విధాత,అమరావతి : రాష్ట్రంలోని వ్యవసాయ సలహా మండళ్లను మరింత బలోపేతం చేయాలని అధికారులకు వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబు ఆదేశించారు. ఎరువులు, విత్తనాల విషయంలో నాణ్యతలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ధ్రువీకరించిన ఎరువులు, విత్తనాలను మాత్రమే రైతులకు అందాలన్నారు. విజిలెన్స్ తనిఖీలు క్రమం తప్పకుండా జరపాలని కన్నబాబు సూచించారు. రైతులకు అవగాహనా పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రాయోజిత, రాష్ట్ర పథకాలను పటిష్టంగా అమలు చేయాలని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు.
వ్యవసాయ సలహా మండళ్లను బలోపేతం చేయాలి :మంత్రి కన్నబాబు
<p>విధాత,అమరావతి : రాష్ట్రంలోని వ్యవసాయ సలహా మండళ్లను మరింత బలోపేతం చేయాలని అధికారులకు వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబు ఆదేశించారు. ఎరువులు, విత్తనాల విషయంలో నాణ్యతలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ధ్రువీకరించిన ఎరువులు, విత్తనాలను మాత్రమే రైతులకు అందాలన్నారు. విజిలెన్స్ తనిఖీలు క్రమం తప్పకుండా జరపాలని కన్నబాబు సూచించారు. రైతులకు అవగాహనా పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రాయోజిత, రాష్ట్ర పథకాలను పటిష్టంగా అమలు చేయాలని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు.</p>
Latest News

జుట్టు పట్టుకుని కొట్టుకున్న అమ్మాయిలు.. వైరల్ వీడియోతో మళ్లీ వార్తల్లోకి గల్గోటియాస్ వర్సిటీ..!
రూపాయికి కిలోబియ్యం కాంగ్రెస్దే.. ఇప్పుడు సన్న బియ్యం కూడా : సీఎం రేవంత్
రైలులో ఏ బెర్త్ బుక్ చేసుకోవాలి? లోయర్ బెర్త్.. అప్పర్ బెర్త్.. రెండింటిలో ఏది బెటర్?
ఇరాన్ విద్యుత్తు ప్లాంట్లు, చమురు బావులను పేల్చేస్తాం.. : మరోసారి ట్రంప్ వార్నింగ్
టాలీవుడ్లోకి ‘భాయ్జాన్’ ఎంట్రీ…
ప్రజాస్వామ్య గొంతుకను నొక్కేందుకే 'హేట్ స్పీచ్' బిల్లు: కేటీఆర్ ధ్వజం
విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట విషాదం..
కన్నడ నుంచి పాన్ ఇండియా స్టార్గా రుక్మిణి వసంత్..
పాత టైర్లతో 'డ్రాగన్ ఫ్రూట్' సాగు.. ఏడాదికి రూ. 40 లక్షలు సంపాదిస్తున్న భార్యాభర్తలు
మాతృత్వం నన్ను ‘ఆడపులి’గా మార్చింది..