విధాత, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న టాస్క్ఫోర్సు మాజీ డీసీపీ రాధాకిషన్రావు కు నాంపల్లి కోర్టు రెండు రోజుల కస్టడీ విధించింది. పోలీసులు 10రోజుల కస్టడీ కోరగా, కోర్టు రెండు రోజుల కస్టడీకి అనుమతించింది. ఆయనపై జూబ్లిహిల్స్ కేసులో నమోదైన కేసుల్లో ఈ కస్టడీని పోలీసులు కోరినట్లుగా సమాచారం. చెన్నుపాటి వేణుమాధవ్ అనే వ్యాపార వేత్తతో పాటు, సుదర్శన్రావు అనే బాధితులు వేర్వేరు ఘటనల్లో చేసిన ఫిర్యాదు మేరకు రాధాకిషన్రావుపై నమోదైన కేసుల్లో విచారణకు కోర్టు ఆయనను కస్టడీకి అనుమతించినట్లుగా తెలుస్తుంది. కస్టడీ ముగిసిన అనంతరం తిరిగి కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించింది. ఈ క్రమంలో జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న రాధాకిషన్ రావును పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు.
NAMPALLY COURT | రాధాకిషన్ రావుకు రెండు రోజుల కస్టడీ .. జూబ్లిహల్స్ కేసుల్లో నాంపల్లి కోర్టు నిర్ణయం
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న టాస్క్ఫోర్సు మాజీ డీసీపీ రాధాకిషన్రావు కు నాంపల్లి కోర్టు రెండు రోజుల కస్టడీ విధించింది. పోలీసులు 10రోజుల కస్టడీ కోరగా, కోర్టు రెండు రోజుల కస్టడీకి అనుమతించింది.

Latest News
బ్లాక్బస్టర్ ‘మన శంకర వరప్రసాద్’ సక్సెస్ మీట్లో మెగాస్టార్ స్పీచ్కి కొత్త అర్థాలు…
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఐఎస్ బింద్రా ఇకలేరు
సోమవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఇతరులతో ఊహించని వివాదాలు..!
మన శంకర వరప్రసాద్ గారు’తో చిరు స్టామినా మరోసారి ప్రూవ్…
అదానీకి US SEC షాక్ - నేరుగా ఈమెయిల్కు సమన్లు!
పద్మ అవార్డులు 2026: తెలుగు తేజాలకు ఘన గౌరవం
3వ టీ20లోనూ భారత్దే ఆధిపత్యం : సిరీస్ కైవసం
పిల్లల కోసం షావుమీ ప్రత్యేక స్మార్ట్ వాచ్ : తల్లిదండ్రులకు భరోసా
రిపబ్లిక్ డేకి వాట్సప్ స్టిక్కర్లు వాట్సప్లోనే తయారుచేసుకోండి
మేడారం స్పెషల్ ... ఇప్పపువ్వు లడ్డు