విధాత:కేవైసీ అప్డేట్ పేరుతో ఓ వ్యక్తిని డ్రాప్ చేసిన సైబర్ కేటుగాళ్లు 5 లక్షల పైగా కాజేశారు.డి డి కాలనీకి చెందిన సత్యనారాయణకు రెండు రోజుల క్రితం కాల్ చేసిన ఓ ఆగంతకుడు తాను టెలికాం సంస్థ అని కాల్ చేస్తున్నానని, మీ సిమ్ కార్డు అప్డేట్ చేయకపోతే బ్లాక్ అవుతుందని హెచ్చరించాడు.వెంటనే ఆన్లైన్ ద్వారా అప్డేట్ చేయడానికి కొంత డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని నమ్మబలికాడు.
మీ మొబైల్ కు లింకు పంపిస్తున్నాను అని ఆ లింక్ ని క్లిక్ చేసి కార్డు వివరాలు నమోదు చేయాలని అలాగే బ్యాంక్ డెబిట్ కార్డు నెంబరు తదితర వివరాలు నమోదు చేయాలని సూచించాడు.అతడి మాటలు నమ్మిన సత్యనారాయణ వివరాలు చేయడంతోపాటు మొబైల్ కి వచ్చిన ఓటీపీ నెంబర్ లు కూడా చెప్పేశారు.ఆ వెంటనే తన ఖాతా నుండి ఐదు లక్షల ముప్పై వేలు డెబిట్ అయ్యాయి. తర్వాత కాల్ వచ్చిన నెంబర్ స్విచాఫ్ రావడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు చేశాడు.
కేవైసీ అప్డేట్ పేరుతో సైబర్ నేరగాళ్లు 5 లక్షలు టోకరా..
<p>విధాత:కేవైసీ అప్డేట్ పేరుతో ఓ వ్యక్తిని డ్రాప్ చేసిన సైబర్ కేటుగాళ్లు 5 లక్షల పైగా కాజేశారు.డి డి కాలనీకి చెందిన సత్యనారాయణకు రెండు రోజుల క్రితం కాల్ చేసిన ఓ ఆగంతకుడు తాను టెలికాం సంస్థ అని కాల్ చేస్తున్నానని, మీ సిమ్ కార్డు అప్డేట్ చేయకపోతే బ్లాక్ అవుతుందని హెచ్చరించాడు.వెంటనే ఆన్లైన్ ద్వారా అప్డేట్ చేయడానికి కొంత డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని నమ్మబలికాడు.మీ మొబైల్ కు లింకు పంపిస్తున్నాను అని ఆ లింక్ ని […]</p>
Latest News

ఉద్యోగం రాక అమెరికాలో ఆంధ్రా యువకుడి ఆత్మహత్య
షావోమీ సివి సిరీస్ నుంచి చైనాలో సరికొత్త మొబైల్స్.. ఈసారైనా గ్లోబల్ మార్కెట్కు వస్తాయా?
ఎమర్జెన్సీ అలారంతో ఫోన్లకు ఫ్లాష్ మెసేజ్.. టెస్టింగ్లో సునామీ, భూకంపాలను పసిగట్టే కొత్త డిజాస్టర్ అలర్ట్ సిస్టమ్!
ఈవీ ఛార్జింగ్ స్టేషన్లకు భూములు కావాలి : టీజీ రెడ్కో
హైదరాబాద్లో రేపు నీళ్లు బంద్.. జాగ్రత్త! నిల్వ చేసుకోండి
నన్ను చదువుకోమంటే.. మీ స్కూల్ కూల్చేస్తా.. టీచర్కే వార్నింగ్ ఇచ్చిన పిల్లాడు..!
రైతు సదస్సుకు ముందే బీఆర్ ఎస్, కాంగ్రెస్ మధ్య రాజకీయ సవాళ్లు
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై కార్మికులదే తుది నిర్ణయం.. బకాయిలు గత సర్కార్ పాపం..
TG Organics యాప్ : రైతుకు ఆనందం – వినియోగదారుడికి ఆరోగ్యం
వాహనదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ నుంచి టోల్ ప్లాజాలు ఉండవు.. ప్రయాణించిన దూరానికే చార్జ్