విధాత:దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని ప్రధాన కార్యాయం రైల్ నియంలో ఈ రోజు అనగా 21 మే 2021 తేదీన జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినాన్ని నిర్వహించారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ గజానన్ మ్యా వివిధ విభాగ అధిపతుతో ఉగ్రవాద వ్యతిరేక ప్రమాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాలోని రైల్వే కార్యాయాలోని ఇతర అధికాయి, సిబ్బంది ఆయా ప్రాంతా నుండే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐక్యత, శాంతి మరియు సామరస్యం పెంపొందించే క్ష్యంగా నేడు భారత దేశం అంతటా ఉగ్రవాద వ్యతిరేక దినాన్ని పాటిస్తారు. ఈ కార్యక్రమంలో దిగువ విధంగా ప్రమాణం చేశారు :
భారత దేశ పౌరుం అయిన మేము మన సంప్రదాయంగా వస్తున్న అహింస, సహనం పట్ల విశ్వాసం కలిగున్నాం. మన ఆత్మబంతో అన్ని రకా ఉగ్రవాదాన్ని మరియు హింసను దృఢంగా వ్యతిరేకిద్దాం. మన తోటివారిలో శాంతి, సామాజిక సామరస్యం మరియు అవగాహనను కల్పించానే క్ష్యంతో మరియు మానవ జీవితానికి, మివకు ఆటంకం కలిగించే దుష్ట శక్తుకు వ్యతిరేకంగా పోరాడుతామని ప్రతిజ్ఞ చేస్తున్పాం.
ఈ ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని కోవిడ్ నిబంధనను పాటిస్తూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటిస్తు నిర్వహించడం జరిగింది.
దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో ఉగ్రవాద వ్యతిరేక దినం
<p>విధాత:దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని ప్రధాన కార్యాయం రైల్ నియంలో ఈ రోజు అనగా 21 మే 2021 తేదీన జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినాన్ని నిర్వహించారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ గజానన్ మ్యా వివిధ విభాగ అధిపతుతో ఉగ్రవాద వ్యతిరేక ప్రమాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాలోని రైల్వే కార్యాయాలోని ఇతర అధికాయి, సిబ్బంది ఆయా ప్రాంతా నుండే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐక్యత, శాంతి మరియు సామరస్యం పెంపొందించే […]</p>
Latest News

తక్కువ ధర, ప్రీమియం ఫీచర్లు : మోటరోలా ఎడ్జ్ 70 / 70 ప్రో వివరాలివిగో..!
దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్ : భారత్ భారీ విజయం — సిరీస్ కైవసం
అనన్య నాగళ్ల థండర్ థైస్ షో.. మామూలుగా లేదు భయ్యా!
చలికాలంలో ఇళ్లలో హీటర్స్ వాడటం ఎంత సేఫ్?
అమ్మ పాడే జోల పాటల్లో ఇంత గొప్పదనం ఉందా?
విమాన టికెట్ రేట్లపై సీలింగ్.. కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం
ఐజేయూ నేతలను సత్కరించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్
విశాఖ వన్డేలో డికాక్ సెంచరీ..భారత్ టార్గెట్ 271 పరుగులు
మోదీ–పుతిన్ భేటీలో అందరి దృష్టిని ఆకర్షించిన ఓ అందం
వాళ్లు వస్తే మంచి రోజులు కాదు..ముంచే రోజులొస్తాయి: సీఎం రేవంత్ రెడ్డి