విధాత:తెలంగాణ లో 82 centers ఉన్నాయి..ఏపీ లో 23 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.9 నుండి 12 మొదటి సెషన్.3నుండి 6వరకు రెండో సెషన్.రెండు గంటల ముందు నుండే పరీక్ష కేంద్రం లోపలికి అనుమతి.హాల్ టికెట్ పై లొకేషన్ కూడా ఇస్తున్నాం.విద్యార్థులు ఒక రోజు ముందే టెస్ట్ సెంటర్ తెలుసుకోవాలి.ఎంసెట్ లో ఇంటర్ సిలబస్ వెయిటేజ్ లేదు.గతంలో వెయిటేజి ఉండేది కానీ ఇప్పుడు లేదు..కోవిడ్ తో ఇబ్బందులు పడ్డారు విద్యార్థులు నష్టపోకూడదు అని ఇలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది.కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలి.సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం ఉంటుంది విద్యార్థులు ఆరోగ్య అంశాలు ఫిల్ చేసి ఇవ్వాలి.కోవిడ్ వచ్చిన విద్యార్థుల కోసం పరీక్ష రీషెడ్యూల్ చేస్తాం.. లేదంటే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటాం.
ఎల్లుండి నుండి ఎంసెట్ ప్రవేశ పరీక్షలు.
<p>విధాత:తెలంగాణ లో 82 centers ఉన్నాయి..ఏపీ లో 23 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.9 నుండి 12 మొదటి సెషన్.3నుండి 6వరకు రెండో సెషన్.రెండు గంటల ముందు నుండే పరీక్ష కేంద్రం లోపలికి అనుమతి.హాల్ టికెట్ పై లొకేషన్ కూడా ఇస్తున్నాం.విద్యార్థులు ఒక రోజు ముందే టెస్ట్ సెంటర్ తెలుసుకోవాలి.ఎంసెట్ లో ఇంటర్ సిలబస్ వెయిటేజ్ లేదు.గతంలో వెయిటేజి ఉండేది కానీ ఇప్పుడు లేదు..కోవిడ్ తో ఇబ్బందులు పడ్డారు విద్యార్థులు నష్టపోకూడదు అని ఇలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది.కోవిడ్ […]</p>
Latest News

Horoscope | గురువారం రాశిఫలాలు.. ఈ రాశి ఉద్యోగులకు పదోన్నతులకు అవకాశం..!
2027 వరకు మేడిగడ్డ ప్రాజెక్టు మరమ్మతులు పూర్తి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
పీవోకేలో కూలిన పాక్ ఆర్మీ హెలికాప్టర్..21 మంది మృతి
పర్యావరణ పరిరక్షలో సింగరేణి అద్బుతం !
స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్పందన బాధకరం : మాజీ సీఎం జగన్
డీలిమిటేషన్పై బీజేపీ కొత్త వ్యూహం.. టీఎంసీ తిరుగుబాటు ఎంపీలు, డీఎంకే మద్దతుకు యత్నాలు?
ఆఫ్ఘనిస్థాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
భర్తను నరుకుతూ భార్య సెల్ఫీలు..తర్వాత షాకింగ్ ట్విస్టులు !
ప్రతి ఏటా ఐదు లక్షల ఎకరాల్లో వరి తగ్గించాలని కేంద్రం హుకుం.. తెలంగాణ రైతుకు కొత్త తలనొప్పి
వరంగల్ అభివృద్ధి కార్యక్రమాల్లో ఇద్దరు మంత్రులు మిస్.. కాంగ్రెస్లో ఏం జరుగుతోంది?