విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక ఆహ్వానం అందించాలని ఆదేశించారు. కేసీఆర్కు ఆహ్వాన పత్రికను అందించాలని ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలు, డైరెక్టర్ అరవింద్ సింగ్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. జూన్ 2వ తేదీన ఉదయం 10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల అధికారిక కార్యక్రమంలో పాల్గొనాలని కేసీఆర్కు పంపే ఆహ్వానంలో పేర్కొన్నారు. కేసీఆర్భు స్వయంగా కలిసి ఆహ్వానించాలని సీఎం రేవంత్ సూచించారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ప్రభుత్వం అన్ని పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, ప్రముఖులను ఆహ్వానిస్తూ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ వేడుకలకు సోనియాగాంధీ ప్రత్యేక అతిధిగా హాజరుకాబోతుండటం విశేషం.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు మాజీ సీఎం కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక ఆహ్వానం అందించాలని ఆదేశించారు.

Latest News
Pillow Talk | పడుకునే ముందు 10 నిమిషాలు.. దంపతుల మధ్య అన్యోన్యతను పెంచే సూపర్ సీక్రెట్!
Toyota Innova Crysta | సరికొత్త లుక్.. అదిరిపోయే ఫీచర్లతో టయోటా ఇన్నోవా క్రిస్టా 2026 మోడల్ లాంచ్.. ధర ఎంతంటే..!
Tecno Pova 8 | 8000mAh భారీ బ్యాటరీతో టెక్నో నుంచి కొత్త స్మార్ట్ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే..!
Credit Card Limit | మీ క్రెడిట్ కార్డు లిమిట్ను బ్యాంకులు అకస్మాత్తుగా తగ్గించేశాయా?
రూ.30వేల కోట్ల విలువైన భూమిని కాపాడాం: హైడ్రా
Parthiban | ఆ మధ్య త్రిషపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు..ఇప్పుడు విజయ్ను కలిసి ప్రత్యేక పెయింటింగ్ బహుకరణ
హైటెక్స్ లో ‘థ్రెడ్ పోచంపల్లి’ప్రదర్శనను ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్లో ఎబోలా కలవరం
సైకిల్తో సవారి.. భవిష్యత్తుకు పచ్చని దారి : చంద్రబాబు
అగ్ని ప్రమాదాల నివారణపై సీఎం సమీక్షించాలి : కవిత