విధాత : మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి ఉప్పర్ గూడలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కాజీపేట నుంచి సనత్ నగర్ వైపు బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలులో 4 బోగీలు పట్టాల తప్పాయి. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది వెంటనే ట్రాకులకు మరమ్మత్తులు చేపట్టారు. రైళ్ల రాకపోకలకు ఇబ్బంది లేకుండా మరమ్మతులు చేస్తున్నారు.
TG | మల్కాజిగిరిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి ఉప్పర్ గూడలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కాజీపేట నుంచి సనత్ నగర్ వైపు బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలులో 4 బోగీలు పట్టాల తప్పాయి

Latest News
చైనీస్ రివర్ డ్రాగన్ చూశారా...రాత్రివేళ జిగేల్
ఆ మహిళా ఎంపీలు రాజకీయ ప్రత్యర్థులు..ఒకే వేదికపై డాన్స్
తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో కీచక పర్వం
వికసిత్ భారత్ పేరుతో... కార్పొరేట్ మనువాది భారత్ నిర్మాణం
నా పెళ్లి రద్దు..ప్రకటించిన స్మృతి మంధాన
ప్రజాపాలన విజయోత్సవాలు వర్సెస్ విజయ్ దివాస్
‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి ‘శశిరేఖ’ సాంగ్ రిలీజ్
మాజీ ఐఏఎస్ కు ఐదేళ్లు జైలు శిక్ష
సినిమా అనకొండ కాదు..నిజం పామునే!
ప్రగతి అక్కా...పవర్ ఆఫ్ పవర్ లిఫ్టింగ్