కల్లుగీతకు తాటి చెట్టుపైకి ఎక్కిన గీత కార్మికుడు గుండెపోటుతో చెట్టుపైనే మృతి చెందిన విషాదకర ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రాజన్నగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. గీత కార్మికుడు లక్ష్మయ్య తాటి చెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా గుండెపోటుతో చెట్టుపైనే మృతి చెందాడు. అయితే మోకు(ముస్తాగు)పైనే లక్ష్మయ్య చెట్టుపైనే వేలాడుతుండగా గమనించిన స్థానికులు భారీ క్రేన్ తెప్పించి అతడి మృతదేహాన్ని కిందకు దించారు.
కల్లు గీస్తుండగా గుండెపోటు..తాటి చెట్టుపైనే గీత కార్మికుడి మృతి
కల్లుగీతకు తాటి చెట్టుపైకి ఎక్కిన గీత కార్మికుడు గుండెపోటుతో చెట్టుపైనే మృతి
Latest News

ముంబైలో ఎక్కువ సమయం గడుపుతున్న అల్లు అర్జున్ ..
అప్పులతోనే రాష్ట్రం మనుగడ : మండలి చైర్మన్ గుత్తా కీలక వ్యాఖ్యలు
మీరు చూయింగ్ గమ్ తింటున్నారా..? అయితే నపుంసకులుగా మారే ఛాన్స్..!
ఎండలు బాబోయ్ ఎండలు...జూ పార్కుల్లో వన్యప్రాణుల విలవిల
వామ్మో 'ఘోస్ట్ సైకిల్'...చూస్తే షాకింగ్ !
దంచికొడుతున్న ఎండలు.. 44 డిగ్రీలకు తగ్గకుండా ఉష్ణోగ్రతలు నమోదు..!
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
హోటల్లో మూడు రోజులు బస.. టవల్స్, స్పూన్స్ను దొంగిలించిన టూరిస్టులు.. వీడియో
ఆర్టీసీ సమ్మెలో విషాదం..డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి..ఉద్రిక్తత
తప్పుడు ప్రచారంపై సాయి పల్లవి ఆగ్రహం..