విధాత : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది 6.5 కోట్ల పనిదినాలు లక్ష్యంగా రూ.2708.3 కోట్లు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన ఉపాధి హమీలో కొత్త ప్రణాళికలకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఆమోదం తెలిపింది. జిల్లాల వారీగా పనుల కార్యాచరణ సిద్ధం చేశారు. వేతనాలకు రూ.1625 కోట్లు, మెటీరియల్కు రూ.1083 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. మహిళా శక్తి ఉపాధి భరోసా, పోలం బాటలు, ఫల వనాలు, వనమహోత్సవం, జలనిధి, గ్రామీణ పారిశుద్ధ్యం వంటి పనులు త్వరలో ప్రారంభించాలని నిర్ణయించారు.
ఉపాధి హామీకి రూ.2708.3 కోట్లు మంజూరు
విధాత : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది 6.5 కోట్ల పనిదినాలు లక్ష్యంగా రూ.2708.3 కోట్లు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన ఉపాధి హమీలో కొత్త ప్రణాళికలకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఆమోదం తెలిపింది. జిల్లాల వారీగా పనుల కార్యాచరణ సిద్ధం చేశారు. వేతనాలకు రూ.1625 కోట్లు, మెటీరియల్కు రూ.1083 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. మహిళా శక్తి ఉపాధి భరోసా, పోలం బాటలు, ఫల […]
Latest News
టాటా సియెర్రాకు ఎంజీ హెక్టార్ కౌంటర్ ఇచ్చేనా..!
తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకు రూ.806.35 రాయితీ : మంత్రి పొన్నం
జూ కీపర్ పై కొండ చిలువ దాడి.. వీడియో వైరల్
సక్సెస్ మీట్లో ముద్దు..
హెడ్ సూపర్ సెంచరీ..ఆస్ట్రేలియాకు భారీ ఆధిక్యత
వనపర్తి కాంగ్రెస్ లో రచ్చ..చిన్నారెడ్డి VS మేఘారెడ్డి
గణేషుడి విగ్రహానికి ఏనుగు హారతి..వైరల్ వీడియో
మరి కొద్ది రోజులలో ముగియనున్న 2025 .
నీటి కొరతకు శాశ్వత పరిష్కారం.. నాలుగేండ్ల తర్వాత జుట్టు కత్తిరించుకున్న ఎమ్మెల్యే
నిధి అందాల విందు.. మెస్మరైజింగ్ లుక్లో నిధి అగర్వాల్