విధాత: మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వం అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న నాలుగు గ్రామ పంచాయతీలను మున్సిపాల్టీలుగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాచవాని సింగారం, ప్రతాప సింగారం, చౌదరిగూడ, వెంకటాపురం గ్రామ పంచాయతీలను ప్రభుత్వం కొత్త మున్సిపాల్టీలుగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఇప్పటికే ఆ పంచాయతీల పరిధిలో రియల్ వ్యాపారం పుంజుకోవడం, భూముల ధరలు పెరిగాయి. తాజాగా అవి మున్సిపాల్టీలుగా ఏర్పాటు కావడంతో రియల్ వ్యాపారం మరింత పుంజుకోనుందని భావిస్తున్నారు.
మేడ్చల్ జిల్లాలో నాలుగు కొత్త మున్సిపాల్టీలు
మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వం అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న నాలుగు గ్రామ పంచాయతీలను మున్సిపాల్టీలుగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Latest News
వైరల్..చేతులపై నుంచి 100 కార్లు..శరీరంపై నుంచి 100 బైక్ లు !
ఆస్తులు దానం చేసింది నేను కాదు..అదంతా ఫేక్ న్యూస్ : సీపీఐ నేత నారాయణ
భారత్కు ఐఎండీ హెచ్చరిక.. ఎల్నినో అధికారికంగా ప్రారంభం!
హైదరాబాద్ లో కాక్రోచ్ ల ధర్నా
స్కాలర్షిప్స్ పంపిణీలో రష్మిక ఇన్స్పైరింగ్ స్పీచ్
ఘనంగా ‘పోలీస్ కంప్లైంట్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్
వైరల్.. నాగబంధం సినిమా అనంత పద్మనాభ స్వామి విగ్రహం
వైరల్ వీడియో..రోప్ జంపింగ్ లో మహిళ దుర్మరణం
ఎగిరే కార్లు ‘జెట్సన్ వన్’వచ్చేస్తున్నాయ్ !
స్థిరంగా బంగారం, వెండి ధరలు