విధాత:మెదక్ ప్రత్యేక ప్రతినిధి : బక్రీద్ పండుగ కు 2 రోజుల ముందు మెదక్ పట్టణంలో రెండు వర్గాలు రాళ్ళు రువ్వుకొని,కత్తి పొట్ల గురై అల్లరులు చెలరేగిన సంఘటనలో మెదక్ టౌన్,రూరల్ సీఐ లు దీలిప్,కేశవ్ లను సస్పెండ్ చేశారు.ఈ మేరకు ఐజి రంగనాథ్ మెదక్ లో 2 రోజులపాటు ఉండి విచారణ చేసిన విషయం తెలిసిందే.అల్లర్ల ను అదుపు చేయడంలో పోలీస్ లు విఫలమయ్యారు.దీంతో 2 వర్గాలు రోడ్లపై కి వచ్చి రచ్చ చేసిన విషయం తెల్సిందే.ఇరు వర్గాల కు చెందిన పలువురిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు.ఐతే పోలీస్ లు గొరక్షణ సమితి సభ్యులు ఉదయం ఇచ్చిన ఫిర్యాదుపై సరిగా స్పందించక పోవడంతోనే 2 వర్గాల గొడవలకు కారణమైందని ఎంపీ రఘునందన్ రావు ఆరోపించిన విషయం తెల్సిందే.
మెదక్ అల్లర్ల లో నిర్లక్ష్యం వహించిన మెదక్ టౌన్…మెదక్ రూరల్ సీ ఐ లను సస్పెండ్ చేసిన ఐజి రంగనాథ్
బక్రీద్ పండుగ కు 2 రోజుల ముందు మెదక్ పట్టణంలో రెండు వర్గాలు రాళ్ళు రువ్వుకొని,కత్తి పొట్ల గురై అల్లరులు చెలరేగిన సంఘటనలో మెదక్ టౌన్,రూరల్ సీఐ లు దీలిప్,కేశవ్ లను సస్పెండ్ చేశారు

Latest News
డెలివరీ చేసే డాగ్ రోబో.. డెలివరీ బాయ్స్ భవిష్యత్తు ఎట్లా!
శ్రీకృష్ణుడి విగ్రహంతో యువతి పెళ్లి వైరల్
ముగింపు దశకు చేరుకున్న 2025…
రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ మళ్లీ వెనుకబాటు: హరీష్ రావు
బర్త్ డే రోజున..సోనియాగాంధీకి కోర్టు షాక్
మీ బండారం విప్పితే..తట్టుకోలేవు: ఎమ్మెల్యే మాధవరం
2లక్షల మార్క్ వైపు.. వెండి ధర పరుగు
ఐపీఎల్ తెచ్చిన క్రేజ్.. అండర్-14 సెలక్షన్ కు క్యూలైన్స్
జపాన్లో భూకంపం..
షాకింగ్ వీడియో..ఆకాశంలో పక్షిని వేటాడిన పాము!