విధాత:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ సలహాదారు గా బొంతు రాజేశ్వరరావు బాద్యతలు చేపట్టారు. విజయవాడ లో శుక్రవారం అట్టహాసం గా జరిగిన కార్యక్రమం లో అయన పదవి స్వీకరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడు తూ ప్రజలు అందరికి పరి శుభ్ర మైన తాగు నీరు అందించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి కృత నిశ్చయం తో వున్నారని పేర్కొన్నారు. సీఎం ఆశయం మేరకు తాను పనిచేస్తా నని అన్నారు. కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలం సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, MLA లు, వివిధ కార్పొరేషన్ ల చైర్మన్ లు, అభిమానులు, వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.
ఏపీ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ సలహాదారు గా బొంతు రాజేశ్వరరావు
<p>విధాత:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ సలహాదారు గా బొంతు రాజేశ్వరరావు బాద్యతలు చేపట్టారు. విజయవాడ లో శుక్రవారం అట్టహాసం గా జరిగిన కార్యక్రమం లో అయన పదవి స్వీకరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడు తూ ప్రజలు అందరికి పరి శుభ్ర మైన తాగు నీరు అందించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి కృత నిశ్చయం తో వున్నారని పేర్కొన్నారు. సీఎం ఆశయం మేరకు తాను పనిచేస్తా నని అన్నారు. కార్యక్రమంలో విద్యా శాఖ […]</p>
Latest News

మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి రూ. 8.16కోట్ల ఆస్తి పన్ను చెల్లింపు!
సౌమ్య కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి పరిహారం
కేసీఆర్ విచారణకు నందినగర్ నివాసానికి సిట్
మెగా ఫ్యామిలీలో డబుల్ సంబరం…
బడ్జెట్ ఎఫెక్ట్ ...కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
ఏప్రిల్ 1నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం : నిర్మలా సీతారామన్
తగ్గిన ధరలు.. బంగారం, వెండి కొనుగోలుకు ఇదే చాన్స్ !
లోక్ సభలో కేంద్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన నిర్మల సీతారామన్
కాలేజ్ ఫెస్ట్లో శ్రీలీల సరదా కామెంట్స్ వైరల్…
ట్విన్స్ రాకతో మెగా ఇంట హర్షం..