విధాత, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న టాస్క్ఫోర్సు మాజీ డీసీపీ రాధాకిషన్రావు కు నాంపల్లి కోర్టు రెండు రోజుల కస్టడీ విధించింది. పోలీసులు 10రోజుల కస్టడీ కోరగా, కోర్టు రెండు రోజుల కస్టడీకి అనుమతించింది. ఆయనపై జూబ్లిహిల్స్ కేసులో నమోదైన కేసుల్లో ఈ కస్టడీని పోలీసులు కోరినట్లుగా సమాచారం. చెన్నుపాటి వేణుమాధవ్ అనే వ్యాపార వేత్తతో పాటు, సుదర్శన్రావు అనే బాధితులు వేర్వేరు ఘటనల్లో చేసిన ఫిర్యాదు మేరకు రాధాకిషన్రావుపై నమోదైన కేసుల్లో విచారణకు కోర్టు ఆయనను కస్టడీకి అనుమతించినట్లుగా తెలుస్తుంది. కస్టడీ ముగిసిన అనంతరం తిరిగి కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించింది. ఈ క్రమంలో జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న రాధాకిషన్ రావును పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు.
NAMPALLY COURT | రాధాకిషన్ రావుకు రెండు రోజుల కస్టడీ .. జూబ్లిహల్స్ కేసుల్లో నాంపల్లి కోర్టు నిర్ణయం
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న టాస్క్ఫోర్సు మాజీ డీసీపీ రాధాకిషన్రావు కు నాంపల్లి కోర్టు రెండు రోజుల కస్టడీ విధించింది. పోలీసులు 10రోజుల కస్టడీ కోరగా, కోర్టు రెండు రోజుల కస్టడీకి అనుమతించింది.

Latest News
మీ బండారం విప్పితే..తట్టుకోలేవు: ఎమ్మెల్యే మాధవరం
2లక్షల మార్క్ వైపు.. వెండి ధర పరుగు
ఐపీఎల్ తెచ్చిన క్రేజ్.. అండర్-14 సెలక్షన్ కు క్యూలైన్స్
జపాన్లో భూకంపం..
షాకింగ్ వీడియో..ఆకాశంలో పక్షిని వేటాడిన పాము!
విజయ్ సభలో గన్ తో కార్యకర్త కలకలం
స్వయం పాలనకు స్ఫూర్తి తెలంగాణ తల్లి : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రైజింగ్ లో రికార్డు పెట్టబడులు
టీజర్ లాంచ్ ఈవెంట్లో తరుణ్ భాస్కర్–జర్నలిస్ట్ వివాదం...
చలికాలంలో 'వెల్లుల్లి'.. శరీరానికి ఒక వరం..!