స్తంభాన్ని ఢీకొట్టిన ఆడి కారు..ఏడుగురు అక్కడికక్కడే మృతి
విధాత: కర్ణాటక బెంగళూరులోని కోరమంగళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆడి కారు.. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టగా తమిళనాడు లోని హోసూరు డి.ఎం.కె ఎమ్మెల్యే కుమారుడు,కోడలు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.ఇందులో ముగ్గురు మహిళలు ఉన్నారు.మంగళ్ కన్వెన్షన్ హాల్ వద్ద అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. పోల్ను ఢీకొట్టగా.. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి దగ్ధమైనట్లు తెలుస్తోంది.

విధాత: కర్ణాటక బెంగళూరులోని కోరమంగళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆడి కారు.. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టగా తమిళనాడు లోని హోసూరు డి.ఎం.కె ఎమ్మెల్యే కుమారుడు,కోడలు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.ఇందులో ముగ్గురు మహిళలు ఉన్నారు.
మంగళ్ కన్వెన్షన్ హాల్ వద్ద అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. పోల్ను ఢీకొట్టగా.. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి దగ్ధమైనట్లు తెలుస్తోంది.