విధాత: రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం కందివనం గ్రామంలో డిగ్రీ విద్యార్థి నవీన్ వినూత్న నిరసన చేపట్టారు. ఊరిలోని పిల్లలతో కలిసి గ్రామకూడలిలో టెంట్ వేసుకుని ధర్నాకు దిగాడు. గ్రామంలో పగలు రాత్రి అనే తేడా లేకుండా 24 గంటలు బెల్ట్ షాప్ లలో మద్యం విక్రయిస్తున్నారని, వాటిని వెంటనే మూసివేయాలని గ్రామ కూడలిలో నిరసనకు దిగాడు. గ్రామంలో పెద్దవారు పనులు మానేసి తాగడమే పనిగా పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తాగుడుకు బానిసై కుటుంబ సభ్యులను పట్టించుకోవడం లేదని వాపోయాడు. గ్రామంలో బెల్ట్ షాపులు మూతపడే వరకు తన నిరసనను కొనసాగిస్తానని తెలిపాడు. బెల్ట్షాపులపై నవీన్ చేపట్టిన నిరసన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
బెల్టు షాపులు ఎత్తివేయాలని నిరసన.. వైరల్గా మారిన డిగ్రీ విద్యార్థి ఆందోళన
రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం కందివనం గ్రామంలో డిగ్రీ విద్యార్థి నవీన్ వినూత్న నిరసన చేపట్టారు. ఊరిలోని పిల్లలతో కలిసి గ్రామకూడలిలో టెంట్ వేసుకుని ధర్నాకు దిగాడు

Latest News
అందరూ అగమాగం – ఎవరు సక్కగున్నరు? : జగిత్యాలలో కేసీఆర్ ఫైర్
బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ పేల్చిన ఢిల్లీ బాంబు
సోషల్ మీడియాలో అనసూయపై అసభ్యకర పోస్టులు..
మేడిగడ్డ పరీక్షల పూర్తికి మే నెలాఖరు డెడ్లైన్.. బరాజ్ను సందర్శించిన సీఎం రేవంత్..
త్వరలో భూముల విలువలు పెంపు...రిజిస్ట్రేషన్ ఛార్జీల మోత తప్పదా
పెద్దితో మాస్ స్టెప్పులు వేసే ఛాన్స్ దక్కించుకున్న సాయి ధరమ్ బ్యూటీ..
అంతర్జాతీయ రేసులో నటుడు అజిత్ బృందం మరో విజయం
పరిషత్ ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే.. అవి వచ్చాకే నిర్వహణ..
జపాన్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
లోకేశ్ ..నీది జగన్తో పోల్చుకునే స్థాయి కాదు : లక్ష్మీపార్వతి ఫైర్