విధాత: కృష్ణా కరకట్టపై విజయవాడ నుంచీ అవనిగడ్డకు వెళుతున్న ఇన్నోవా కారు మోపిదేవి మండలం కొత్తపాలెం సమీపంలోకి రాగానే కేఈబీ కెనాల్ లోకి దూసుకెళ్లింది.కారులో మొత్తం ఐదుగురు వ్యక్తులు ప్రయానిస్తున్నారు.ప్రయానిస్తున్నావారిలో ఒక వ్యక్తి గల్లంతు కాగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి.ప్రమాదం నుండి ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు.క్షతగాత్రుడిని అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చల్లపల్లి 108 అంబులెన్స్ సిబ్బంది.వాహనంలో ప్రయాణిస్తున్న వారు చిరువోలు గ్రామస్తులని సమాచారం.
కేఈబీ కెనాల్ లోకి దూసుకెళ్లిన ఇన్నోవా..
<p>విధాత: కృష్ణా కరకట్టపై విజయవాడ నుంచీ అవనిగడ్డకు వెళుతున్న ఇన్నోవా కారు మోపిదేవి మండలం కొత్తపాలెం సమీపంలోకి రాగానే కేఈబీ కెనాల్ లోకి దూసుకెళ్లింది.కారులో మొత్తం ఐదుగురు వ్యక్తులు ప్రయానిస్తున్నారు.ప్రయానిస్తున్నావారిలో ఒక వ్యక్తి గల్లంతు కాగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి.ప్రమాదం నుండి ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు.క్షతగాత్రుడిని అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చల్లపల్లి 108 అంబులెన్స్ సిబ్బంది.వాహనంలో ప్రయాణిస్తున్న వారు చిరువోలు గ్రామస్తులని సమాచారం.</p>
Latest News

ఆ రాష్ట్రంలో ఆర్డర్లీ విధానం రద్ధు.. వేల మంది పోలీసులకు ఉపశమనం..
ఇకపై లిక్కర్లో ఆల్కహాల్ శాతాన్ని బట్టి ట్యాక్స్!
టీవీకే అధినేత, తమిళ్ హీరో విజయ్కి భార్య మరో షాక్!
కాకినాడ సముద్రంలో ఇసుక దొంగలు..వీడియో వైరల్
బోడి 25 వేల కోసం మూడో బిడ్డను కనమంటారా?: వైఎస్.షర్మిల ఫైర్
మీకు తెలుసా...గాడిదల పెంపకానికి కేంద్ర సర్కార్ ఆర్థిక ప్రోత్సాహకాలు!
వామ్మో అనిపించేలా.. సుందర్ పిచాయ్ వేతనం!
తెలంగాణలో 40డిగ్రీలకు చేరిన ఉష్ఱోగ్రతలు
కోడిగుడ్లకు యుద్దం ఎఫెక్ట్..సగానికి తగ్గిన ధరలు!
అమానుషం..కుక్క పిల్లలను గోడకు కోట్టి చంపిన మహిళ