కృష్ణాజిల్లా,విధాత: కరోనా వ్యాక్సిన్ వికటించి మర్లపాలెంకు చెందిన షేక్ సుభాని (30) అనే వ్యక్తి తాపీ పని చేస్తూ ఉండేవారు.నిన్న సాయంత్రం గన్నవరం పంచాయతీలో కోవిషిల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్న సుభాని..నిన్న రాత్రంతా జ్వరం వాంతులు విరోచనాలు వచ్చి మృతి చెందాడు.8నెలల క్రితమే తన భార్య అనారోగ్యంతో మృతి చెందగా 6నెలల పిల్లవాడి ఆలనా పాలనా చూస్తున్న తండ్రి సుభాని.వ్యాక్సిన్ వికటించి సుభాని కూడా మృతి చెందడంతో అనాథ అయిన 6నెలల పసికందు.
వ్యాక్సిన్ వికటించి వ్యక్తి మృతి..
<p>కృష్ణాజిల్లా,విధాత: కరోనా వ్యాక్సిన్ వికటించి మర్లపాలెంకు చెందిన షేక్ సుభాని (30) అనే వ్యక్తి తాపీ పని చేస్తూ ఉండేవారు.నిన్న సాయంత్రం గన్నవరం పంచాయతీలో కోవిషిల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్న సుభాని..నిన్న రాత్రంతా జ్వరం వాంతులు విరోచనాలు వచ్చి మృతి చెందాడు.8నెలల క్రితమే తన భార్య అనారోగ్యంతో మృతి చెందగా 6నెలల పిల్లవాడి ఆలనా పాలనా చూస్తున్న తండ్రి సుభాని.వ్యాక్సిన్ వికటించి సుభాని కూడా మృతి చెందడంతో అనాథ అయిన 6నెలల పసికందు.</p>
Latest News

ఇదెక్కడి చోద్యం? కాంట్రాక్టు ఉద్యోగి చేతికి ఐఏఎస్, ఐపీఎస్ ఫైళ్లు
రష్యా సర్కస్లో ప్రేక్షకుల మధ్యకు దూసుకెళ్లిన పులి.. వైరల్ వీడియో కలకలం
మే 1 నుంచి తెలంగాణ ప్రభుత్వోద్యోగుల బదిలీలు
వన్ప్లస్ నార్డ్ CE 6 లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయంటే..!
ఇంకో 6 రోజుల్లో 'పెద్ది' షూటింగ్ పూర్తి : జూన్లో విడుదల
మూడేళ్ల అనుభవంతో రూ.9కోట్ల ప్యాకేజీ.. రిమోట్ జాబ్ ఆఫర్పై యువతి పోస్టు వైరల్
పాములతో ఫ్యామిలీ బిజినెస్.. కోట్లు సంపాదిస్తున్న చైనా యువతి!
రైతు భరోసాపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం.. కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం
హాష్ అయిల్ అంతర్ రాష్ట్ర స్మగ్లింగ్ ముఠా అరెస్టు.. రెండున్నర కోట్ల విలువైన ఆయిల్ స్వాధీనం
కేసీఆర్ తెలంగాణ ‘సెంటిమంట’ పండేనా! ఆ మూడు అంశాలపై మౌనమెందుకు?