విధాత: మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వం అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న నాలుగు గ్రామ పంచాయతీలను మున్సిపాల్టీలుగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాచవాని సింగారం, ప్రతాప సింగారం, చౌదరిగూడ, వెంకటాపురం గ్రామ పంచాయతీలను ప్రభుత్వం కొత్త మున్సిపాల్టీలుగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఇప్పటికే ఆ పంచాయతీల పరిధిలో రియల్ వ్యాపారం పుంజుకోవడం, భూముల ధరలు పెరిగాయి. తాజాగా అవి మున్సిపాల్టీలుగా ఏర్పాటు కావడంతో రియల్ వ్యాపారం మరింత పుంజుకోనుందని భావిస్తున్నారు.
మేడ్చల్ జిల్లాలో నాలుగు కొత్త మున్సిపాల్టీలు
మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వం అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న నాలుగు గ్రామ పంచాయతీలను మున్సిపాల్టీలుగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Latest News
స్ట్రీట్ కాజ్ ఎన్జీఓకు కేటీఆర్ ₹17 లక్షల విరాళం.. యువతతో మమేకం
రూ.59,999కే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. జెలియో నుంచి 2026 గ్రేసీ లాంచ్!
అనవసరపు కొనుగోళ్లు వద్దు.. రాష్ట్రంలో సమృద్ధిగా పెట్రోల్, డీజిల్ నిల్వలు
10,200mAh భారీ బ్యాటరీతో వివో స్మార్ట్ఫోన్.. చైనాలో లాంచ్, ధర ఎంతంటే..!
వెట్-బల్బ్ హీట్ జోన్లో హైదరాబాద్.. ఇది అత్యంత ప్రమాదకర వాతావరణ పరిస్థితి
సీఎం ప్రజావాణిలో దూరవిద్య బాధిత విద్యార్థులు.. న్యాయం చేసేందుకు చిన్నారెడ్డి భరోసా
ఒకే స్కూటర్పై ఆరుగురు చిన్నారులు.. బెంగళూరులో తీసిన ఫొటో వైరల్!
విదేశాలకు వెళ్లిన భారతీయులు అందుకే తిరిగి రావాలనుకోరు.. సూటిగా అసలు కారణం చెప్పేసిన ఎన్ఆర్ఐ మహిళ!
ఈ గుడికి వెళ్లొస్తే బట్టతల మీద కూడా జుట్టు వస్తుందట.. జపాన్లో వైరల్గా మారిన మికామి ఆలయం
వరంగల్ కేంద్రంగా రైతు సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట