Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

బ్రేకింగ్‌ పాయింట్‌కు చేరువగా భూమి.. 2070 తర్వాత 1240 కోట్లకు జనాభా సంఖ్య

భూమికి ఉన్న సురక్షిత పరిధి క్రమంగా తగ్గిపోతున్నదని లాన్సెట్‌ ప్లానెటరీ హెల్త్‌ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంటున్నది. ఈ సమస్యకు పరిష్కారం టెక్నాలజీ మాత్రమే చూపించలేదని, జీవన విధానాల్లో సైతం పెను మార్పులు అవసరమని స్పష్టం చేస్తున్నది. వనరుల వినియోగాన్ని గణనీయంగా తగ్గించాలని, పునరుత్పాదక ఇంధనాల వినియోగాన్ని పెంచాలని అధ్యయనం సూచించింది. వనరుల పంపిణీలో సమానత ఉండాలని పేర్కొన్నది.

ఇక‌నైనా 'అడ‌వి'ని వీడు బిడ్డా..! మావోయిస్టుకు ఓ తండ్రి భావోద్వేగ సందేశం

Maoists | అన్న‌లు అడ‌విని వీడుతున్నారు.. చాలా మంది జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో క‌లిసిపోయారు. ఇంకా మీరేందుకు ఆ అడ‌విలో క‌ష్టాలు ప‌డుతారు. మీరు కూడా వ‌చ్చి ప్ర‌జ‌ల్లో క‌లిసిపోండి.. ఇక‌నైనా అడ‌విని వీడు బిడ్డా..! అంటూ ఓ మావోయిస్టు( Maoists )కు ఓ తండ్రి భావోద్వేగంతో కూడిన సందేశం పంపిండు.

ఎల్లుండి ఉప్ప‌ల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ ఆంక్ష‌లు ఇలా..

Traffic Restrictions | ఈ నెల 5వ తేదీన హైద‌రాబాద్ ఉప్ప‌ల్ స్టేడియంలో ఐపీఎల్ -2026 క్రికెట్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఉప్ప‌ల్ స్టేడియంతో పాటు ప‌రిస‌ర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు.

ఆడ‌పిల్ల‌లే వంట చేయాలా..? సీఎం రేవంత్ రెడ్డికి ఇంట‌ర్ విద్యార్థిని లేఖ‌

Mahima Keerthana | లింగ‌ వివ‌క్ష ధోర‌ణుల‌పై ఓ ఇంట‌ర్ విద్యార్థి( Inter Student )ని గ‌ళ‌మెత్తారు. ఆడపిల్లలను కేవలం వంట గదికే పరిమితం చేస్తూ మగపిల్లలకే భవిష్యత్ ఉంటుందనేలా పాఠ్యాపుస్తకాల్లో ఉండటంపై కాచిగూడ ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజీ( Kachiguda Govt Junior College )లో ఇంట‌ర్ సెకండియ‌ర్(ఎంపీసీ) అభ్య‌సించిన మ‌హిమ కీర్త‌న(Mahima Keerthana ) తీవ్ర‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.

‘ధురంధర్’ నుంచి ‘పుష్ప 2’ వరకు బాక్సాఫీస్ వ‌ద్ద‌ దుమ్మురేపిన చిత్రాలు ఇవే

Box Office | భారతీయ సినీ పరిశ్రమలో బాక్సాఫీస్ రికార్డులు రోజురోజుకూ స‌రికొత్త రికార్డుల‌ని సెట్ చేస్తున్నాయి. ముఖ్యంగా రెండో వారంలోనే భారీ వసూళ్లు సాధించిన సినిమాలు ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇటీవల విడుదలైన పాన్ ఇండియా చిత్రాలు ఈ ట్రెండ్‌ను మరింత బలపరిచాయి.

elephant herd swimming

తాబేళ్లు కావు.. ఏనుగుల గుంపు వైరల్ వీడియో!

అస్సాంలో బ్రహ్మపుత్ర నదిని వంద ఏనుగుల గుంపు ఒకేసారి దాటిన అరుదైన దృశ్యం వైరల్‌గా మారి నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది