Site icon vidhaatha

BR Naidu | టిటిడి పాలకమండలి నియామకం – ఛైర్మన్​గా టివి5 ఛైర్మన్​ బిఆర్​ నాయుడు

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నూతన పాలక మండలి ఏర్పాటైంది. నూతన ఛైర్మన్‌గా ఏపీ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు. టివి5 చానెల్​ అధినేత బీఆర్‌ నాయుడు నియమితులయ్యారు. 24 మంది సభ్యుల(24 members)తో టిటిడి పాలకమండలి(TTD Board) నెలకొననుంది. ఈ మేరకు టిటిడి అధికారిక ప్రకటన విడుదల చేసింది.

తితిదే బోర్డు సభ్యులు వీరే..

ఆంధ్రప్రదేశ్​:

తెలంగాణ

తమిళనాడు

ర్ణాటక:

సభ్యుల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు కాగా, తెలంగాణ(Telangana) నుండి ఐదుగురి(five)కి చోటు కల్పించారు. కర్ణాటక(Karnataka)కు చెందిన ముగ్గురి(Three)ని, తమిళనాడు(Tamilnadu) నుండి ఇద్దరి(Two)ని నియమించారు. గుజరాత్‌, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరు మండలిలో ఉన్నారు.

 

 

Exit mobile version