విధాత:ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పై శాంతియుతంగా మాట్లాడటానికి వెళ్తున్న విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయటం దారుణమన్నారు ఎపిసిసి అధ్యక్షుడు డా. సాకే శైలజానాథ్ .విద్యార్థుల అరెస్టుల పరిస్థితి చూస్తుంటే ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా ? నియంతృత్వ పాలన లో ఉన్నామా అర్థంకాకుండా ఉన్నది. లక్షలాదిమంది విద్యార్థులు చదువులు చదివి ఉద్యోగాల కోసం పడిగాపులు కాస్తుంటే ఉద్యోగాలు కల్పించలేని ప్రభుత్వాత్వం, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న విద్యార్ధులపై కనికరం లేకుండా, మానవత్వం లేకుండా అక్రమ అరెస్టులు చేయడం శోచనీయం.
విద్యార్థి నాయకుల అక్రమ అరెస్టులు దారుణం
<p>విధాత:ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పై శాంతియుతంగా మాట్లాడటానికి వెళ్తున్న విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయటం దారుణమన్నారు ఎపిసిసి అధ్యక్షుడు డా. సాకే శైలజానాథ్ .విద్యార్థుల అరెస్టుల పరిస్థితి చూస్తుంటే ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా ? నియంతృత్వ పాలన లో ఉన్నామా అర్థంకాకుండా ఉన్నది. లక్షలాదిమంది విద్యార్థులు చదువులు చదివి ఉద్యోగాల కోసం పడిగాపులు కాస్తుంటే ఉద్యోగాలు కల్పించలేని ప్రభుత్వాత్వం, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న విద్యార్ధులపై కనికరం లేకుండా, మానవత్వం లేకుండా అక్రమ అరెస్టులు […]</p>
Latest News

కాళేశ్వరం ఇంజినీర్లను... తప్పించారా? పైరవీలతో తప్పించుకున్నారా?
ఆర్టీసీ సమ్మె వెనుక హరీశ్.. పొన్నం సంచలన కామెంట్స్
బాలయ్యతో సినిమాలు చేయడం తగ్గించిన విజయశాంతి..
ప్రకాష్ రాజ్ ను చంపితే.. బాధ్యత నేను తీసుకుంటా: బీజేపీ నేత శ్రీనివాస్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు
రూ.100 కోట్లతో చిరంజీవి ఇంటికి దగ్గరలో అల్లు అర్జున్ కలల సౌధం..!
ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్..మెట్రో సర్వీసులు పెంపు
కాళేశ్వరం కేసులో హైకోర్టు తీర్పుపై సుప్రీంకు తెలంగాణ సర్కార్
ఐదు రంగులలో పుచ్చకాయల సాగు..రూ.6.50లక్షల ఆదాయం!
చిరంజీవి ఇంటి దగ్గరలోనే.. అల్లు అర్జున్ భారీ నివాస భవనం !
శంషాబాద్ లో రూ.90కోట్ల విలువైన 9ఎకరాలను కాపాడిన హైడ్రా