విధాత:దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని ప్రధాన కార్యాయం రైల్ నియంలో ఈ రోజు అనగా 21 మే 2021 తేదీన జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినాన్ని నిర్వహించారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ గజానన్ మ్యా వివిధ విభాగ అధిపతుతో ఉగ్రవాద వ్యతిరేక ప్రమాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాలోని రైల్వే కార్యాయాలోని ఇతర అధికాయి, సిబ్బంది ఆయా ప్రాంతా నుండే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐక్యత, శాంతి మరియు సామరస్యం పెంపొందించే క్ష్యంగా నేడు భారత దేశం అంతటా ఉగ్రవాద వ్యతిరేక దినాన్ని పాటిస్తారు. ఈ కార్యక్రమంలో దిగువ విధంగా ప్రమాణం చేశారు :
భారత దేశ పౌరుం అయిన మేము మన సంప్రదాయంగా వస్తున్న అహింస, సహనం పట్ల విశ్వాసం కలిగున్నాం. మన ఆత్మబంతో అన్ని రకా ఉగ్రవాదాన్ని మరియు హింసను దృఢంగా వ్యతిరేకిద్దాం. మన తోటివారిలో శాంతి, సామాజిక సామరస్యం మరియు అవగాహనను కల్పించానే క్ష్యంతో మరియు మానవ జీవితానికి, మివకు ఆటంకం కలిగించే దుష్ట శక్తుకు వ్యతిరేకంగా పోరాడుతామని ప్రతిజ్ఞ చేస్తున్పాం.
ఈ ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని కోవిడ్ నిబంధనను పాటిస్తూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటిస్తు నిర్వహించడం జరిగింది.
దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో ఉగ్రవాద వ్యతిరేక దినం
<p>విధాత:దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని ప్రధాన కార్యాయం రైల్ నియంలో ఈ రోజు అనగా 21 మే 2021 తేదీన జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినాన్ని నిర్వహించారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ గజానన్ మ్యా వివిధ విభాగ అధిపతుతో ఉగ్రవాద వ్యతిరేక ప్రమాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాలోని రైల్వే కార్యాయాలోని ఇతర అధికాయి, సిబ్బంది ఆయా ప్రాంతా నుండే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐక్యత, శాంతి మరియు సామరస్యం పెంపొందించే […]</p>
Latest News

రీల్ లైఫ్ నుండి రియల్ లైఫ్ ..
విజయ్ విడాకుల వివాదంలో మళ్లీ ట్రెండ్ అవుతున్న త్రిష ..
ఇరాన్ సుప్రీమో ఆయతుల్లా అలీ ఖమేనీ ఎలా హతమయ్యాడు.?
యూరియా యాప్ పరేషాన్..ఒకసారి బుక్ చేస్తే నెలరోజుల వరకు నో ఛాన్స్!
ఆంధ్రప్రదేశ్ను తెలుగునాడుగా మార్చాలి: గరికిపాటి కీలక వ్యాఖ్యలు
పాక్ లో యూఎస్ఏ కాన్సులెట్ పై దాడి..కాల్పుల్లో 8మంది మృతి
స్వగ్రామానికి విరోష్ జంట…
ఒడిస్సా రాష్ట్ర కమిటీ సభ్యుడు వికాస్ సహా 15 మంది మావోయిస్టుల లొంగుబాటు
జ్యోతిష్యంతో చావు భయం.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య !
నాగ్ పూర్ లో పేలుడు.. 15మంది దుర్మరణం