విధాత: తెలంగాణ హైకోర్టు ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎం.ఎస్ రామచంద్రరావు నియమితులయ్యారు. ప్రస్తుత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ హిమా కోహ్లి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న రామచంద్రరావుకు హైకోర్టు సీజేగా బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.
హైకోర్టు ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎం.ఎస్ రామచంద్రరావు
<p>విధాత: తెలంగాణ హైకోర్టు ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎం.ఎస్ రామచంద్రరావు నియమితులయ్యారు. ప్రస్తుత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ హిమా కోహ్లి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న రామచంద్రరావుకు హైకోర్టు సీజేగా బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.</p>
Latest News

ఐపీఎల్ పేరుతో మెసేజ్లు.. నమ్మితే నాశనమే : పోలీసుల హెచ్చరిక
కారుబాంబు దాడి ... తృటిలో తప్పించుకున్న మోహన్ బాబు
‘డ్రంక్ అండ్ డ్రైవ్’ కేసులో డేవిడ్ వార్నర్ అరెస్టు
మేం అంతా ప్రాణ త్యాగానికి సిద్దం : ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్
కేరళం ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కూటమికే మా మద్దతు : కవిత
రేవంత్ పాలన అంటేనే రాక్షస పాలన: హరీశ్ రావు ఫైర్
కేరళంలో వచ్చేది యూడీఎఫ్ ప్రభుత్వమే : సీఎం రేవంత్ రెడ్డి
'చిరాన్ ఫోర్ట్ క్లబ్' భవన నిర్మాణాల కూల్చివేత ఆపాలి
దేశంలోనే తొలి సీ ప్లేన్ ప్రయోగం సక్సెస్
త్రిషపై జోరుగా రూమర్స్..