కృష్ణాజిల్లా,విధాత: కరోనా వ్యాక్సిన్ వికటించి మర్లపాలెంకు చెందిన షేక్ సుభాని (30) అనే వ్యక్తి తాపీ పని చేస్తూ ఉండేవారు.నిన్న సాయంత్రం గన్నవరం పంచాయతీలో కోవిషిల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్న సుభాని..నిన్న రాత్రంతా జ్వరం వాంతులు విరోచనాలు వచ్చి మృతి చెందాడు.8నెలల క్రితమే తన భార్య అనారోగ్యంతో మృతి చెందగా 6నెలల పిల్లవాడి ఆలనా పాలనా చూస్తున్న తండ్రి సుభాని.వ్యాక్సిన్ వికటించి సుభాని కూడా మృతి చెందడంతో అనాథ అయిన 6నెలల పసికందు.
వ్యాక్సిన్ వికటించి వ్యక్తి మృతి..
<p>కృష్ణాజిల్లా,విధాత: కరోనా వ్యాక్సిన్ వికటించి మర్లపాలెంకు చెందిన షేక్ సుభాని (30) అనే వ్యక్తి తాపీ పని చేస్తూ ఉండేవారు.నిన్న సాయంత్రం గన్నవరం పంచాయతీలో కోవిషిల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్న సుభాని..నిన్న రాత్రంతా జ్వరం వాంతులు విరోచనాలు వచ్చి మృతి చెందాడు.8నెలల క్రితమే తన భార్య అనారోగ్యంతో మృతి చెందగా 6నెలల పిల్లవాడి ఆలనా పాలనా చూస్తున్న తండ్రి సుభాని.వ్యాక్సిన్ వికటించి సుభాని కూడా మృతి చెందడంతో అనాథ అయిన 6నెలల పసికందు.</p>
Latest News

దుబాయిపై కొనసాగుతున్న దాడులు
సుందర్ పిచాయ్ జీతం పెంచిన గూగుల్ – ఎంతనుకుంటున్నారు?
యుద్ధంలో ఇరాన్ ఓడిపోయింది.. అందుకే పొరుగు దేశాలకు క్షమాపణ చెప్పింది : ట్రంప్
అందరూ లొంగిపోండి : సీఎం రేవంత్ రెడ్డి
కృత్రిమ మేధతో పోయే ఉద్యోగాలు ఏటా గరిష్ఠంగా 40 లక్షలు.. కానీ..
ఆ రాష్ట్రంలో ఆర్డర్లీ విధానం రద్ధు.. వేల మంది పోలీసులకు ఉపశమనం..
ఇకపై లిక్కర్లో ఆల్కహాల్ శాతాన్ని బట్టి ట్యాక్స్!
టీవీకే అధినేత, తమిళ్ హీరో విజయ్కి భార్య మరో షాక్!
కాకినాడ సముద్రంలో ఇసుక దొంగలు..వీడియో వైరల్
బోడి 25 వేల కోసం మూడో బిడ్డను కనమంటారా?: వైఎస్.షర్మిల ఫైర్