విధాత : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది 6.5 కోట్ల పనిదినాలు లక్ష్యంగా రూ.2708.3 కోట్లు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన ఉపాధి హమీలో కొత్త ప్రణాళికలకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఆమోదం తెలిపింది. జిల్లాల వారీగా పనుల కార్యాచరణ సిద్ధం చేశారు. వేతనాలకు రూ.1625 కోట్లు, మెటీరియల్కు రూ.1083 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. మహిళా శక్తి ఉపాధి భరోసా, పోలం బాటలు, ఫల వనాలు, వనమహోత్సవం, జలనిధి, గ్రామీణ పారిశుద్ధ్యం వంటి పనులు త్వరలో ప్రారంభించాలని నిర్ణయించారు.
ఉపాధి హామీకి రూ.2708.3 కోట్లు మంజూరు
విధాత : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది 6.5 కోట్ల పనిదినాలు లక్ష్యంగా రూ.2708.3 కోట్లు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన ఉపాధి హమీలో కొత్త ప్రణాళికలకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఆమోదం తెలిపింది. జిల్లాల వారీగా పనుల కార్యాచరణ సిద్ధం చేశారు. వేతనాలకు రూ.1625 కోట్లు, మెటీరియల్కు రూ.1083 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. మహిళా శక్తి ఉపాధి భరోసా, పోలం బాటలు, ఫల […]
Latest News
చంద్రబాబు, పవన్ ల నివాసానికి వెళ్లిన ప్రధాని మోదీ
తిరుచ్చి స్థానానికి సీఎం విజయ్ రాజీనామా
మదర్స్ డే సందర్భంగా ఎమోషనల్ పోస్టులు..
12న తెలంగాణ జన సమితి 4వ రాష్ట్ర ప్లీనరీ
తెలంగాణకు అభివృద్ధికి వేల కోట్లు: ప్రధాని మోదీ
తెలంగాణ అభివృద్దికి సహకరించండి : మోదీకి సీఎం రేవంత్ రెడ్డి వినతి
రూ.9,377 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ
సీఎం విజయ్ కి మాజీ సీఎం స్టాలిన్ కౌంటర్
తెలంగాణలో మే 11 నుండి 17 వరకు విద్యా వారోత్సవాలు
యాదగిరి గుట్టలో భక్తుల ఫుల్ రష్