కల్లుగీతకు తాటి చెట్టుపైకి ఎక్కిన గీత కార్మికుడు గుండెపోటుతో చెట్టుపైనే మృతి చెందిన విషాదకర ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రాజన్నగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. గీత కార్మికుడు లక్ష్మయ్య తాటి చెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా గుండెపోటుతో చెట్టుపైనే మృతి చెందాడు. అయితే మోకు(ముస్తాగు)పైనే లక్ష్మయ్య చెట్టుపైనే వేలాడుతుండగా గమనించిన స్థానికులు భారీ క్రేన్ తెప్పించి అతడి మృతదేహాన్ని కిందకు దించారు.
కల్లు గీస్తుండగా గుండెపోటు..తాటి చెట్టుపైనే గీత కార్మికుడి మృతి
కల్లుగీతకు తాటి చెట్టుపైకి ఎక్కిన గీత కార్మికుడు గుండెపోటుతో చెట్టుపైనే మృతి
Latest News

కామారెడ్డిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యం
భారీగా పడిపోయిన బంగారం ధరలు..స్థిరంగా వెండి
Karthik | అన్వేషణ హీరో కార్తీక్ని చూసి షాక్ అవుతున్న అభిమానులు.. ఇలా మారిపోయాడేంటి..!
Pawan Kalyan | నా అసలు పేరు పవన్ కళ్యాణ్ కాదు .. తిరుమలలో పెట్టిన పేరు ఇదే.. పవన్ వెల్లడించిన ఆసక్తికర విషయాలు
Hyderabad | 18 ఏళ్లుగా పిల్లలు పుట్టలేదు.. రూ. 1.70 లక్షలకు మగ శిశువును కొన్నారు..
Mangoes | హైదరాబాద్లో విషాదం.. మామిడి పండ్లు తిన్నారు.. అక్కాచెల్లెళ్లు మరణించారు..
Antharaganga Waterfall | హైదరాబాద్కు కూతవేటు దూరంలో ‘అంతరగంగ’ జలపాతం
Rain Alert | తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు..!
Horoscope | గురువారం రాశిఫలాలు.. ఈ రాశి ఉద్యోగులకు పదోన్నతులకు అవకాశం..!
2027 వరకు మేడిగడ్డ ప్రాజెక్టు మరమ్మతులు పూర్తి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి