విధాత, హైదరాబాద్ : ప్రభుత్వం ఒకవైపు రైతు రుణమాఫీ కోసం గురువారం సాయంత్రం 7వేల కోట్ల వరకు బ్యాంకర్లకు విడుదల చేస్తూ రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న క్రమంలో సైబర్ నేరగాళ్లు ఇదే అదనుగా రైతులను దోచుచుకునే ఎత్తుగడలు వేస్తున్నారు. వాట్సాప్లలో ఏపీకే ఫైల్స్ లింకు పంపుతున్న సైబర్ నేరగాళ్లు రైతులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రైతులు అమాయకంగా ఆ లింక్లు ఓపెన్ చేస్తే వారి ఖాతాల్లోని డబ్బులు మాయమయ్యే ప్రమాదముంది. దీనిపై సైబర్ సెక్యూరిటీ రైతులను హెచ్చరిస్తుంది. రైతులు అలాంటి సైబర్ మోసగాళ్లు పంపే లింక్ల పట్ల అప్రమ్తంగా ఉండాలని, ఎలాంటి లింక్లు ఓపెన్ చేయవద్దని హెచ్చరించారు. లింక్లు ఓపెన్ చేసి ఎవరైనా డబ్బులు పోగొట్టుకుంటే 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
Cyber security | రైతులపై సైబర్ నేరగాళ్ల లింక్ల వల .. అప్రమత్తంగా ఉండాలన్న సైబర్ సెక్యూరిటీ
ప్రభుత్వం ఒకవైపు రైతు రుణమాఫీ కోసం గురువారం సాయంత్రం 7వేల కోట్ల వరకు బ్యాంకర్లకు విడుదల చేస్తూ రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న క్రమంలో సైబర్ నేరగాళ్లు ఇదే అదనుగా రైతులను దోచుచుకునే ఎత్తుగడలు వేస్తున్నారు

Latest News
Namrata | ఒకే ఫ్రేమ్లో నా ప్రపంచం .. నమ్రత షేర్ చేసిన పోస్ట్లో గౌతమ్, సితారల అల్లరి
Monsoon | నాలుగైదు రోజుల్లో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు..!
Peddi | ‘పెద్ది’కి ఆ ఒక్కటే మైనస్?.. అదే లేకపోతే ఇంకా బెటర్ అనిపించేదా!
Hyderabad | నేటి నుంచి హైదరాబాద్లో జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు మూసివేత
Horoscope | శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి వాహన ప్రమాదం జరిగే ఛాన్స్..!
Maruti Suzuki Wagon R Flex Fuel | పెట్రోల్కు బైబై.. 100 శాతం ఇథనాల్తో నడిచే తొలి ప్యాసింజర్ కారు లాంచ్!
Motorola Edge 70 Pro+ | తడిచేతులతోనూ ఈజీగా వాడుకునేలా.. మోటరోలా నుంచి కొత్త స్మార్ట్ఫోన్ లాంచ్.. ధర ఎంతంటే!
Viral Video | అత్త కోరిక నెరవేర్చాలని.. తలపై మోస్తూ 260కి.మీ. పరిక్రమ యాత్ర చేపట్టిన కోడలు!
Viral Video | 9 నెలల గర్భంతో క్లిష్టమైన యోగాసనాలు.. డెలివరీకి ముందు చక్రాసనం వేసి షాక్ ఇచ్చిన బెంగళూరు మహిళ
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీ :మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి