విధాత : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది 6.5 కోట్ల పనిదినాలు లక్ష్యంగా రూ.2708.3 కోట్లు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన ఉపాధి హమీలో కొత్త ప్రణాళికలకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఆమోదం తెలిపింది. జిల్లాల వారీగా పనుల కార్యాచరణ సిద్ధం చేశారు. వేతనాలకు రూ.1625 కోట్లు, మెటీరియల్కు రూ.1083 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. మహిళా శక్తి ఉపాధి భరోసా, పోలం బాటలు, ఫల వనాలు, వనమహోత్సవం, జలనిధి, గ్రామీణ పారిశుద్ధ్యం వంటి పనులు త్వరలో ప్రారంభించాలని నిర్ణయించారు.
ఉపాధి హామీకి రూ.2708.3 కోట్లు మంజూరు
విధాత : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది 6.5 కోట్ల పనిదినాలు లక్ష్యంగా రూ.2708.3 కోట్లు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన ఉపాధి హమీలో కొత్త ప్రణాళికలకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఆమోదం తెలిపింది. జిల్లాల వారీగా పనుల కార్యాచరణ సిద్ధం చేశారు. వేతనాలకు రూ.1625 కోట్లు, మెటీరియల్కు రూ.1083 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. మహిళా శక్తి ఉపాధి భరోసా, పోలం బాటలు, ఫల […]
Latest News
రోడ్డెక్కిన పంచాయితీలు : కాంగ్రెస్లో 'మున్సిపల్' టికెట్ల వీధి పోరాటాలు
ఫిబ్రవరి 2026 ‘మిరాకిల్ మంత్’ ప్రచారంలో నిజమెంత?
గరంగరంగా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు
భద్రకాళి దేవాలయాన్ని సందర్శించిన పవన కల్యాణ్ సతీమణి
నేషనల్ మాస్టర్స్ గేమ్స్ 2026లో మూడు స్వర్ణాలు సాధించిన భద్రాచలం పెన్షనర్ గాలి రామ్మోహనరావు
ఆ కంపెనీల టెకీలకు ఏఐ సెగ.. లక్షల్లో లేఆఫ్స్?
తెలంగాణలో రైతు భరోసా సాయంపై కీలక అప్డేట్
మెగా ఫ్యామిలీలో కొత్త కాంబో..
గ్రామీ అవార్డ్స్ 2026 రెడ్ కార్పెట్పై బోల్డ్ ఫ్యాషన్ హంగామా..
పాకిస్తాన్ బహిష్కరించినా.. శ్రీలంకకు భారత్ వెళ్లాల్సిందే!