విధాత:కేవైసీ అప్డేట్ పేరుతో ఓ వ్యక్తిని డ్రాప్ చేసిన సైబర్ కేటుగాళ్లు 5 లక్షల పైగా కాజేశారు.డి డి కాలనీకి చెందిన సత్యనారాయణకు రెండు రోజుల క్రితం కాల్ చేసిన ఓ ఆగంతకుడు తాను టెలికాం సంస్థ అని కాల్ చేస్తున్నానని, మీ సిమ్ కార్డు అప్డేట్ చేయకపోతే బ్లాక్ అవుతుందని హెచ్చరించాడు.వెంటనే ఆన్లైన్ ద్వారా అప్డేట్ చేయడానికి కొంత డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని నమ్మబలికాడు.
మీ మొబైల్ కు లింకు పంపిస్తున్నాను అని ఆ లింక్ ని క్లిక్ చేసి కార్డు వివరాలు నమోదు చేయాలని అలాగే బ్యాంక్ డెబిట్ కార్డు నెంబరు తదితర వివరాలు నమోదు చేయాలని సూచించాడు.అతడి మాటలు నమ్మిన సత్యనారాయణ వివరాలు చేయడంతోపాటు మొబైల్ కి వచ్చిన ఓటీపీ నెంబర్ లు కూడా చెప్పేశారు.ఆ వెంటనే తన ఖాతా నుండి ఐదు లక్షల ముప్పై వేలు డెబిట్ అయ్యాయి. తర్వాత కాల్ వచ్చిన నెంబర్ స్విచాఫ్ రావడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు చేశాడు.
కేవైసీ అప్డేట్ పేరుతో సైబర్ నేరగాళ్లు 5 లక్షలు టోకరా..
<p>విధాత:కేవైసీ అప్డేట్ పేరుతో ఓ వ్యక్తిని డ్రాప్ చేసిన సైబర్ కేటుగాళ్లు 5 లక్షల పైగా కాజేశారు.డి డి కాలనీకి చెందిన సత్యనారాయణకు రెండు రోజుల క్రితం కాల్ చేసిన ఓ ఆగంతకుడు తాను టెలికాం సంస్థ అని కాల్ చేస్తున్నానని, మీ సిమ్ కార్డు అప్డేట్ చేయకపోతే బ్లాక్ అవుతుందని హెచ్చరించాడు.వెంటనే ఆన్లైన్ ద్వారా అప్డేట్ చేయడానికి కొంత డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని నమ్మబలికాడు.మీ మొబైల్ కు లింకు పంపిస్తున్నాను అని ఆ లింక్ ని […]</p>
Latest News

నాకు నయనతార కావాలంటూ ఎంపీ ఘాటు వ్యాఖ్యలు…
విజయ్–త్రిష పెళ్లి పుకార్లు మళ్లీ హాట్ టాపిక్..
రేణు దేశాయ్పై అసభ్యకర కామెంట్లు..
మంచు కొండలు, తులిప్ పూల అందాలు చూడాలనుకుంటున్నారా.. హైదరాబాద్ నుంచి కాశ్మీర్కు ఐఆర్సీటీసీ స్పెషల్ ట్రావెల్ ప్యాకేజీ!
నిరుద్యోగ ఎస్సీ యువతకు సువర్ణావకాశం.. సబ్సిడీపై ఈవీ వాహనాలు
తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. డిగ్రీ, పీజీలో కొత్త కోర్సులు
హైదరాబాద్లో అర్ధరాత్రి దంచికొట్టిన వాన
ఉగాది తర్వాత ఈ రాశి వారికి కనక వర్షమే..!
బుధవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో మనస్పర్థలు..!
3.2 సెకన్లలోనే 100కి.మీ. స్పీడ్.. బీఎండబ్ల్యూ నుంచి వస్తున్న ఈ బైక్ ధర తెలిస్తే కళ్లు బైర్లుగమ్ముతాయి!