విధాత : మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి ఉప్పర్ గూడలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కాజీపేట నుంచి సనత్ నగర్ వైపు బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలులో 4 బోగీలు పట్టాల తప్పాయి. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది వెంటనే ట్రాకులకు మరమ్మత్తులు చేపట్టారు. రైళ్ల రాకపోకలకు ఇబ్బంది లేకుండా మరమ్మతులు చేస్తున్నారు.
TG | మల్కాజిగిరిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి ఉప్పర్ గూడలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కాజీపేట నుంచి సనత్ నగర్ వైపు బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలులో 4 బోగీలు పట్టాల తప్పాయి

Latest News
లోక్సభలో ఏడు కీలక బిల్లులకు సిద్ధమైన కేంద్రం
భారత్ లో త్వరలో పాలిమర్ కరెన్సీ నోట్లు!
తెలంగాణలో ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్రారంభం
ఘాఘరా నదిలో మొసలి దాడి.. 12 ఏళ్ల బాలుడు మృతి!
పసికందు వద్దకు పాము..నెమలికి ఆహారం..వైరల్
ఈవిడ ఆవిడేనా…నటి నమిత వీడియో వైరల్
కర్ణాటకలో ప్రేమికుడి ఉన్మాదం..యువతి హత్య
తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
ఒంటరి ఏనుగు పట్టివేత..బాధిత గ్రామాలకు ఊరట
మళ్లీ కరోనా వైరస్..ఏపీలో నలుగురి మృతి