పోలవరం ప్రాజెక్టు లో నేడే తొలి ఫలితానికి అంకురార్పణ
విధాత:పోలవరం ప్రాజెక్ట్ లో భాగంగా డెల్టాకు స్పిల్ వే మీదుగా కాసేపట్లో గోదావరి నీటి విడుదల.ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా ఈసిఆర్ఎఫ్(ECRF) నిర్మాణం కోసం అప్పర్ కాఫర్ డ్యాం పూర్తి చేసి స్పిల్ వే మీదుగా నీటిని విడుదల.పోలవరం ప్రాజెక్ట్ తొలి ఫలితానికి అంకురార్పణ చేయనున్న ఏపి ప్రభుత్వం, మేఘా ఇంజనీరింగ్ సంస్థ 11.30 ని: లకు అప్రోచ్ చానెల్ ద్వారా డెల్టాకు నీటి విడుదల కు ముహూర్తం వర్చువల్ ద్వారా ఈ కార్యక్రమం లో పాల్గొననున్న మంత్రులు […]

విధాత:పోలవరం ప్రాజెక్ట్ లో భాగంగా డెల్టాకు స్పిల్ వే మీదుగా కాసేపట్లో గోదావరి నీటి విడుదల.ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా ఈసిఆర్ఎఫ్(ECRF) నిర్మాణం కోసం అప్పర్ కాఫర్ డ్యాం పూర్తి చేసి స్పిల్ వే మీదుగా నీటిని విడుదల.పోలవరం ప్రాజెక్ట్ తొలి ఫలితానికి అంకురార్పణ చేయనున్న ఏపి ప్రభుత్వం, మేఘా ఇంజనీరింగ్ సంస్థ 11.30 ని: లకు అప్రోచ్ చానెల్ ద్వారా డెల్టాకు నీటి విడుదల కు ముహూర్తం వర్చువల్ ద్వారా ఈ కార్యక్రమం లో పాల్గొననున్న మంత్రులు అనిల్ కుమార్ యాదవ్,ఆళ్ల నాని హాజరు కానున్న పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ENC నారాయణ రెడ్డి EC,తో పాటు తదితర అధికారులు,మేఘా ఇంజనీరింగ్ నుండి రంగరాజన్ పాల్గొన్నారు.
గోదావరిలో నీటిని అప్రోచ్ కెనాల్ కు విడుదల
ఆ నీరు స్పిల్ వే, రివర్ స్లూయిజ్ గేట్ల ద్వారా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ కు చేరి, అక్కడి నుంచి సెంట్రల్ డెల్టాతో పాటు తూర్పు, పశ్చిమ కాలువల ద్వారా గోదావరి డెల్టా కు చేరిక తో పంటలకు సశ్యశ్యామలం
- ఈ భారీ వర్షాల సీజన్ లోనే వరదను మళ్లించడానికి అనుగుణంగా
- అప్రోచ్ ఛానెల్, స్పిల్ వే గేట్ల ఏర్పాటు, స్పిల్ ఛానెల్, పైలెట్ ఛానెల్ దాదాపు పూర్తి
- దీనితో గోదావరి నదిలో ప్రవాహానికి అడ్డుకట్ట వేసేవిధంగా అప్పర్ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి
- 6.6 కిలోమీటర్ల మేర గోదావరి ప్రవాహం మళ్లింపు రికార్డ్
- అతి తక్కువ సమయం భారీ పనులు,నిర్మాణాలు పూర్తి చేసి,డెల్టా కు నీరందించే ప్రక్రియ పూర్తి చేసిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ.