విధాత:కేవైసీ అప్డేట్ పేరుతో ఓ వ్యక్తిని డ్రాప్ చేసిన సైబర్ కేటుగాళ్లు 5 లక్షల పైగా కాజేశారు.డి డి కాలనీకి చెందిన సత్యనారాయణకు రెండు రోజుల క్రితం కాల్ చేసిన ఓ ఆగంతకుడు తాను టెలికాం సంస్థ అని కాల్ చేస్తున్నానని, మీ సిమ్ కార్డు అప్డేట్ చేయకపోతే బ్లాక్ అవుతుందని హెచ్చరించాడు.వెంటనే ఆన్లైన్ ద్వారా అప్డేట్ చేయడానికి కొంత డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని నమ్మబలికాడు.
మీ మొబైల్ కు లింకు పంపిస్తున్నాను అని ఆ లింక్ ని క్లిక్ చేసి కార్డు వివరాలు నమోదు చేయాలని అలాగే బ్యాంక్ డెబిట్ కార్డు నెంబరు తదితర వివరాలు నమోదు చేయాలని సూచించాడు.అతడి మాటలు నమ్మిన సత్యనారాయణ వివరాలు చేయడంతోపాటు మొబైల్ కి వచ్చిన ఓటీపీ నెంబర్ లు కూడా చెప్పేశారు.ఆ వెంటనే తన ఖాతా నుండి ఐదు లక్షల ముప్పై వేలు డెబిట్ అయ్యాయి. తర్వాత కాల్ వచ్చిన నెంబర్ స్విచాఫ్ రావడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు చేశాడు.
కేవైసీ అప్డేట్ పేరుతో సైబర్ నేరగాళ్లు 5 లక్షలు టోకరా..
<p>విధాత:కేవైసీ అప్డేట్ పేరుతో ఓ వ్యక్తిని డ్రాప్ చేసిన సైబర్ కేటుగాళ్లు 5 లక్షల పైగా కాజేశారు.డి డి కాలనీకి చెందిన సత్యనారాయణకు రెండు రోజుల క్రితం కాల్ చేసిన ఓ ఆగంతకుడు తాను టెలికాం సంస్థ అని కాల్ చేస్తున్నానని, మీ సిమ్ కార్డు అప్డేట్ చేయకపోతే బ్లాక్ అవుతుందని హెచ్చరించాడు.వెంటనే ఆన్లైన్ ద్వారా అప్డేట్ చేయడానికి కొంత డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని నమ్మబలికాడు.మీ మొబైల్ కు లింకు పంపిస్తున్నాను అని ఆ లింక్ ని […]</p>
Latest News

ఫార్చ్యూనర్కు ప్రత్యర్థిని దింపుతున్న ఫోక్స్వ్యాగన్
చీరకట్టులో రుహాణి శర్మ క్యూట్ పోజులు
స్పోర్ట్స్ వేర్ లో కుర్రాళ్లకు మెంటలెక్కింస్తున్న నేహా శెట్టి
ఖాళీగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మేడారంలో ట్రాఫిక్ జామ్తో భక్తుల అవస్థలు
ఏపీలో కాంట్రాక్టు ఉద్యోగులకు గుడ్ న్యూస్.. అదనంగా పదివేల జీతం
కేసీఆర్కు మరోసారి సిట్ నోటీసులు.. ఫిబ్రవరి 1న నందినగర్లోనే విచారణ
పీఆర్సీకోసం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఎదురుచూపులు
మోరింగ శానిటరీ ప్యాడ్స్తో ఇంత మేలు జరుగుతుందా?
2027 సంక్రాంతికి చిరు–బాలయ్య గ్యాంగ్స్టర్ వార్ ..