విధాత, నల్లగొండ: నల్లగొండ(Nalgonda) జిల్లా మత్స్యశాఖ అధికారిణి(Fisheries Officer) చరితారెడ్డి రూ.20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి(ACB) చిక్కారు. మత్స్య సహకార సంఘంలో కొత్త సభ్యులను చేర్చుకునేందుకు అనుమతి కోసం ఆమె బాధితుడి నుంచి లంచం డిమాండ్ చేశారు. గురువారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో బాధితుడి నుంచి రూ.20 వేల రూపాయలు లంచంగా తీసుకుంటూ చరిత రెడ్డి(Charitha Reddy ) ఏసీబీకి చిక్కింది. ఆమెపై కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.
Nalgonda : ఏసీబీకి చిక్కిన నల్లగొండ మత్స్యశాఖ అధికారిణి
నల్లగొండ మత్స్యశాఖ అధికారిణి చరితారెడ్డి రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.

Latest News
మేడారం ‘పునరుద్ధరణ’పై ఎందుకీ వివాదం!? సమగ్ర విశ్లేషణ!
వాయువేగంతో వరంగల్ ఎయిర్పోర్ట్ పనులు
ప్రళయం 2026లోనా? బాబా వంగా పేరుతో వ్యాపిస్తున్న డూమ్స్డే ప్రచారంపై వాస్తవాలు.!
తెలంగాణ రైతులకు ప్రభుత్వం సంక్రాంతి కానుక
రిటైర్మెంట్ బెనిఫిట్స్ సమస్యలకు త్వరలో పరిష్కారం.. : సంక్రాంతి వేళ సీఎం రేవంత్ కీలక ప్రకటన
మీరు పీల్చుతున్నది గాలి మాత్రమే కాదు.. తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు!
నో వీఐపీ కోటా, నో ట్రావెల్ పాస్.. తొలి వందే భారత్ స్లీపర్ సాధారణ ప్రజల కోసమే..!
సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా..! పండుగ విశేషాలు తెలుసా..?
మన శంకరవరప్రసాద్ గారు హంగామా మధ్య విషాదం..
స్టేజ్ మీద ఎన్టీఆర్ సింగిల్ టేక్ డైలాగ్..