విధాత:ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పై శాంతియుతంగా మాట్లాడటానికి వెళ్తున్న విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయటం దారుణమన్నారు ఎపిసిసి అధ్యక్షుడు డా. సాకే శైలజానాథ్ .విద్యార్థుల అరెస్టుల పరిస్థితి చూస్తుంటే ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా ? నియంతృత్వ పాలన లో ఉన్నామా అర్థంకాకుండా ఉన్నది. లక్షలాదిమంది విద్యార్థులు చదువులు చదివి ఉద్యోగాల కోసం పడిగాపులు కాస్తుంటే ఉద్యోగాలు కల్పించలేని ప్రభుత్వాత్వం, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న విద్యార్ధులపై కనికరం లేకుండా, మానవత్వం లేకుండా అక్రమ అరెస్టులు చేయడం శోచనీయం.
విద్యార్థి నాయకుల అక్రమ అరెస్టులు దారుణం
<p>విధాత:ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పై శాంతియుతంగా మాట్లాడటానికి వెళ్తున్న విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయటం దారుణమన్నారు ఎపిసిసి అధ్యక్షుడు డా. సాకే శైలజానాథ్ .విద్యార్థుల అరెస్టుల పరిస్థితి చూస్తుంటే ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా ? నియంతృత్వ పాలన లో ఉన్నామా అర్థంకాకుండా ఉన్నది. లక్షలాదిమంది విద్యార్థులు చదువులు చదివి ఉద్యోగాల కోసం పడిగాపులు కాస్తుంటే ఉద్యోగాలు కల్పించలేని ప్రభుత్వాత్వం, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న విద్యార్ధులపై కనికరం లేకుండా, మానవత్వం లేకుండా అక్రమ అరెస్టులు […]</p>
Latest News

‘పెద్ది’ పై రామ్ చరణ్ ఫుల్ ఫోకస్ ..
అనిల్ రావిపూడి స్పీడ్కు ఫుల్ స్టాప్ లేదు..
ఈ వారం రాశిఫలాలు.. పెళ్లి పీటలెక్కనున్న ఈ రాశి ప్రేమికులు..!
ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశివారికి దాయాదులతో ఆస్తి వివాదాలు..!
మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్ల రిజర్వేషన్ల ఖరారు
మరో ఆరు నెలలు ఇంతే సంగతులు.. భూ భారతిని సరిదిద్ధలేకపోతున్న ఎన్ఐసీ
మహిళల ప్రీమియం లీగ్ 2026 : ఢిల్లీపై బెంగళూరు ఘనవిజయం
వర్షం దోబూచులాటలో బంగ్లాపై యువభారత్ ఘనవిజయం
రక్తహీనతతో బాధపడుతున్నారా..? అయితే పాలకూర తినాల్సిందే..!
మేడారం మహా జాతరకు భారీ ఏర్పాట్లు.. 21 శాఖలు.. 42 వేల మంది సిబ్బంది