విధాత, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న టాస్క్ఫోర్సు మాజీ డీసీపీ రాధాకిషన్రావు కు నాంపల్లి కోర్టు రెండు రోజుల కస్టడీ విధించింది. పోలీసులు 10రోజుల కస్టడీ కోరగా, కోర్టు రెండు రోజుల కస్టడీకి అనుమతించింది. ఆయనపై జూబ్లిహిల్స్ కేసులో నమోదైన కేసుల్లో ఈ కస్టడీని పోలీసులు కోరినట్లుగా సమాచారం. చెన్నుపాటి వేణుమాధవ్ అనే వ్యాపార వేత్తతో పాటు, సుదర్శన్రావు అనే బాధితులు వేర్వేరు ఘటనల్లో చేసిన ఫిర్యాదు మేరకు రాధాకిషన్రావుపై నమోదైన కేసుల్లో విచారణకు కోర్టు ఆయనను కస్టడీకి అనుమతించినట్లుగా తెలుస్తుంది. కస్టడీ ముగిసిన అనంతరం తిరిగి కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించింది. ఈ క్రమంలో జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న రాధాకిషన్ రావును పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు.
NAMPALLY COURT | రాధాకిషన్ రావుకు రెండు రోజుల కస్టడీ .. జూబ్లిహల్స్ కేసుల్లో నాంపల్లి కోర్టు నిర్ణయం
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న టాస్క్ఫోర్సు మాజీ డీసీపీ రాధాకిషన్రావు కు నాంపల్లి కోర్టు రెండు రోజుల కస్టడీ విధించింది. పోలీసులు 10రోజుల కస్టడీ కోరగా, కోర్టు రెండు రోజుల కస్టడీకి అనుమతించింది.

Latest News
శ్రేయా ఘోషల్ రియల్ ఎస్టేట్ దూకుడు…
విష్ణుప్రియతో పెళ్లి గాసిప్స్పై జేడీ చక్రవర్తి క్లారిటీ…
రేపు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం..పార్టీ జెండాలు ఎగరేయండి : కేటీఆర్
జనగణనలో సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ కోసం ఔటర్ పై గంటకు పైగా ట్రాఫిక్ నిలిపివేత..జనం నిలదీత
ఆ పెద్దపులి మ్యాన్ ఈటర్ గా మారిందా..?
ఆహా ‘సర్కార్’ షోలో ఎమ్మెల్యే మల్లారెడ్డి సందడి…
నేటి నుండి ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు
కరువు సీమలో.. ఆపిల్ సాగు సిరులు!
కఠినమైన ఫిట్నెస్ రూల్స్తో యంగ్గా కనిపిస్తున్న జేడీ చక్రవర్తి