Telangana | తెలంగాణ గవర్నర్ నివాసం రాజ్ భవన్ లో చోరీ ఘటన సంచలనం రేపింది. రాజ్ భవన్ లో కీలకమైన కంప్యూటర్ హార్డ్ డిస్క్ లు చోరేకి గురయ్యాయి. రాజభవన్ సుధర్మభవన్ లో నాలుగు హార్డ్ డిస్కులు చోరీ అయ్యాయి .మొదటి అంతస్తులో రూము నుంచి హార్డ్ డిస్క్ ల అపహరణ జరిగినట్టు సీసీ ఫుటేజ్ లో గుర్తించారు . ఈనెల 14న రాత్రి చోరీ జరిగినట్లు గుర్తించారు. రాజభవన్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెల్మెట్ తో ఆగంతకుడు కంప్యూటర్ రూమ్ లోకి వచ్చి హార్డ్ డిస్కులను చోరీ చేసినట్లు నిర్ధారించారు. వాటిలో రాజభవన్ వ్యవహారాలతో పాటు కీలకమైన రిపోర్టులు, ఫైల్స్ ఉన్నట్లు సమాచారం. రాజ్ భవన్ ఐటీ మేనేజర్ 15వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుమానితుడిగా శ్రీనివాస్ అనే వ్యక్తి పై కేసు నమోదు చేసి చోరీ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
Telangana | తెలంగాణ గవర్నర్ నివాసం రాజ్భవన్లో చోరీ
Telangana | తెలంగాణ గవర్నర్ నివాసం రాజ్ భవన్ లో చోరీ ఘటన సంచలనం రేపింది. రాజ్ భవన్ లో కీలకమైన కంప్యూటర్ హార్డ్ డిస్క్ లు చోరేకి గురయ్యాయి. రాజభవన్ సుధర్మభవన్ లో నాలుగు హార్డ్ డిస్కులు చోరీ అయ్యాయి .మొదటి అంతస్తులో రూము నుంచి హార్డ్ డిస్క్ ల అపహరణ జరిగినట్టు సీసీ ఫుటేజ్ లో గుర్తించారు . ఈనెల 14న రాత్రి చోరీ జరిగినట్లు గుర్తించారు. రాజభవన్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. […]

Latest News
శవం ముందు మహిళలతో అర్ధనగ్న నృత్యాలు.. థాయ్లాండ్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్ వైరల్
తెలంగాణలో తిరిగి ‘టీఆర్ఎస్’ ప్రయోగం.. కవిత ప్రయత్నం ఫలిస్తుందా! వికటిస్తుందా?
తెలంగాణ రోడ్లపై నెత్తుటేర్లు.. రోజుకు 20 మరణాలు
అయ్యా సీఎంగారూ.. ప్రాణాలు పోతున్నాయి... : కాంట్రాక్టర్ల మొర
తెలంగాణ డీజీపీ ముందు 47మంది మావోయిస్టుల లొంగుబాటు
ఏరోస్పేస్ హబ్ గా తెలంగాణ : సీఎం రేవంత్ రెడ్డి
ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆందోళనలను రాజేస్తున్న ఈవీ బస్సుల వ్యవహారం
21 ఏళ్లకే సిమ్రాన్ చెల్లెలు కన్నుమూత…
మే 9న తెలంగాణకు ప్రధాని మోదీ
హిట్స్ లేవు, నెలకు రూ.5లక్షలు ఖర్చు..