విధాత:సెప్టెంబర్ 22న విచారణకు హాజరు కావాలని సీఎం జగన్ కి ఆదేశం.వాన్పిక్ ఈ డి కేసు విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.జగతి పబ్లికేషన్స్ తో సహా 12 కంపెనీలకు సీబీఐ సమన్లు.పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, నిమ్మగడ్డ ప్రకాష్ లకు సమన్లు.
విధాత:సెప్టెంబర్ 22న విచారణకు హాజరు కావాలని సీఎం జగన్ కి ఆదేశం.వాన్పిక్ ఈ డి కేసు విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.జగతి పబ్లికేషన్స్ తో సహా 12 కంపెనీలకు సీబీఐ సమన్లు.పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, నిమ్మగడ్డ ప్రకాష్ లకు సమన్లు.