" /> " /> " />
M.R హాస్పిటల్లో సుమారు 10 మంది ప్రాణాలు కోల్పాయారు అని వార్తలు వస్తుంటే - కేవలం ఇద్దరే చనిపోయారు - అది కూడా ఆక్సిజన్ లేకపోవటం వల్ల కాదు అని "డాక్టర్లు చెప్పారు" అని ప్రభుత్వం అంటుంది. అదే నిజమైతే మిగిలిన బాధితులను ఇతర ఆసుపత్రులకు తరలించాల్సిన అవసరం ఏంటి? జిల్లాలో ప్రతిష్టాత్మక కేంద్రమైన M.R హాస్పిటల్ లో సాంకేతిక ఇబ్బంది రావటం ఏంటి? కరోనా పరిస్థితి విషమంగా మారుతున్న నేపథ్యంలో జిల్లా మంత్రులు డిప్యూటీ సీఎం […]
M.R హాస్పిటల్లో సుమారు 10 మంది ప్రాణాలు కోల్పాయారు అని వార్తలు వస్తుంటే – కేవలం ఇద్దరే చనిపోయారు – అది కూడా ఆక్సిజన్ లేకపోవటం వల్ల కాదు అని “డాక్టర్లు చెప్పారు” అని ప్రభుత్వం అంటుంది. అదే నిజమైతే మిగిలిన బాధితులను ఇతర ఆసుపత్రులకు తరలించాల్సిన అవసరం ఏంటి? జిల్లాలో ప్రతిష్టాత్మక కేంద్రమైన M.R హాస్పిటల్ లో సాంకేతిక ఇబ్బంది రావటం ఏంటి? కరోనా పరిస్థితి విషమంగా మారుతున్న నేపథ్యంలో జిల్లా మంత్రులు డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి గారు కానీ, మంత్రి బొత్స సత్యనారాయణ గారు కానీ కనీసం ఒక్క సమీక్ష అయినా ఈ మధ్య కాలంలో నిర్వహించారా? నిర్వహిస్తే ఇలాంటి సంఘటనలు జరిగి ఉండేవి కాదు. ప్రభుత్వం ఈ సంఘటనను కప్పి పుచ్చే ధోరణి మాని సరైన జవాబుదారీతనంతో బాధ్యతాయుతంగా వ్యయహరించాలి.