్ కొడుకుపై లుక్ అవుట్ నోటీసులివ్వాలి : ఆర్ఎస్ ప్రవీణ్ డిమాండ్
అభివృద్ది కోణంలోనే 'హమ్ సే మిలో' మాటలు : సీఎం రేవంత్ రెడ్డి
జర్నలిస్టుల ఇళ్లపై జూన్ 2 లోపు నిర్ణయం : సీఎం రేవంత్ రెడ్డి
ఓటీటీల్లో ఈ వారం వినోదాల జాతర..
మోదీపై కేసు నమోదు చేయాలి: వీహెచ్