విధాత : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆదివారం భక్తుల రద్ధీతో కిటకిటలాడింది. సెలవు దినం కావడంతో వేలాదిగా తరలివచ్చిన భక్తుల రద్ధీతో కొండ పరిసరాలు, కొండపైన ఆలయ ప్రాంగణం, మాఢ వీధులు భక్తుల రద్ధీతో సందడిగా కనిపించాయి. కొండ దిగువన పుష్కరణి, కల్యాణ కట్ట వద్ద, కొండపైన క్యూలైన్లలో భక్తులు కిక్కిరిరిశారు. క్యూలైన్లలో వేచివున్న భక్తులకు స్వామివారి దర్శనం కోసం మూడు గంటల సమయం పట్టింది. ప్రత్యేక దర్శనం కోసం గంట సమయం పట్టింది. వేసవి నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం తాగునీరు, మజ్జీగలు సరఫరా చేసింది.
యాదాద్రిలో భక్తుల రద్ధీ.. నరసన్న దర్శనానికి తరలొచ్చిన భక్త జనం
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆదివారం భక్తుల రద్ధీతో కిటకిటలాడింది. సెలవు దినం కావడంతో వేలాదిగా తరలివచ్చిన భక్తుల

Latest News
"మీరు కాల్చేయండి.. నేను చూసుకుంటా.." – మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సంచలనం
హోండా కార్లపై భారీ ఆఫర్లు.. ఆ మోడల్పై 2 లక్షల దాకా డిస్కౌంట్!
మార్చి 20న తెలంగాణ బడ్జెట్ 2025-26… అసెంబ్లీ సమావేశాలకు షెడ్యూల్ ఖరారు
కాంగ్రెస్లో ‘సమన్వయం’ ఓ పజిల్!? రేవంత్ మాటలపై సర్వత్రా తీవ్ర చర్చ
రైలు చివరి బోగీపై 'X' గుర్తు.. చాలామందికి తెలియని భారతీయ రైల్వే సీక్రెట్!
వివో నుంచి 7200mAh భారీ బ్యాటరీ స్మార్ట్ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 18 గంటలు సోషల్మీడియా చూడొచ్చు!
వెల్డింగ్ పని తెలిస్తే నెలకు రూ.4లక్షలు.. ఆస్ట్రేలియాలో ఉద్యోగవకాశం!
బీఆర్ఎస్ వైఫల్యాలపై కాదు..మనం చేస్తున్నది చెప్పాలి: సీఎం రేవంత్ రెడ్డి
గోదావరి జలాల దోపిడీపై ఏపీ కన్ను..సీఎం రేవంత్ మౌనం : హరీశ్ రావు ధ్వజం
నందిని సిధా రెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు