విధాత : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆదివారం భక్తుల రద్ధీతో కిటకిటలాడింది. సెలవు దినం కావడంతో వేలాదిగా తరలివచ్చిన భక్తుల రద్ధీతో కొండ పరిసరాలు, కొండపైన ఆలయ ప్రాంగణం, మాఢ వీధులు భక్తుల రద్ధీతో సందడిగా కనిపించాయి. కొండ దిగువన పుష్కరణి, కల్యాణ కట్ట వద్ద, కొండపైన క్యూలైన్లలో భక్తులు కిక్కిరిరిశారు. క్యూలైన్లలో వేచివున్న భక్తులకు స్వామివారి దర్శనం కోసం మూడు గంటల సమయం పట్టింది. ప్రత్యేక దర్శనం కోసం గంట సమయం పట్టింది. వేసవి నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం తాగునీరు, మజ్జీగలు సరఫరా చేసింది.
యాదాద్రిలో భక్తుల రద్ధీ.. నరసన్న దర్శనానికి తరలొచ్చిన భక్త జనం
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆదివారం భక్తుల రద్ధీతో కిటకిటలాడింది. సెలవు దినం కావడంతో వేలాదిగా తరలివచ్చిన భక్తుల

Latest News
బుధవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి మొండి బకాయిలు వసూలవుతాయి..!
అండర్19 ప్రపంచకప్: మల్హోత్రా సెంచరీతో భారత్ విజయం… కివీస్పై పాక్ దూకుడు
బీఆర్ ఎస్ లోకి అరూరి పునరాగమనంలో ఆంతర్యం!?
నగదు రహిత చికిత్సలకు ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలి : లచ్చిరెడ్డి
మేడారం సంరంభం.. 28 నుంచి వనదేవతల జనజాతర
బ్రిటన్ ప్రధానుల ఫోన్లు హ్యాక్ అయ్యాయా? సంచలనం రేపుతున్న టెలిగ్రాఫ్ కథనం
మున్సి‘పోల్స్’లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ? బీజేపీ నామమాత్రమేనా...
2025లో టాప్ 10 భయంకర విమాన మార్గాలు ఇవే.!
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై లైంగిక వేధింపుల కలకలం
రాష్ట్రంలో విజయవంతంగా ముగిసిన పులుల గణన సర్వే