విధాత : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆదివారం భక్తుల రద్ధీతో కిటకిటలాడింది. సెలవు దినం కావడంతో వేలాదిగా తరలివచ్చిన భక్తుల రద్ధీతో కొండ పరిసరాలు, కొండపైన ఆలయ ప్రాంగణం, మాఢ వీధులు భక్తుల రద్ధీతో సందడిగా కనిపించాయి. కొండ దిగువన పుష్కరణి, కల్యాణ కట్ట వద్ద, కొండపైన క్యూలైన్లలో భక్తులు కిక్కిరిరిశారు. క్యూలైన్లలో వేచివున్న భక్తులకు స్వామివారి దర్శనం కోసం మూడు గంటల సమయం పట్టింది. ప్రత్యేక దర్శనం కోసం గంట సమయం పట్టింది. వేసవి నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం తాగునీరు, మజ్జీగలు సరఫరా చేసింది.
యాదాద్రిలో భక్తుల రద్ధీ.. నరసన్న దర్శనానికి తరలొచ్చిన భక్త జనం
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆదివారం భక్తుల రద్ధీతో కిటకిటలాడింది. సెలవు దినం కావడంతో వేలాదిగా తరలివచ్చిన భక్తుల

Latest News
అరాచకం..వ్యక్తిపై ఒడిస్సాలో మూక దాడి !
బీఆర్ఎస్ నాయకులే ... బట్టేబాజ్ గాళ్ళు
రామ భక్తులైతే భద్రాచలానికి రెట్టింపు నిధులుతెండి: మంత్రి కొండా సురేఖ
మామిడి తోటల సాగులో కొత్త యంత్రం..కేంద్ర మంత్రి ఆవిష్కరణ
మంగ్లీ కేసులో ప్రచారంపై కోర్టు కీలక ఆదేశాలు
మహిళా స్వయం సహాయక సంఘాలకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్
ఇందిరమ్మ ఇళ్ల నిబంధనలు సరళీకృతం చేయాలి: మండలి చైర్మన్ గుత్తా
విజయ్కు అవకాశం ఇవ్వాలని కమల్ హాసన్ డిమాండ్
విజయ్ కి గవర్నర్ మరోసారి షాక్... ప్రభుత్వ ఏర్పాటుకు నిరాకరణ.!
సాధారణ ట్రాఫిక్ లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్