విధాత: మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వం అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న నాలుగు గ్రామ పంచాయతీలను మున్సిపాల్టీలుగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాచవాని సింగారం, ప్రతాప సింగారం, చౌదరిగూడ, వెంకటాపురం గ్రామ పంచాయతీలను ప్రభుత్వం కొత్త మున్సిపాల్టీలుగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఇప్పటికే ఆ పంచాయతీల పరిధిలో రియల్ వ్యాపారం పుంజుకోవడం, భూముల ధరలు పెరిగాయి. తాజాగా అవి మున్సిపాల్టీలుగా ఏర్పాటు కావడంతో రియల్ వ్యాపారం మరింత పుంజుకోనుందని భావిస్తున్నారు.
మేడ్చల్ జిల్లాలో నాలుగు కొత్త మున్సిపాల్టీలు
మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వం అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న నాలుగు గ్రామ పంచాయతీలను మున్సిపాల్టీలుగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Latest News
ఆట పాటల్లో ఇండిగో సిబ్బంది వీడియో వైరల్
‘అఖండ 2’ విడుదల తేదిపై క్లారిటీ…
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ టూ నాగార్జున సాగర్
అద్భుత లింగాభిషేకం..ద్రోణేశ్వర్ మహాదేవ్ తీర్థస్థలం
త్రీ ట్రిలియన్ డాలర్ల ఎకనామీగా తెలంగాణ పురోగమనం: గవర్నర్ జిష్ణుదేవ్
వరల్డ్ వండర్...సౌదీ అరేబియా స్కై స్టేడియం
ఏఐతో అకిరా హీరోగా సినిమా…
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా రోబో
రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ చార్జ్ షీట్
అన్నపూర్ణ స్టూడియోస్ ని ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తాం: నాగార్జున