విధాత: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కొత్త ఛైర్మన్ రమీజ్ రజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ మొత్తం భారత్ గుప్పెట్లో ఉందని, ఆ దేశం తలుచుకుంటే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కుప్పకూలిపోతుందని దాని కొత్త ఛైర్మన్ రమీజ్ రజా అన్నాడు. ఆదాయ పరంగా భారత్ మీదే ఎక్కువ ఆధారపడి ఉండటం వల్ల ఐసీసీ కూడా ఆ దేశాన్ని ఏమీ చేయలేదని అతనన్నాడు. ‘‘ఐసీసీలో రాజకీయ పరంగా ఆసియా, పాశ్చాత్య దేశాల వర్గాలు విడిపోయాయి. దాని ఆదాయంలో 90 శాతం భారత్ నుంచే వస్తుంది. పీసీబీ ఆదాయంలో 50 శాతం ఐసీసీ ఇస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్థాన్ క్రికెట్ను నడిపిస్తోంది భారత సంస్థలే. రేప్పొద్దున భారత ప్రధాని పాక్కు నిధులు ఆపేయమంటే పీసీబీ కుప్పకూలిపోతుంది’’ అని రమీజ్ అన్నాడు.
ప్రపంచ క్రికెట్ మొత్తం భారత్ గుప్పెట్లో ఉంది : పీసీబీ ఛైర్మన్ రమీజ్ రజా
<p>విధాత: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కొత్త ఛైర్మన్ రమీజ్ రజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ మొత్తం భారత్ గుప్పెట్లో ఉందని, ఆ దేశం తలుచుకుంటే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కుప్పకూలిపోతుందని దాని కొత్త ఛైర్మన్ రమీజ్ రజా అన్నాడు. ఆదాయ పరంగా భారత్ మీదే ఎక్కువ ఆధారపడి ఉండటం వల్ల ఐసీసీ కూడా ఆ దేశాన్ని ఏమీ చేయలేదని అతనన్నాడు. ‘‘ఐసీసీలో రాజకీయ పరంగా ఆసియా, పాశ్చాత్య దేశాల వర్గాలు విడిపోయాయి. […]</p>
Latest News

ఎమ్మెల్యే గాంధీకి గోపన్ పల్లి జర్నలిస్ట్ కాలనీ వాసుల వినతి
బాసర నుంచి భద్రాచలం వరకు ప్రత్యేక 'దేవాలయ సర్క్యూట్' : కేబినెట్ సబ్ కమిటీ
పార్టీలో కొనసాగడంపై ఆలోచించే సమయం వచ్చింది: జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
లావణ్య త్రిపాఠిని కూడా వేధిస్తున్నారా ..
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీం ఊరట
కూతురు సుస్మితకు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..
అసెంబ్లీ సమరానికి కాంగ్రెస్... బీఆర్ఎస్ సన్నాహాలు!
అరసవల్లి సూర్యనారాయణ స్వామిని తాకని సూర్యకిరణాలు!
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం..కొనసాగుతున్న చర్చ
టీ 20వరల్డ్ కప్ విజేత టీమిండియాకు బీసీసీఐ భారీ నజరాన!