విధాత: హుజూరాబాద్ ఉపఎన్నికలపై కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహతో ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ ఫోన్లో సంభాషించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలను ఠాగూర్కు రాజనర్సింహ వివరించారు. ఎప్పటికప్పుడు రివ్యూ చేసి తనకు చెప్పాలని దామోదరకు ఠాగూర్ చెప్పారు. ఇప్పటికే అన్ని మండలాల వారీగా ఇంచార్జీలను పీసీసీ నియమించిన విషయం తెలిసిందే.
దామోదర రాజనర్సింహతో ఫోన్ లో మాట్లాడిన మాణిక్కం ఠాగూర్
<p>విధాత: హుజూరాబాద్ ఉపఎన్నికలపై కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహతో ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ ఫోన్లో సంభాషించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలను ఠాగూర్కు రాజనర్సింహ వివరించారు. ఎప్పటికప్పుడు రివ్యూ చేసి తనకు చెప్పాలని దామోదరకు ఠాగూర్ చెప్పారు. ఇప్పటికే అన్ని మండలాల వారీగా ఇంచార్జీలను పీసీసీ నియమించిన విషయం తెలిసిందే.</p>
Latest News

ఒడువని వరంగల్ కాంగ్రెస్ లొల్లి ... కొండా సురేఖ పై ఫిర్యాదు
లెహంగాలో కీర్తి సురేష్.. నిండు వెన్నెలలా మెరిసిపోతున్న వెన్నెల!
అండర్ -19 అసియా కప్..భారత్ లక్ష్యం 139
బెట్టింగ్ యాప్స్ కేసులో సెలబ్రెటీలకు ఈడీ షాక్..ఆస్తుల అటాచ్
ఏపీలో ఆ 120 గ్రామాలకు తొలిసారి మొబైల్ సర్వీసులు
సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ మరో సవాల్
కత్తిలాంటి చూపులతో కట్టిపడేస్తున్న శ్రుతి హాసన్
యువత కోసం కర్ణాటకలో జెన్ జీ పోస్టాఫీస్..
ప్రీ లాంచ్ పేరుతో రూ.300కోట్ల మోసం..నిందితుడి అరెస్టు
ఆంధ్రాలో ఒకే గొడుగు కిందకు అన్నీ వర్సిటీలు.. ఏపీ యూనివర్సిటీస్ యాక్ట్ 1941కు సవరణలు