విధాత,అమరావతి: రాయచోటిలో టీడీపీ నేతలపై దాడి దుర్మార్గమన్నారు ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాక్షసులను మించిన రాక్షసులుగా వైసీపీ మూక తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి దాడికీ.. ప్రతీకార దాడి తప్పదని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. తెలుగుదేశానికి ఓటేస్తే మారణాయుధాలతో దాడులు చేస్తారా.? అని ప్రశ్నించారు. రాజ్యాంగ హక్కులను కాలరాసేలా సీఎం జగన్రెడ్డి పాలన ఉందన్నారు.
రాయచోటిలో టిడిపినేతలపై దాడి దుర్మార్గం
<p>విధాత,అమరావతి: రాయచోటిలో టీడీపీ నేతలపై దాడి దుర్మార్గమన్నారు ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాక్షసులను మించిన రాక్షసులుగా వైసీపీ మూక తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి దాడికీ.. ప్రతీకార దాడి తప్పదని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. తెలుగుదేశానికి ఓటేస్తే మారణాయుధాలతో దాడులు చేస్తారా.? అని ప్రశ్నించారు. రాజ్యాంగ హక్కులను కాలరాసేలా సీఎం జగన్రెడ్డి పాలన ఉందన్నారు.</p>
Latest News

చెలరేగిన అభిషేక్ : కివీస్తో తొలి టి20లో భారత్ ఘనవిజయం
మేడారంలో మండ మెలిగే పండుగ సందడి... భారీగా భక్తులరాకతో తీవ్రరద్దీ
కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక నో జామ్స్.. జుమ్జుమ్మని దూసుకెళ్లడమే..
ఒక్క క్షణంలో రక్తస్రావానికి బ్రేక్! కొరియా శాస్త్రవేత్తల వినూత్న ఆవిష్కరణ!
దావోస్ సదస్సులో ప్రేయసిని చూసి కన్నుగీటిన ట్రూడో.. కెమెరాకు చిక్కిన రొమాంటిక్ మూమెంట్స్..
ట్రంప్పై పోరాటానికి తుపాకులు పట్టిన ధృవపు ఎలుగుబంట్లు, డాల్ఫిన్లు స్లెడ్జ్ కుక్కలు!! ఇంటర్నెట్ను ఊపేస్తున్న వీడియో
పిజా హట్ ఓపెన్ చేసి నవ్వులపాలైన పాక్ మంత్రి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?
జిల్లాల పునర్వ్యస్థీకరణకు జనగణన బ్రేక్!
ట్రంప్తో వివాదం వేళ.. దావోస్ సదస్సు వేదికపై సన్గ్లాసెస్తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్.. నెట్టింట చర్చ
ఫరియా అబ్దుల్లా లవ్ స్టోరీపై హాట్ టాక్..