విధాత:ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పై శాంతియుతంగా మాట్లాడటానికి వెళ్తున్న విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయటం దారుణమన్నారు ఎపిసిసి అధ్యక్షుడు డా. సాకే శైలజానాథ్ .విద్యార్థుల అరెస్టుల పరిస్థితి చూస్తుంటే ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా ? నియంతృత్వ పాలన లో ఉన్నామా అర్థంకాకుండా ఉన్నది. లక్షలాదిమంది విద్యార్థులు చదువులు చదివి ఉద్యోగాల కోసం పడిగాపులు కాస్తుంటే ఉద్యోగాలు కల్పించలేని ప్రభుత్వాత్వం, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న విద్యార్ధులపై కనికరం లేకుండా, మానవత్వం లేకుండా అక్రమ అరెస్టులు చేయడం శోచనీయం.
విద్యార్థి నాయకుల అక్రమ అరెస్టులు దారుణం
<p>విధాత:ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పై శాంతియుతంగా మాట్లాడటానికి వెళ్తున్న విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయటం దారుణమన్నారు ఎపిసిసి అధ్యక్షుడు డా. సాకే శైలజానాథ్ .విద్యార్థుల అరెస్టుల పరిస్థితి చూస్తుంటే ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా ? నియంతృత్వ పాలన లో ఉన్నామా అర్థంకాకుండా ఉన్నది. లక్షలాదిమంది విద్యార్థులు చదువులు చదివి ఉద్యోగాల కోసం పడిగాపులు కాస్తుంటే ఉద్యోగాలు కల్పించలేని ప్రభుత్వాత్వం, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న విద్యార్ధులపై కనికరం లేకుండా, మానవత్వం లేకుండా అక్రమ అరెస్టులు […]</p>
Latest News

ఎమ్మెల్యే గాంధీకి గోపన్ పల్లి జర్నలిస్ట్ కాలనీ వాసుల వినతి
బాసర నుంచి భద్రాచలం వరకు ప్రత్యేక 'దేవాలయ సర్క్యూట్' : కేబినెట్ సబ్ కమిటీ
పార్టీలో కొనసాగడంపై ఆలోచించే సమయం వచ్చింది: జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
లావణ్య త్రిపాఠిని కూడా వేధిస్తున్నారా ..
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీం ఊరట
కూతురు సుస్మితకు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..
అసెంబ్లీ సమరానికి కాంగ్రెస్... బీఆర్ఎస్ సన్నాహాలు!
అరసవల్లి సూర్యనారాయణ స్వామిని తాకని సూర్యకిరణాలు!
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం..కొనసాగుతున్న చర్చ
టీ 20వరల్డ్ కప్ విజేత టీమిండియాకు బీసీసీఐ భారీ నజరాన!