విధాత : కేబినెట్ హోదాతో సీఎం సలహాదారుగా ఉండి ప్రభుత్వ ఖజానా నుంచి జీతభత్యాలు పొందుతున్న వేం నరేందర్రెడ్డి కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో పాల్గొనడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆరెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. వేం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న మహబూబాబాద్ జనజాతర సభకు సంబంధించిన ప్రెస్ మీట్లో పాల్గొన్నారని, ఇది ముమ్మాటికి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని బీఆరెస్ పేర్కోంది. సలహాదారులకు కూడా ఎన్నికల నియమావళి వర్తిస్తుందని ఎన్నికల కమిషన్ ఇప్పటికే స్పష్టం చేసి ఉందని, నిబంధనలను బేఖాతరు చేసిన వేం నరేందర్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బీఆరెస్ తన ఫిర్యాదులో కోరింది.
వేం నరేందర్రెడ్డి తీరుపై ఈసీకి బీఆరెస్ ఫిర్యాదు
కేబినెట్ హోదాతో సీఎం సలహాదారుగా ఉండి ప్రభుత్వ ఖజానా నుంచి జీతభత్యాలు పొందుతున్న వేం నరేందర్రెడ్డి కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో పాల్గొనడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆరెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది

Latest News
Pillow Talk | పడుకునే ముందు 10 నిమిషాలు.. దంపతుల మధ్య అన్యోన్యతను పెంచే సూపర్ సీక్రెట్!
Toyota Innova Crysta | సరికొత్త లుక్.. అదిరిపోయే ఫీచర్లతో టయోటా ఇన్నోవా క్రిస్టా 2026 మోడల్ లాంచ్.. ధర ఎంతంటే..!
Tecno Pova 8 | 8000mAh భారీ బ్యాటరీతో టెక్నో నుంచి కొత్త స్మార్ట్ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే..!
Credit Card Limit | మీ క్రెడిట్ కార్డు లిమిట్ను బ్యాంకులు అకస్మాత్తుగా తగ్గించేశాయా?
రూ.30వేల కోట్ల విలువైన భూమిని కాపాడాం: హైడ్రా
Parthiban | ఆ మధ్య త్రిషపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు..ఇప్పుడు విజయ్ను కలిసి ప్రత్యేక పెయింటింగ్ బహుకరణ
హైటెక్స్ లో ‘థ్రెడ్ పోచంపల్లి’ప్రదర్శనను ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్లో ఎబోలా కలవరం
సైకిల్తో సవారి.. భవిష్యత్తుకు పచ్చని దారి : చంద్రబాబు
అగ్ని ప్రమాదాల నివారణపై సీఎం సమీక్షించాలి : కవిత