విధాత:మెదక్ ప్రత్యేక ప్రతినిధి : బక్రీద్ పండుగ కు 2 రోజుల ముందు మెదక్ పట్టణంలో రెండు వర్గాలు రాళ్ళు రువ్వుకొని,కత్తి పొట్ల గురై అల్లరులు చెలరేగిన సంఘటనలో మెదక్ టౌన్,రూరల్ సీఐ లు దీలిప్,కేశవ్ లను సస్పెండ్ చేశారు.ఈ మేరకు ఐజి రంగనాథ్ మెదక్ లో 2 రోజులపాటు ఉండి విచారణ చేసిన విషయం తెలిసిందే.అల్లర్ల ను అదుపు చేయడంలో పోలీస్ లు విఫలమయ్యారు.దీంతో 2 వర్గాలు రోడ్లపై కి వచ్చి రచ్చ చేసిన విషయం తెల్సిందే.ఇరు వర్గాల కు చెందిన పలువురిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు.ఐతే పోలీస్ లు గొరక్షణ సమితి సభ్యులు ఉదయం ఇచ్చిన ఫిర్యాదుపై సరిగా స్పందించక పోవడంతోనే 2 వర్గాల గొడవలకు కారణమైందని ఎంపీ రఘునందన్ రావు ఆరోపించిన విషయం తెల్సిందే.
మెదక్ అల్లర్ల లో నిర్లక్ష్యం వహించిన మెదక్ టౌన్…మెదక్ రూరల్ సీ ఐ లను సస్పెండ్ చేసిన ఐజి రంగనాథ్
బక్రీద్ పండుగ కు 2 రోజుల ముందు మెదక్ పట్టణంలో రెండు వర్గాలు రాళ్ళు రువ్వుకొని,కత్తి పొట్ల గురై అల్లరులు చెలరేగిన సంఘటనలో మెదక్ టౌన్,రూరల్ సీఐ లు దీలిప్,కేశవ్ లను సస్పెండ్ చేశారు

Latest News
యాపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్.. రిలీజ్కు ముందే ధర, స్పెసిఫికేషన్లు లీక్!
10 లక్షల్లోపే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ SUV.. 2026 కియా సోనెట్ కొత్త వేరియంట్లు వచ్చేశాయి!
వారానికి ఎన్నిసార్లు తలస్నానం చేస్తే మంచిది? జుట్టు రకాన్ని బట్టి నిపుణులు చెబుతున్న సూచన ఇదే..!
ఎల్పీజీ కొరత ఎఫెక్ట్ ..ఢిల్లీలో కట్టెల పొయ్యిలకు కేంద్రం అనుమతి!
ఏఐ ఎఫెక్ట్.. మెటాలో 16వేల మంది ఉద్యోగాల తొలగింపు ?
ప్రతి జిల్లాకు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలు విస్తరించాలి: పొన్నం
కాంగ్రెస్ పార్టీకి త్వరలో జీవన్ రెడ్డి రాజీనామా?
హీరో రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ ప్రారంభించారా..
హైదరాబాద్ 'రీజినల్ రింగ్ రైల్' కు కేంద్ర రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్
జర్నలిస్టు సంక్షేమానికి స్టాలిన్ సర్కార్ కీలక ఆదేశాలు