విధాత,అమరావతి : రాష్ట్రంలోని వ్యవసాయ సలహా మండళ్లను మరింత బలోపేతం చేయాలని అధికారులకు వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబు ఆదేశించారు. ఎరువులు, విత్తనాల విషయంలో నాణ్యతలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ధ్రువీకరించిన ఎరువులు, విత్తనాలను మాత్రమే రైతులకు అందాలన్నారు. విజిలెన్స్ తనిఖీలు క్రమం తప్పకుండా జరపాలని కన్నబాబు సూచించారు. రైతులకు అవగాహనా పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రాయోజిత, రాష్ట్ర పథకాలను పటిష్టంగా అమలు చేయాలని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు.
వ్యవసాయ సలహా మండళ్లను బలోపేతం చేయాలి :మంత్రి కన్నబాబు
<p>విధాత,అమరావతి : రాష్ట్రంలోని వ్యవసాయ సలహా మండళ్లను మరింత బలోపేతం చేయాలని అధికారులకు వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబు ఆదేశించారు. ఎరువులు, విత్తనాల విషయంలో నాణ్యతలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ధ్రువీకరించిన ఎరువులు, విత్తనాలను మాత్రమే రైతులకు అందాలన్నారు. విజిలెన్స్ తనిఖీలు క్రమం తప్పకుండా జరపాలని కన్నబాబు సూచించారు. రైతులకు అవగాహనా పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రాయోజిత, రాష్ట్ర పథకాలను పటిష్టంగా అమలు చేయాలని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు.</p>
Latest News

‘వారణాసి’ షూటింగ్ మధ్యలో మహేశ్ బాబు న్యూ లుక్ వైరల్..
శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి పూర్వీకుల ఆస్తులు కలిసి వస్తాయి..!
తెలంగాణలో పలువురు ఐఏఎస్లు బదిలీ.. సీఎంవో నుండి జయేష్ రంజన్కు ఉద్వాసన
ఇక నుంచి జీహెచ్ఎంసీలో 12 జోన్లు, 60 సర్కిల్స్..!
మహీంద్రా ఎక్స్యూవీ 700 కొందామా? ఎక్స్యూవీ 7XO కోసం వెయిట్ చేద్దామా?
దోసకాయల సాగుతో ఏడాదికి రూ. 40 లక్షల సంపాదన.. ఇది ఓ బీఈడీ కుర్రాడి సక్సెస్ స్టోరీ..!
ఏకమైన ‘సేన’ బ్రదర్స్.. బీజేపీ విద్వేషకులకు రెడ్ కార్పెట్! మరాఠా నేలలో కాషాయానికి కష్టకాలమే!
సంక్షేమ పథకాలు మింగేస్తున్న సర్కారీ ఉద్యోగులు.. 37వేల మంది గుర్తింపు!
తెలంగాణ మీదుగా ‘ఇటార్సీ–విజయవాడ’ ఫ్రైట్ కారిడార్ : సరుకు రవాణాకు కీలకం
రైల్వే భద్రతకు పెద్దపీట.. మొత్తం బడ్జెట్లో సగం దీనికే!