విధాత: ఏపీ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లోని ఉద్యోగులకు కల్పిస్తున్న ఉచిత గృహవసతి సౌకర్యాన్ని పొడిగించేందకు సీఎం జగన్ ఆమోదం తెలిపినట్టు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి తెలిపారు. హైదరాబాద్ నుంచి పూర్తిగా తరలిరాని ఉద్యోగుల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత వసతిని 2022 ఏప్రిల్ వరకు (ఆరు నెలలపాటు) పొడిగించాలని సీఎం జగన్ ఆదేశించినట్టు వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. ఈమేరకు ముఖ్యమంత్రి కార్యాలయం సంబంధిత అధికారులు సమాచారం పంపినట్టు వెల్లడించారు. ఈనెలాఖరుతో ప్రభుత్వం ప్రకటించిన ఉచిత వసతి గడువు ముగుస్తుండటంతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ విజ్ఞప్తి మేరకు సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెంకట్రామిరెడ్డి తెలిపారు.
ఏపీ సచివాలయ ఉద్యోగులకు ఉచిత గృహవసతి గడువు పొడిగింపు
<p>విధాత: ఏపీ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లోని ఉద్యోగులకు కల్పిస్తున్న ఉచిత గృహవసతి సౌకర్యాన్ని పొడిగించేందకు సీఎం జగన్ ఆమోదం తెలిపినట్టు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి తెలిపారు. హైదరాబాద్ నుంచి పూర్తిగా తరలిరాని ఉద్యోగుల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత వసతిని 2022 ఏప్రిల్ వరకు (ఆరు నెలలపాటు) పొడిగించాలని సీఎం జగన్ ఆదేశించినట్టు వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. ఈమేరకు ముఖ్యమంత్రి కార్యాలయం సంబంధిత అధికారులు సమాచారం పంపినట్టు వెల్లడించారు. ఈనెలాఖరుతో ప్రభుత్వం ప్రకటించిన ఉచిత వసతి […]</p>
Latest News

ప్రభుత్వ మీటింగ్ మధ్యలో అనుకోని అతిథి.. కలెక్టర్ కుర్చీలో కూర్చొని కోతి హంగామా!
రాశీ ఖన్నా కారవాన్లో చోరీ
పవన్ కళ్యాణ్ ఆరోగ్యానికి ఏమైంది..
నెలకు రూ.3లక్షల జీతంతో జర్మనీలో ఉద్యోగాలు.. టామ్కామ్ ద్వారా భర్తీ
ట్రక్కు డ్రైవింగ్ వస్తే.. జర్మనీలో 3.7 లక్షల జీతం.. టామ్కామ్ ద్వారా నోటిఫికేషన్ విడుదల.. రేపే ఇంటర్వ్యూలు!
సహజీవనంలో 'కోడిగుడ్డు' వివాదం.. ప్రియుడిని చంపిన సౌందర్య..!
ఇక ఉక్కపోతకు గుడ్బై.. 26 వరకు వర్షాలే వర్షాలు..!
మే నెల వచ్చేస్తోంది.. ఈ మూడు రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే..!
తెలంగాణలో రాజుకోనున్న రాజకీయ సెగ.. 20న ఒకే రోజు జగిత్యాలలో కేసీఆర్ సభ.. మేడిగడ్డలో రేవంత్ రెడ్డి
ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి..!