విధాత: రాష్ట్రంలో వనరులు- సవాళ్లు పేరుతో భాజపా నేతలు విశాఖలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు 30 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం తాజాగా రూ.11వేల కోట్లు ఇచ్చిందని, మరిన్ని నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామన్నారు. సంక్షేమ పథకాలకు రూ.64వేల కోట్లు ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది… సంక్షేమ పథకాల కంటే సాగు, తాగునీటి ప్రాజెక్టులు ముఖ్యం కాదా? అని సోము వీర్రాజు ప్రశ్నించారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు.
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి
<p>విధాత: రాష్ట్రంలో వనరులు- సవాళ్లు పేరుతో భాజపా నేతలు విశాఖలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు 30 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం తాజాగా రూ.11వేల కోట్లు ఇచ్చిందని, మరిన్ని నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామన్నారు. సంక్షేమ పథకాలకు రూ.64వేల కోట్లు ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది… సంక్షేమ పథకాల కంటే సాగు, తాగునీటి ప్రాజెక్టులు ముఖ్యం కాదా? అని సోము […]</p>
Latest News

అధికారం కోసమా? అంతర్మథనమా! మళ్లీ టీఆర్ఎస్గా పేరు మార్పు ఆలోచన వెనుక కవిత ఎఫెక్ట్?
మోటరోలా నుంచి సరికొత్త ఫోన్.. భారత్లో ఏప్రిల్ 26న లాంచ్!
అంధులకు చూపు ఇవ్వబోతున్న టెక్నాలజీ.. త్వరలోనే మెదడులో ఇంప్లాంట్స్.. వైరల్గా మస్క్ వ్యాఖ్యలు
12 వేల కోట్ల మెగా ఎక్స్ప్రెస్వే ప్రారంభం : అన్నీ ప్రత్యేకతలే.!
పోయిన ఏడాది రూ.9హైక్ ఇచ్చారు.. ఇప్పుడు అది కూడా ఇవ్వలేదు.. ఢిల్లీ టెక్కీ ఆవేదన వైరల్!
ఏఐ లేఆఫ్ ట్రాప్... ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చనున్నదా?
కరెంటు బిల్లు చెల్లించకపోయినా కనెక్షన్ కట్ చేయొద్దు...
10th, ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 3003 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
850 దరఖాస్తులు.. 13 ఇంటర్వ్యూలు.. చివరకు ఐర్లాండ్లో మైక్రోసాఫ్ట్లో జాబ్ కొట్టేశాడు..
పిల్లాడిగా మింగిన థర్మామీటర్.. 20 ఏళ్ల తర్వాత కడుపులో బయటపడింది!