విధాత : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది 6.5 కోట్ల పనిదినాలు లక్ష్యంగా రూ.2708.3 కోట్లు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన ఉపాధి హమీలో కొత్త ప్రణాళికలకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఆమోదం తెలిపింది. జిల్లాల వారీగా పనుల కార్యాచరణ సిద్ధం చేశారు. వేతనాలకు రూ.1625 కోట్లు, మెటీరియల్కు రూ.1083 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. మహిళా శక్తి ఉపాధి భరోసా, పోలం బాటలు, ఫల వనాలు, వనమహోత్సవం, జలనిధి, గ్రామీణ పారిశుద్ధ్యం వంటి పనులు త్వరలో ప్రారంభించాలని నిర్ణయించారు.
ఉపాధి హామీకి రూ.2708.3 కోట్లు మంజూరు
విధాత : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది 6.5 కోట్ల పనిదినాలు లక్ష్యంగా రూ.2708.3 కోట్లు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన ఉపాధి హమీలో కొత్త ప్రణాళికలకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఆమోదం తెలిపింది. జిల్లాల వారీగా పనుల కార్యాచరణ సిద్ధం చేశారు. వేతనాలకు రూ.1625 కోట్లు, మెటీరియల్కు రూ.1083 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. మహిళా శక్తి ఉపాధి భరోసా, పోలం బాటలు, ఫల […]
Latest News
మంగళవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి బంధువులతో విభేదాలు..!
రూ.5.5 లక్షల్లోపే మైక్రో SUV.. టాటా పంచ్కు మారుతి సుజుకీ సవాల్
ఏప్రిల్ నుండి తెలంగాణలో ‘సర్’ – ఆంధ్రప్రదేశ్లో ‘డర్’
కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం.. 100 మందికి పైగా సైనికులు మృతి!
9000mAh పవర్ఫుల్ బ్యాటరీ.. గేమింగ్ యూజర్లే టార్గెట్గా కొత్త 5జీ ఫోన్!
‘పాండవులు సంపాదించింది అంతా కౌరవవుల తద్దినానికే సరిపోయింది అన్నట్లు’.. హరీశ్ విమర్శలకు సీతక్క కౌంటర్
ఈ సమ్మర్లో ఫ్రీగా ఫిన్లాండ్ వెళ్లాలని ఉందా.. ఈ గోల్డెన్ ఛాన్స్ కోసం ఇలా అప్లై చేసుకోండి!
భారత సార్వభౌమాధికారం అమెరికాకు తాకట్టు
అమెరికాలో లక్షల జీతం.. లగ్జరీ లైఫ్ వదిలేసి.. ఫ్యామిలీతో ప్రపంచాన్ని చుట్టేస్తున్న ఐఐటీయన్..!
ఫిలిప్పీన్స్కు తెలంగాణ బియ్యం.. దేశంలోనే అత్యధికంగా టన్నుకు 3600