విధాత : బెంగళూరు రేవ్ పార్టీ కేసులో విధి నిర్వాహణలో నిర్లక్ష్యంగా వ్యవహారించారన్న ఆరోపణలపై హెబ్బగుడి పోలీస్ స్టేషన్కు చెందిన ఏఎస్ఐ, ఇద్దరి కానిస్టేబుల్స్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఏఎస్ఐ నారాయణ స్వామి, కానిస్టేబుళ్లు గిరీశ్, దేవరాజ్లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. ఈ రేవ్ పార్టీలో పట్టుబడిన 103మందికి నార్కోటిక్స్ టీమ్ డ్రగ్స్ టెస్ట్ చేశారు. అందులో 86 మంది పాజిటివ్గా తేలినట్లు సమాచారం. పాజిటీవ్గా తేలిన వారిలో తెలుగు సినీ నటి హేమ, అషిరాయ్లతో మరికొందరు నటీనటులు ఉన్నారు.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ముగ్గురు పోలీసులపై వేటు
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో విధి నిర్వాహణలో నిర్లక్ష్యంగా వ్యవహారించారన్న ఆరోపణలపై హెబ్బగుడి పోలీస్ స్టేషన్కు చెందిన ఏఎస్ఐ, ఇద్దరి కానిస్టేబుల్స్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు

Latest News
పంచముఖ సంకటహర మహాగణపతిగా ఖైరతాబాద్ గణేషుడు!
తహశీల్ధార్ సుచరిత నివాసంలో భారీగా అక్రమాస్తులు!
నాగపూర్–హైదరాబాద్ మధ్య ప్రయాణం ఇక మూడున్నర గంటలే.. 50 శాతం పూర్తయిన ఎక్స్ప్రెస్వే
నల్లగొండలో నలుగురి హత్యల కేసులో వీడిన మిస్టరీ..!
వెనెజులా భూకంపం రేపిన విషాదం.. 165కు చేరిన ప్రాణ నష్టం
గూగుల్లో సెర్చింగ్.. కేఫ్లో ప్లానింగ్.. కేతన్ హత్య కేసులో విస్తుబోయే వాస్తవాలు..
16.85లక్షల ఎకరాలలో భూమాతను కాల్చేశారు..!
కావేరి నదిలో విషాదం..నలుగురు మృతి
సముద్రపు అలలతో ఆట…ముగింపు విషాదకరం
బస్సులో ప్రయాణించిన తమిళనాడు సీఎం విజయ్