విధాత,అమరావతి : రాష్ట్రంలోని వ్యవసాయ సలహా మండళ్లను మరింత బలోపేతం చేయాలని అధికారులకు వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబు ఆదేశించారు. ఎరువులు, విత్తనాల విషయంలో నాణ్యతలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ధ్రువీకరించిన ఎరువులు, విత్తనాలను మాత్రమే రైతులకు అందాలన్నారు. విజిలెన్స్ తనిఖీలు క్రమం తప్పకుండా జరపాలని కన్నబాబు సూచించారు. రైతులకు అవగాహనా పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రాయోజిత, రాష్ట్ర పథకాలను పటిష్టంగా అమలు చేయాలని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు.
వ్యవసాయ సలహా మండళ్లను బలోపేతం చేయాలి :మంత్రి కన్నబాబు
<p>విధాత,అమరావతి : రాష్ట్రంలోని వ్యవసాయ సలహా మండళ్లను మరింత బలోపేతం చేయాలని అధికారులకు వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబు ఆదేశించారు. ఎరువులు, విత్తనాల విషయంలో నాణ్యతలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ధ్రువీకరించిన ఎరువులు, విత్తనాలను మాత్రమే రైతులకు అందాలన్నారు. విజిలెన్స్ తనిఖీలు క్రమం తప్పకుండా జరపాలని కన్నబాబు సూచించారు. రైతులకు అవగాహనా పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రాయోజిత, రాష్ట్ర పథకాలను పటిష్టంగా అమలు చేయాలని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు.</p>
Latest News

కొవిడ్ ‘గేట్’ తెరిచారా? పాండమిక్ బాండ్లు, ఫైనాన్షియల్ లింకులు వైరల్.. వాస్తవాలేంటి?
‘ఓటుకు నోటు’ ఆధారాలను చెరిపేందుకే ఎస్ఎఫ్ఎల్ అగ్నిప్రమాదం: కేటీఆర్
హామీల పేరుతో మోసం చేసిన రేవంత్ రెడ్డి : కేటీఆర్ ఫైర్
ఉన్న జిల్లాలు తొలగించం... కొత్తవి ఏర్పాటు చేయం: సీఎం రేవంత్ రెడ్డి
31వేల ఎకరాల్లో ప్యూచర్ సిటీ.. ల్యాండ్ పూలింగ్లో అదనపు భూముల సేకరణ
ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసుల సాక్ష్యాలు సురక్షితం : శిఖా గోయల్
హెరిటేజ్ కు షాక్..నాణ్యత లోపాలపై లక్ష ఫైన్!
మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ఈసీ మార్గదర్శకాలు
ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంలో అసలు నిజం ఏది?
2027 సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా..