విధాత:తెలంగాణ లో 82 centers ఉన్నాయి..ఏపీ లో 23 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.9 నుండి 12 మొదటి సెషన్.3నుండి 6వరకు రెండో సెషన్.రెండు గంటల ముందు నుండే పరీక్ష కేంద్రం లోపలికి అనుమతి.హాల్ టికెట్ పై లొకేషన్ కూడా ఇస్తున్నాం.విద్యార్థులు ఒక రోజు ముందే టెస్ట్ సెంటర్ తెలుసుకోవాలి.ఎంసెట్ లో ఇంటర్ సిలబస్ వెయిటేజ్ లేదు.గతంలో వెయిటేజి ఉండేది కానీ ఇప్పుడు లేదు..కోవిడ్ తో ఇబ్బందులు పడ్డారు విద్యార్థులు నష్టపోకూడదు అని ఇలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది.కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలి.సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం ఉంటుంది విద్యార్థులు ఆరోగ్య అంశాలు ఫిల్ చేసి ఇవ్వాలి.కోవిడ్ వచ్చిన విద్యార్థుల కోసం పరీక్ష రీషెడ్యూల్ చేస్తాం.. లేదంటే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటాం.
ఎల్లుండి నుండి ఎంసెట్ ప్రవేశ పరీక్షలు.
<p>విధాత:తెలంగాణ లో 82 centers ఉన్నాయి..ఏపీ లో 23 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.9 నుండి 12 మొదటి సెషన్.3నుండి 6వరకు రెండో సెషన్.రెండు గంటల ముందు నుండే పరీక్ష కేంద్రం లోపలికి అనుమతి.హాల్ టికెట్ పై లొకేషన్ కూడా ఇస్తున్నాం.విద్యార్థులు ఒక రోజు ముందే టెస్ట్ సెంటర్ తెలుసుకోవాలి.ఎంసెట్ లో ఇంటర్ సిలబస్ వెయిటేజ్ లేదు.గతంలో వెయిటేజి ఉండేది కానీ ఇప్పుడు లేదు..కోవిడ్ తో ఇబ్బందులు పడ్డారు విద్యార్థులు నష్టపోకూడదు అని ఇలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది.కోవిడ్ […]</p>
Latest News

బ్లాక్ డ్రెస్ లో కేక పెట్టిస్తున్న కృతి పాప
రాజమండ్రి కల్తీ పాల ఘటనలో వీడిన మిస్టరీ.. వ్యాపారి నిర్లక్ష్యమే ప్రాణాలు తీసింది!
TVK Vijay | పెళ్లి చేసుకుంటే 8 గ్రాముల బంగారం, ఒక పట్టుచీర.. మహిళలపై వరాల జల్లు కురిపించిన టీవీకే అధినేత విజయ్!
Petrol Price | భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగబోతున్నాయా.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్
దుబాయిపై కొనసాగుతున్న దాడులు
సుందర్ పిచాయ్ జీతం పెంచిన గూగుల్ – ఎంతనుకుంటున్నారు?
యుద్ధంలో ఇరాన్ ఓడిపోయింది.. అందుకే పొరుగు దేశాలకు క్షమాపణ చెప్పింది : ట్రంప్
అందరూ లొంగిపోండి : సీఎం రేవంత్ రెడ్డి
కృత్రిమ మేధతో పోయే ఉద్యోగాలు ఏటా గరిష్ఠంగా 40 లక్షలు.. కానీ..
ఆ రాష్ట్రంలో ఆర్డర్లీ విధానం రద్ధు.. వేల మంది పోలీసులకు ఉపశమనం..