అదుపు తప్పి బోల్తా పడిన స్కూల్ బస్..విద్యార్థి మృతి
విధాత: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బడివానిపేట సమీపంలోని నల్ల చెరువులో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందగా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బస్సులోని మిగతా విద్యార్థులను బయటకు తీసి చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో ఐదుగురు విద్యార్థులన్నట్లు పోలీసులు తెలిపారు

విధాత: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బడివానిపేట సమీపంలోని నల్ల చెరువులో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందగా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బస్సులోని మిగతా విద్యార్థులను బయటకు తీసి చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో ఐదుగురు విద్యార్థులన్నట్లు పోలీసులు తెలిపారు