విధాత: మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వం అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న నాలుగు గ్రామ పంచాయతీలను మున్సిపాల్టీలుగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాచవాని సింగారం, ప్రతాప సింగారం, చౌదరిగూడ, వెంకటాపురం గ్రామ పంచాయతీలను ప్రభుత్వం కొత్త మున్సిపాల్టీలుగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఇప్పటికే ఆ పంచాయతీల పరిధిలో రియల్ వ్యాపారం పుంజుకోవడం, భూముల ధరలు పెరిగాయి. తాజాగా అవి మున్సిపాల్టీలుగా ఏర్పాటు కావడంతో రియల్ వ్యాపారం మరింత పుంజుకోనుందని భావిస్తున్నారు.
మేడ్చల్ జిల్లాలో నాలుగు కొత్త మున్సిపాల్టీలు
మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వం అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న నాలుగు గ్రామ పంచాయతీలను మున్సిపాల్టీలుగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Latest News
కొత్తగా 2,665 ఎకరాల ప్రభుత్వ భూముల అమ్మకానికి రేవంత్ సర్కార్ నిర్ణయం!
అదిలాబాద్ కాంగ్రెస్ లో అలజడి..!
బస్ భవన్ ఎదుట..ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ఆందోళన
భూభారతి పోర్టల్ ఉద్యోగుల ఆందోళన
తుంగతుర్తి కాంగ్రెస్ వర్గపోరుపై పీసీసీకి జగ్గారెడ్డి నివేదిక
హరీశ్ రావు క్షుద్ర పూజలపై ఆధారాలు ఉన్నాయి : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
ఉదయనిధి స్టాలిన్కు చెన్నై హైకోర్టు ఊరట
వైద్యరంగంలో ఎలాన్ మస్క్ సరికొత్త విప్లవం..’బ్లైండ్సైట్’ డివైస్!
స్పీడ్ పెంచిన కొరియన్ కనకరాజు
కర్ణాటక కేబినెట్ విస్తరణతో భగ్గుమన్న అసమ్మతి..తెలంగాణకు సెగలు!