విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక ఆహ్వానం అందించాలని ఆదేశించారు. కేసీఆర్కు ఆహ్వాన పత్రికను అందించాలని ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలు, డైరెక్టర్ అరవింద్ సింగ్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. జూన్ 2వ తేదీన ఉదయం 10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల అధికారిక కార్యక్రమంలో పాల్గొనాలని కేసీఆర్కు పంపే ఆహ్వానంలో పేర్కొన్నారు. కేసీఆర్భు స్వయంగా కలిసి ఆహ్వానించాలని సీఎం రేవంత్ సూచించారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ప్రభుత్వం అన్ని పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, ప్రముఖులను ఆహ్వానిస్తూ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ వేడుకలకు సోనియాగాంధీ ప్రత్యేక అతిధిగా హాజరుకాబోతుండటం విశేషం.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు మాజీ సీఎం కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక ఆహ్వానం అందించాలని ఆదేశించారు.

Latest News
జీవన్ రెడ్డి పార్టీ మార్పు వరమా? శాపమా? రాష్ట్ర రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ
ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 34 గంటలు ఫోన్ మాట్లాడొచ్చు.. రియల్మీ నుంచి సరికొత్త 5జీ మొబైల్!
దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంతో ఆడుకుంటే తీవ్ర తిరుగుబాటు.. కేంద్రానికి కేటీఆర్ హెచ్చరిక
వ్యవసాయ మార్కెటింగ్ సమస్యలపై రాష్ట్ర స్థాయి వర్క్షాప్ విజయవంతం
అనుకున్నంతా అయింది : ఏప్రిల్ 30 నుండి.. జూన్కు 'పెద్ది'
బీజీపీకి లాభం.. ప్రతిపక్షాలకు నష్టం.. : పెరిగే సీట్లపై యోగేంద్రయాదవ్ విశ్లేషణ
మహిళా రిజర్వేషన్లకు సై..డీలిమిటేషన్ కు నో : ఖర్గే ప్రకటన
నీటి భద్రత కోసం జలధార యాక్షన్ ప్లాన్ : సీఎం చంద్రబాబు
సీట్ల పెంపుతో దక్షిణాది రాష్టాల వాట పదిలం : ఎంపీ లక్ష్మణ్
దక్షిణాదిపై డీలిమిటేషన్ బాంబు.. మహిళా రిజర్వేషన్ ముసుగులో కేంద్రం అత్యుత్సాహం