విధాత : కేబినెట్ హోదాతో సీఎం సలహాదారుగా ఉండి ప్రభుత్వ ఖజానా నుంచి జీతభత్యాలు పొందుతున్న వేం నరేందర్రెడ్డి కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో పాల్గొనడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆరెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. వేం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న మహబూబాబాద్ జనజాతర సభకు సంబంధించిన ప్రెస్ మీట్లో పాల్గొన్నారని, ఇది ముమ్మాటికి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని బీఆరెస్ పేర్కోంది. సలహాదారులకు కూడా ఎన్నికల నియమావళి వర్తిస్తుందని ఎన్నికల కమిషన్ ఇప్పటికే స్పష్టం చేసి ఉందని, నిబంధనలను బేఖాతరు చేసిన వేం నరేందర్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బీఆరెస్ తన ఫిర్యాదులో కోరింది.
వేం నరేందర్రెడ్డి తీరుపై ఈసీకి బీఆరెస్ ఫిర్యాదు
కేబినెట్ హోదాతో సీఎం సలహాదారుగా ఉండి ప్రభుత్వ ఖజానా నుంచి జీతభత్యాలు పొందుతున్న వేం నరేందర్రెడ్డి కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో పాల్గొనడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆరెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది

Latest News
సింగర్ సునీత.. కొడుకు హీరోగా మరో చిత్రం
మహా శివరాత్రికి పురాణపండ ' శంభో మహాదేవ "
పార్టీ మారినట్లు ఆధారాల్లేవ్.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్చిట్
బడ్జెట్ 2026 : నిర్మలా సీతారామన్ ఏమివ్వనుంది?
తెలుగింటి బాపు బొమ్మలా.. లంగా వోణీలో శ్రీముఖి ఎంత అందంగా ఉందో చూడండి!
సంక్రాంతి అల్లుడికి 158రకాల వంటలతో విందు..వైరల్
ఒక్క లవంగం: నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలకు సహజ పరిష్కారం
ఏనుగుల జలకలాట..వైరల్ వీడియో చూసేయండి !
నేటి నుంచి అండర్-19 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్
కెరీర్ కాదు… కుటుంబానికే తొలి ప్రాధాన్యం..