విధాత,అమరావతి : రాష్ట్రంలోని వ్యవసాయ సలహా మండళ్లను మరింత బలోపేతం చేయాలని అధికారులకు వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబు ఆదేశించారు. ఎరువులు, విత్తనాల విషయంలో నాణ్యతలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ధ్రువీకరించిన ఎరువులు, విత్తనాలను మాత్రమే రైతులకు అందాలన్నారు. విజిలెన్స్ తనిఖీలు క్రమం తప్పకుండా జరపాలని కన్నబాబు సూచించారు. రైతులకు అవగాహనా పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రాయోజిత, రాష్ట్ర పథకాలను పటిష్టంగా అమలు చేయాలని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు.
వ్యవసాయ సలహా మండళ్లను బలోపేతం చేయాలి :మంత్రి కన్నబాబు
<p>విధాత,అమరావతి : రాష్ట్రంలోని వ్యవసాయ సలహా మండళ్లను మరింత బలోపేతం చేయాలని అధికారులకు వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబు ఆదేశించారు. ఎరువులు, విత్తనాల విషయంలో నాణ్యతలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ధ్రువీకరించిన ఎరువులు, విత్తనాలను మాత్రమే రైతులకు అందాలన్నారు. విజిలెన్స్ తనిఖీలు క్రమం తప్పకుండా జరపాలని కన్నబాబు సూచించారు. రైతులకు అవగాహనా పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రాయోజిత, రాష్ట్ర పథకాలను పటిష్టంగా అమలు చేయాలని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు.</p>
Latest News

ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ.. దేశంలోనే తొలిసారి..
ఇప్పుడు జొన్నగిరి..రేపు చిగురుగుంట గోల్డ్ మైన్స్!
దేవాలయాలను కాపాడితేనే చరిత్ర నిలుస్తుంది…
బోధన్ లో అలా…కొడంగల్ ఇలా..సర్ పై సందేహాలు: కవిత ఫైర్
నల్లగొండ సభతో..బట్టబయలైన కాంగ్రెస్ లుకలుకలు!
రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్తే… అక్కడ బూతుల కంపునే: జగదీష్ రెడ్డి ఫైర్
ఖమ్మం నుంచి హైదరాబాద్ కు మారిన రైతు భరోసా సభ
డిస్నీ యువరాణి…బాలికతో ముళ్ల పంది సంచారం!
హైదరాబాద్ జూ పార్కులోనూ.. పెరిగిన వన్యప్రాణుల సంతతి!
హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు బుల్లెట్ రైలు కారిడార్ల సర్వే షురూ!